BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Monday 31 October 2022

20 వేల ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి|మళ్లీ అడ్డగోలు బదిలీలు?| NMMS దరఖ...

విద్యా & ఉపాధ్యాయ 𝐍𝐄𝐖𝐒 

 ➨ మళ్లీ అడ్డగోలు బదిలీలు? 

 ➨ ఉపాధ్యాయులకు పలుకుబడి బదిలీలు? 

 ➨ ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు 

 ➨ డీఈవో బదిలీపై కమిషనర్ ఆదేశాలు బేఖాతరు 

 ➨ సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం జరగాలి:ఎస్టీయు 

 ➨ఉపాధ్యాయ అక్రమ బదిలీలు చేయొద్దు: టీఎన్ యుఎస్ 

 ➨హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు 

 ➨పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామచంద్రారెడ్డి 

 ➨పింఛన్ పథకం నుంచీ డబ్బులు వెనక్కి 

 ➨అక్రమ ఓట్ల నమోదును అరికట్టాలి: ఏపీటీఎఫ్ 

 ➨20 వేల ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి 


 ➨గిరిజన విద్యారంగసమస్యలు పరిష్కరించాలి: యుటిఎఫ్ 

 ➨ఇక డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 

 ➨సిపెట్ లోఉచిత నైపుణ్య శిక్షణ 

 ➨ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత 256 మందికి అడ్మిషన్లు 

 ➨బడివేళల్లోనూ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు అవకాశమివ్వండి 




Sunday 30 October 2022

Postal Jobs 2022: పది, ఇంటర్ అర్హతతో 188 పోస్టుల భర్తీ | పోస్టల్ డిపార్...



AP Postal Departmental Jobs 2022: పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి నోటిఫికేషన్.. పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్ తో పాటు ఇతర పోస్టులు..

ఇండియన్ పోస్టల్ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.



 
మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 188 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 61, మెయిల్ గార్డ్, పోస్ట్ మ్యాన్ – 56, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ – 71 పోస్టులను భర్తీ చేయనున్నారు.    మల్టీ టాస్కింగ్ పోస్టులకు 10 వ తరగతి పాస్ అయితే సిరిపోతుంది. మిగిలిన పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి.  దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.  ఈ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్నారు.  పది, ఇంటర్ అర్హతతో పాటు.. సంబంధిత క్రీడల్లో నైపుణ్యం సాధించిన క్రీడాకారులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు అర్హులు. క్రీడా నైపుణ్యం కలిగినట్లు సర్టిఫికెట్స్ ఉండాలి.  ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ అనేది అక్టోబర్ 23 నుంచి ప్రారంభం అయ్యాయి. నవంబర్ 22 సాయంత్రం 6 గంటల వరకు అన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు నెలకు రూ. 18,000 నుంచి రూ. 56,900 మధ్య వేతనం ఉంటుంది. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81, 100 మధ్య చెల్లిస్తారు. పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 జీతంగా లభిస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు https://dopsportsrecruitment.in/ ను సందర్శించొచ్చు.


Saturday 29 October 2022

AP Grama Ward సచివాలయంలో సరికొత్త సేవలు|ఇక ఎన్ని సర్టిఫికెట్స్ అయినా తీస...

గ్రామ , వార్డు సచివాలయాల్లో సరికొత్త సేవలు 

ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు

 పదే పదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు 

తొలి దరఖాస్తు ఆధారంగానే తదుపరి సర్టిఫికెట్ల జారీ •

 నిబంధనల ప్రకారం అవకాశం ఉన్న అన్నింటికి వర్తింపు

 వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్ల లింకు పంపేందుకు ఏర్పాట్లు

పాఠశాల స్థాయి నుంచే శిక్షణ • క్రీడలకు , క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం • తిరుపతి వేదికగా చెస్ పోటీలను ప్రారంభించిన మంత్రి రోజా

ఈ ఏడాది బదిలీలు జరిగేనా?

♦️ఆచరణకు నోచని మంత్రి బొత్స ప్రకటన

♦️ఉపాధ్యాయులకు తప్పని ఎదురుచూపులు
 ఉపాధ్యాయుల బదిలీలపై ఉత్కంఠ కొన సాగుతోంది. పదోన్నతులు కల్పించి, ఆగస్టులోనే బదిలీలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించి రెండు నెలలు గడిచినా ఇంతవరకు దీనిపై స్పష్టత లేదు. అసలు ఈ ఏడాది బదిలీలు ఉంటాయా? ఉంటే ఎప్పుడు నిర్వహిస్తారు? అనే దానిపై అధికారులూ చెప్పలేని దుస్థితి. బదిలీలకు సంబంధించిన నిబంధనలు తరచూ మార్పులు చేస్తుండడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఒకే పాఠశాలలో ఉపాధ్యాయుడు 8 ఏళ్లు పని చేస్తే తప్పనిసరి బదిలీ ఉండేలా నిబంధన ఉంది. దీన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఐదేళ్ల సర్వీసుగా సవరించారు. ఈ దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిన తర్వాత 8 ఏళ్ల సర్వీసు నిబంధన ఉండాలని ఉపాధ్యాయ సంఘాలు కోరడంతో మార్పు చేశారు. ఆ మేరకు మార్పులు చేసిన అధికారులు తిరిగి దస్త్రాన్ని పంపించారు. ఇటీవల ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించిన చర్చల్లో సంఘాల నాయకులు కనీసం సర్వీసు జీరో ఉన్నా బదిలీ దరఖాస్తుకు అవకాశం కల్పించాలని కోరారు. ఆ మేరకు నిబంధనల్లో మార్పులు చేశారు. ఇలా తరచూ మార్పులు, చేర్పులు చేస్తున్నారే తప్ప బదిలీలను మాత్రం నిర్వహించడం లేదు. ఉపాధ్యాయులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

♦️వేసవి సెలవుల్లో ఏం చేశారు?

విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తే బోధనకు ఎలాంటి ఆటంకాలు ఉండేవి కావు. మే, జూన్లో సమయం దొరికినా ఈ ప్రక్రియ చేపట్టలేదు. జులై 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మంత్రి బొత్స ప్రకటించినా ఇంతవరకూ షెడ్యూల్ విడుదల కాలేదు. ఒక వేళ ఇప్పుడు విడుదలైనా ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, అభ్యంతరాలు, వెబ్ ఐచ్ఛికాల నమోదు, కౌన్సెలింగ్ నిర్వహణకు 30-40 రోజులు సమయం పడుతుంది. అంటే డిసెంబరు వచ్చేస్తుంది. వేసవి సెలవుల్లో ఏం చేశారని.. 3,4 నెలలు గడిస్తే విద్యా సంవత్సరమే ముగిసిపోతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు..

విద్యార్థుల ప్రవేశాలు తగ్గితేఎయిడెడ్ అనుమతులు రద్దు

ఆదేశాలు జారీ చేస్తున్న జిల్లా విద్యాధికారులు

 ఎయిడెడ్ పాఠశాలల పై ప్రభుత్వం నిబంధనల కత్తి దూస్తోంది. గత రెండేళ్లుగా విద్యార్థుల ప్రవేశాలు తగ్గిన ఎయిడెడ్ పాఠశాలల ఆను మతులను జిల్లా విద్యాధికారులు రద్దు చేస్తున్నారు. విద్యార్థుల ప్రవేశాలు పెంచుకోవాలని, తగ్గితే చర్యలు తీసుకుం టామని గతంలో నోటీసులు ఇచ్చిన అధికారులు ఇప్పుడు చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం పమిడిపాడు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో 2020 21 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం ఐదు గురే ఉన్నారని, రెండేళ్లుగా పిల్లల సంఖ్య తగ్గిపోయినందున అనుమతులు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి ఆదేశాలు జారీ చేశారు. 2021 సెప్టెంబరు 30లోపు తర గతికి 10 నుంచి 40 మంది విద్యార్థులకు పెంచుకునేందుకు అవకాశం కల్పించినా యాజమాన్యం విఫలమైందని పేర్కొన్నారు. ఈ పాఠశాలలోని ఎయిడెడ్ పోస్టులను జిల్లాలోని మరో బడికి సర్దుబాటు చేయాలని సూచిం చారు. రికార్డులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు ఆప్పగించాలని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య తక్కు వగా ఉన్న ఎయిడెడ్ పాఠశాలల అనుమతుల రద్దుకు అన్ని జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు.

వ్యవస్థపై దాడి..

రాష్ట్రంలో 40మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారంటూ గతంలో 418 పాఠశాలలకు అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు వీటన్నింటికీ అనుమతులు రద్దు చేయబోతున్నారు. కొన్ని జిల్లాల్లో విద్యాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరి కొందరు కసరత్తు చేస్తున్నారు. ఎయిడెడ్ పాఠశాల లను విలీనం చేసేందుకు గతంలో ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఎయిడెడ్ సిబ్బం దీని ప్రభుత్వానికి అప్పగించడం, లేదంటే ఆస్తులతో సహా విద్యా సంస్థలను అప్పగించేందుకు ఐచ్ఛికాలను ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,988 ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా.. వీటిలో 83 సంస్థలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి ఇచ్చాయి. మరో 753 యాజమాన్యాలు సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించాయి. మిగతా 1152 పాఠశాలల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నందున 418 అనుమతులను ప్రభుత్వమే రద్దు చేస్తోంది. ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేయకుండా క్రమంగా వీటి ఉనికినే కోల్పోయేలా చేస్తోంది. విద్యా ర్ధులు తగ్గిపోయారని ఎయిడెడ్ పాఠశాలల అనుమ తులు రద్దు చేస్తున్న అధికారులు.. ప్రభుత్వ బడులకు మాత్రం దీన్ని అమలు చేయడం లేదని ఎయిడెడ్ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం ప్రాధ మిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో చాలా ఫౌండే షన్ బడుల్లో ఐదులోపు విద్యార్థులు మిగిలారని, వీటిని మాత్రం కొనసాగిస్తూ తమ పైనే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిబంధనలు అమలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఏపీజీఎల్ఐ ప్రీమియం శ్లాబ్ రేట్లు మార్పు

 పీఆర్సీ -2022 అనుసరించి ప్రభుత్వ బీమాకు సంబంధించి నిర్బంధ శ్లాబ్రేట్ల గరిష్ట పరిమితిని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వ బీమా సంయుక్త సంచాలకులు ఎస్ . లింగమూర్తి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు . ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ , ఉపాధ్యాయ , గ్రామ , వార్డు సచివాలయా ల ఉద్యోగులు , మున్సిపల్ , నగరపాలక సంస్థలు , ప్రజా రవాణా ఉద్యోగులకు ప్రభుత్వ బీమాకు అర్హత వయసు 21 సుంచి 57 సంవత్సరాలుగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు . గతంలో అమలు చేసిన గరిష్ట ప్రీమియం పరిధి 20 శాతాన్ని ఈ ఉత్తర్వులు ద్వారా రద్దు చేసి అన్ని పాలసీల గరిష్ట ప్రీమియం ప్రస్తుత మూల వేతనంపై 15 శాతం వరకు పెంచే విధంగా మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు . మూల వేత నంపై 8 శాతం కన్నా పైబడి ప్రీమియం చెల్లించిన ఉద్యో గులు గత మూడు సంవత్సరాల్లో వాడుకున్న మెడికల్ లీవ్ వివరాలు ( ఎస్ఆర్ పత్రాలతో ) డీడీవో ధ్రువీకరించి సివిల్ సర్జన్ లేదా సివిల్ అసిస్టెంట్ సర్జన్ జారీచేసిన గుడ్హెల్త్ సర్టిఫికెట్ను సమర్పించాల్సిందిగా ఆయన కోరారు . గ్రామ , వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రీమియం జమ అయిన తేదీ నుంచి మొదటి పాలసీ జారీ చేయడం జరుగుతుంద న్నారు . అలాగే ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీసు విజయవం తంగా పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారికి గరిష్ట ప్రీమియంపై 15 శాతం వరకు పెంపుదలకు అవకాశం ఉంటుందన్నారు . 57 ఏళ్లు దాటిన తరువాత పంపిన ప్రతిపా దనలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని , అటువంటి మొత్తాలను ఇన్సూరెన్స్ బోనస్ లేకుండా అనధికార మొత్తా లుగా పరిగణించి చందాదారులకు తిరిగి చెల్లిస్తామన్నారు .




Friday 28 October 2022

AP Model Schoolకు మంచి రోజులు| గురుకుల కార్మికులు APCOS పరిధిలోకి|సచివాల...


మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్కు పే ప్రొటెక్షన్

 మోడల్ స్కూల్స్లో 2010 డీఎస్సీ ద్వారా ప్రిన్సిపాల్స్ నియమితులైన ఇన్ సర్వీస్ పీజీటీలకు పే ప్రొటెక్షన్ అమలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ సర్క్యులర్ జారీ చేశారు. ఇన్ సర్వీస్ ప్రిన్సిపాల్స్కి పే ప్రొటెక్షన్ ఇవ్వడంపై మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇతర యాజమాన్యాల నుంచి వచ్చి మోడల్ స్కూల్స్లో చేరిన టీచర్లకు, మోడల్ స్కూల్స్లోనే టీజీటీ నుంచి పీజీటీగా ఎంపికైన టీచర్లకు కూడా పే ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరారు.

డీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలకు4వ తేదీలోపు ఫీజు చెల్లించాలి

🦋 దేవానందరెడ్డి

 డీఈడీ-2021-23 బ్యాచ్ విద్యార్థులు, గతంలో అనుత్తీర్ణులైన వారు మొదటి సెమిస్టర్ పరీక్షలకు నవంబరు 4వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానం దరెడ్డి తెలిపారు. నాలుగు నుంచి ఆరు సబ్జెక్టులకు రూ.150 ఫీజు చెల్లిం చాలని వెల్లడించారు. గత ఆగస్టులో 2020-22 బ్యాచ్కు నిర్వహించిన రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సైతం విడుదల చేసినట్లు తెలిపారు. మొత్తం 2,873 మంది పరీక్షలకు హాజరు కాగా.. 96.50 % మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.ప్రధానోపాధ్యాయుల అకౌంట్ పరీక్షకు సంబంధించి నవంబరు 10లోపు ఫీజు చెల్లించాలని వెల్లడించారు. అపరాధ రుసుము రూ.60తో 14వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

మధ్యాహ్న భోజనం వంట మెటీరియల్ ఖర్చు పెంపు

ప్రైమరీలో ఒక్కో విద్యార్థికి రూ 5.45కి పెంపు అప్పర్ ప్రైమరీలో రూ.8.17

 మధ్యాహ్న భోజన పథకం కింద వంట మెటీరియల్ ఖర్చును పెంచుతూ రాష్ట్ర మధ్యాహ్న భోజనం, స్కూల్ శానిటేషన్ డైరెక్టర్ నిధి మీనా సర్క్యులర్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం పీఎం పోషణ పథకంలో వంట మెటీరియల్ ఖర్చును 9.6 శాతం అంతకన్నా ఎక్కువ మేర పెంచాలన్న సూచనలతో తాజా సర్క్యులర్ ఇచ్చారు. వంట మెటీరియల్ ఖర్చు కింద ప్రైమరీలో ఒక్కో విద్యార్థిపై ప్రస్తుతం రూ.4.97 ఇస్తుండగా.. దానిని రూ.5.45కు పెంచారు. అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న రూ.7.45కు బదులుగా రూ.8.17 చొప్పున అందించనున్నారు.

ఈఏపీసెట్ రెండో విడతలో 11వేల సీట్లు భర్తీ

ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్ రెండో విడత కౌన్సె లింగ్లో 11,408 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 19,959 మంది కళాశాలలు, కోర్సులను మార్పు చేసుకున్నారు. రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటా యింపు వివరాలను శుక్రవారం కన్వీనర్ నాగరాణి విడుదల చేశారు. మొదటి, రెండో విడత కలిపి మొత్తం 82.2 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కలిపి కన్వీనర్ కోటాలో 1,12,696 సీట్లు ఉండగా, ఇందులో 92,661 సీట్లు నిండాయి. క్రీడల కోటాకు సంబం ధించి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానందున 491 మందికి సీట్ల కేటా యింపు పూర్తి చేయలేదు. ఈఏపీసెట్ లో 1,73,572 మంది అర్హత సాధిం చగా, కౌన్సెలింగ్కు 1,04,806 మంది రిజిష్టర్ చేసుకున్నారు.

గురుకులాల్లోని వంట కార్మికులు ఆప్కాస్ పరిధిలోకి

 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచే స్తున్న 500 మంది వంట మనుషులు, కార్మికులను (కుకింగ్ అండ్ క్యాటరింగ్) ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సుడ్ సర్వీసెస్ (ఆప్కాస్) పరిధిలోకి తీసుకు వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 1100 మంది పనిచేస్తుండగా గతేడాది డిసెంబర్ 600 మందిని ఆప్కాస్ పరిధిలోకి తీసుకున్నారు. అప్పట్లో ఇది వివాదాస్పదమైంది. మంజూరు కానీ పోస్టుల్లో కార్మికుల్ని తీసుకోవడం కుద రదని ఆప్కాస్ ఎండీ లిఖితపూర్వకంగా లేఖ రాశారు. అయినా 600 మందిని ఆప్కాస్ లోకి తీసుకుని మిగతా వారిని వివిధ కారణాలు చూపి పక్కనపెట్టారు. తాజాగా మిగిలిన వారిని అందులోకి తీసుకున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వచ్చే నెల నుంచి వీరికి ఆప్కాస్ ద్వారానే వేతనాలు చెల్లింపు ఉంటుందని తెలిపారు.

Thursday 27 October 2022

APPSC పోస్టుల భర్తీకి షెడ్యూల్| CPS ఉద్యోగులకు అరెస్టు వారెంట్లు| సచివా...

నేటి నుంచి వెబ్సైట్లో ఏపీపీఎస్సీ హాల్ టిక్కెట్లు


: వచ్చేనెల 3 నుంచి 7వ తేదీ, 16వ తేదీన నిర్వహించే ఉద్యోగ నియామకాల రాత పరీక్షలకు దరఖాస్తు చేసినవారు శుక్రవారం నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచిం చింది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1, తెలుగు రిపోర్టర్స్ నియామ కాల పరీక్షలు వచ్చే నెలలో జరగనున్నాయి.

సచివాలయాల్లో కారుణ్య నియామకాలు

ప్రొబేషన్ సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అవకాశం

ఉత్తర్వులు జారీచేసిన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్

: ప్రొబేషన్ సమయంలో విధి నిర్వహ ణలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించే కారుణ్య నియామకాలకు అను మతిస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. పలు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కారుణ్య నియామకా లను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు అనుగు ణంగా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రొబేషన్ సమయంలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు అనుమతించడం పట్ల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.

 మునిసిపల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి తో ఉపాధ్యాయ నేతల భేటీ


 రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యోగ నేతలు ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేశారు. గురువారం తాడేపల్లిలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార చర్యల్లో భాగంగా సమావేశం నిర్వ హించారు. సమావేశానికి మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ తరుపున రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండి హేనా, రాష్ట్ర కార్యదర్శి ఏ ఓం రాము, ఎ రమణ తదితరులు హాజరయ్యారు. మున్సిపల్ టీచర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యాశాఖలో నూతన సంస్కరణల వల్ల 2114 పురపాలక పాఠశాలల్లో ఏటా 10 శాతం విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని రాష్ట్రవ్యాప్తంగా 335 మునిసిపల్ హైస్కూళ్లలో 2400 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘం నేతలు వివరించారు. మునిసిపల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి స్కూల్/  ఎడ్యుకేషన్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారిని, హైస్కూలు విద్యా వలంటీర్లను నియమించాలని కోరారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయు లను డీడీఓలుగా పదోన్నతి కల్పించటంతో పాటు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల జీతాలను అర్బన్ ఎంఈఓలకు బదలాయించాలన్నారు. అర్బన్ ఎంఈఓ పోస్టులను మునిసిపల్ ఉపాధ్యాయులతోనే భర్తీ చేయాలన్నారు. ప్రతి మునిసి పార్టీలో ఒకటి, కార్పొరేషన్ పరిధిలో 2 చొప్పున విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో నాలుగు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యా శాఖలో పురపాలక విభాగాన్ని ఏర్పాటు చేయటం ద్వారా దీర్ఘకాలిక సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశం ఉందని తెలిపారు. జెడ్పీ టీచర్లకు వర్తింపచేసే ఏపీపీఎస్సీ పరీక్షల వయోపరిమితి మినహాయింపును పురపాలక టీచర్లకు కూడా వర్తింప చేయాలన్నారు.

రాష్ట్ర కమిటీలో చర్చించి తదుపరి కార్యాచరణ..

 ✍️సీఎం దాస్, ఏపీసీపీఎస్ యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు

 తనపై అరెస్టు వారెంట్ జారీ అయిందని ఏపీసీపీఎస్యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం దాస్ తెలిపారు. తనతోపాటు ఖాజా, గిరీష్, వెంక ట్రావు, ప్రసాద్, పల్నాడు జిల్లా ఏపీటీఎఫ్-1938 అధ్యక్షుడు బెజ్జం సంపత్ కుమార్ పైనా వారెంట్లు జారీ అయినట్టు తెలిపారు. ఈ పరిణా మాలను ఏపీసీపీఎస్ యూఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తుంటే ఏపీలో మాత్రం సీపీఎస్ ఉద్యోగులకు అరెస్టు వారెం ట్లు జారీ చేస్తున్నారన్నారు. ఇవే కేసులను ఎత్తివేస్తూ జగన్ సర్కార్ 2020 జూలైలో జీవో నెంబరు 731ని జారీ చేసిందని తెలిపారు. రాష్ట్ర కమిటీలో చర్చించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి: టీఎన్ యూఎస్

గత కొన్ని నెలలుగా ఉపాధ్యాయులు ఎదురు చూ స్తున్న బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని, ఉపాధ్యాయ బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ కాకుండా ఆఫ్ లైన్ లో మ్యాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురిచేసే వెబ్ కౌన్సెలింగ్ను రద్దు చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టియన్ యుఎస్) డిమాండ్ చేసింది. వెబ్ కౌన్సెలింగ్కు ఆప్షన్ పెట్టుకోడానికి సర్వర్ పని చేయక రోజుల తరబడి ఉపాధ్యా యులు ఆప్షన్స్ ఇవ్వలేక ఉపాధ్యాయులు ఆందోళన పడ్డారని, అవి సరిగా నమోదుకాక మంచి ప్రాంతాలు దొరికే అవకాశం ఉన్నా కూడా వేరే ప్రాంతాలకు బదిలీ అయ్యారని, కనుక వెబ్ కౌన్సెలింగ్ విధానం నిలిపివేయాలని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామ శెట్టి వెంకటేశ్వర్లు, ఆర్ధిక కార్యదర్శి పినాక పాణి, గౌరవాధ్యక్ష్యుడు బెంగుళూరు రమేష్ డిమాండ్ చేశారు.





Sunday 23 October 2022

అందరికీ దీపావళి శుభాకాంక్షలు

AP High Court & District Court Jobs| హైకోర్టు & జిల్లా కోర్టులో 3,673 ఉద...

AP High Court & AP District Court 10 Job Notifications: 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 

హైకోర్టు నుంచి 3673లకు పైగా పోస్టులు.. 

10 నోటిఫికేషన్స్ విడుదల..


ఏపీ హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో వివిధ రకాల 3673 పోస్టుల భర్తీ కొరకు 19 రకాల నోటిఫికేషన్స్ తో భారీ నియామక ప్రకటన విడుదల.

◆Categories: 19 

◆మొత్తం పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు, అర్హతలు, అప్లై చేసుకునే విధానము, పూర్తి వివరాలు క్రింది వెబ్ పేజీలో కలవు.

★Last date: హైకోర్టు ఖాళీలకు 15.11.2022; జిల్లా కోర్టు ఖాళీలకు11-11-2022 వరకు.


అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 13 ఖాళీగా ఉన్నాయి.

కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు - 11

ఓవర్ సీర్ పోస్టులు - 01

అసిస్టెంట్స్ అండ్ ఎగ్జామినర్ పోస్టులు -27

టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ పోస్టులు - 36

అసిస్టెంట్ ఓవర్ సీర్ పోస్టులు -01

డ్రైవర్ పోస్టులు -135

స్టెనోగ్రాఫర్ పోస్టులు - 170

ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు - 113

కాపీయిస్ట్ పోస్టులు - 209

రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు - 20

ప్రాసెస్ సర్వర్ పోస్టులు - 1520

ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులు - 1655

ఇలా మొత్తం 10 కేటగిరీల్లో నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి.  మొత్తం 3600లకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులను ఈ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు.. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 22-10-2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 11-11-2022 రాత్రి 11:59 గంటలలోపు

అప్లికేషన్ ఫీజు.. జనరల్ , బీసీ కేటగిరి అభ్యర్థులు రూ.800 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.

వయోపరిమితి (01-07-2022) నాటికి.. 

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఈ వయోపరిమితి అనేది కేటగిరీల వారీగా మారుతాయి.

ఆఫీస్ సబ్ ఆర్టినేట్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. 

అర్హత .. కనీసం ఏడో తరగతి పూర్తి చేసి.. తెలుగు రాయడం, చదవడం వస్తే సరిపోతుంది.

ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులు..

అనంతపురం 92, చిత్తూరు 168, తూర్పు గోదావరి 156, గుంటూరు 147, వైఎస్ఆర్ కడప 83, కృష్ణ 204. కర్నూలు 91, నెల్లూరు 104, ప్రకాశం 98, శ్రీకాకుళం 87, విశాఖపట్నం 125, విజయనగరం 57, పశ్చిమ గోదావరి 108.

Watch this video for more information regarding this...


Saturday 22 October 2022

మళ్లీ OPS పునరుద్ధరణ| అమలుకు రాష్ట్ర ప్రభుత్వం|ఉపాధ్యాయుల మధ్య ఫేషియల్ ఆ...








AP, TS TETలో అర్హత సాధించని వారికి గుడ్ న్యూస్| CTET నోటిఫికేషన్ విడుదల ...


Teacher Eligibility Test: ఏపీ, తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్ పరీక్ష అర్హత సాధించలేదో.. వారికి ఒక శుభవార్త. దీని గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
 
ఉపాధ్యాయవృత్తిని చేపట్టాలనుకునేవారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Central Teachers Eligibility test)-Cctet నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా సీటెట్ ప‌రీక్ష ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తున్న‌ట్టు సీబీఎస్సీ (CBSC) తెలిపింది. అయితే దీనికి సంబంధించి ఓ పబ్లిక్ నోటీస్ ను విడుదల చేసింది. ఈ సీటెట్ అనేది 16వ సారి నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి కూడా ఆన్ లైన్ విధానంలో ఈ సీటెట్ పరీక్ష నిర్వహించున్నారు. డిసెంబర్ 2022 లేదా జనవరి 2023 ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అనేది త్వరలో విడుదల చేస్తామని పేర్కొంది.
దర‌ఖాస్తుల‌ ప్రక్రియ అనేది అక్టోబర్ 31, 2022 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 24, 2022గా వెబ్ నోటీస్ లో పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ నవంబర్ 25, 2022గా తెలిపారు.

ఈ ఏడాది సీటెట్ ను డిసెంబర్ 2022 నుంచి జనవరి 2023 వరకు నిర్వహిస్తారు. పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో జరుగుతుంది. పరీక్ష(Exam), సిలబస్(Syllabus), అర్హత ప్రమాణాలు, పరీక్ష ఫీజు, పరీక్ష నగరం, ముఖ్యమైన తేదీలు మొదలైన సమగ్ర సమాచారం cctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఈ పరీక్ష సీబీఎస్సీ నిర్వహిస్తున్న 16వ పరీక్ష. సీటెట్ (Cctet)లో ఒక పేపర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.1000 ఫీజు .. రెండు పేపర్‌లకు అయితే రూ.1200 చెల్లించాలి. ఎస్సీ(SC)/ఎస్టీ(ST)/పీడబ్ల్యూడీ(PWD ) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఒక పేపర్‌కు రూ.500 రెండు పేపర్‌ల(Two papers)కు రూ.600 ఉంటుంది.

సీటెట్ వల్ల ఉపయోగాలు..
సీటెట్‌లో క్వాలిఫై అయినవారు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నించొచ్చు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS, నవోదయ విద్యాలయ సమితి-NVS, ఆర్మీ స్కూల్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-ERDO లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు.

ఎవ‌రు రాయొచ్చు సీటెట్‌..
ఎగ్జామ్ పేపర్- 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల(Students)కు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్- 1 రాయాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -2 రాయాలి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -1, పేపర్ 2 రాయాల్సి ఉంటుంది.

పేపర్ 1 విద్యార్హత- పేపర్ -1 రాయాలనుకునే అభ్యర్థులు 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. లేదా 12వ తరగతి పాస్ కావడంతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (Diploma In Education) చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.

పేపర్ 2 విద్యార్హత- డిగ్రీతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. డిగ్రీతో పాటు ఏడాది బీఈడీ చదవాలి. 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.

ముఖ్యమైన తేదీలు ఇలా..
దరఖాస్తు ప్రారంభం - అక్టోబర్ 31, 2022
దరఖాస్తుల ముగింపు - నవంబర్ 24, 2022
పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి తేదీ - నవంబర్ 25, 2022
సీటెట్ పరీక్ష - డిసెంబర్ 2022, జనవరి 2023 .



Teacher Eligibility Test: టెట్ లో అర్హత సాధించలేని వారికి గుడ్ న్యూస్.. వారి కోసం మరో అవకాశం ఇలా..
Teacher Eligibility Test: ఏపీ, తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్ పరీక్ష అర్హత సాధించలేదో.. వారికి ఒక శుభవార్త. దీని గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
 
ఉపాధ్యాయవృత్తిని చేపట్టాలనుకునేవారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Central Teachers Eligibility test)-Cctet నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా సీటెట్ ప‌రీక్ష ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తున్న‌ట్టు సీబీఎస్సీ (CBSC) తెలిపింది. అయితే దీనికి సంబంధించి ఓ పబ్లిక్ నోటీస్ ను విడుదల చేసింది. ఈ సీటెట్ అనేది 16వ సారి నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి కూడా ఆన్ లైన్ విధానంలో ఈ సీటెట్ పరీక్ష నిర్వహించున్నారు. డిసెంబర్ 2022 లేదా జనవరి 2023 ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అనేది త్వరలో విడుదల చేస్తామని పేర్కొంది.
దర‌ఖాస్తుల‌ ప్రక్రియ అనేది అక్టోబర్ 31, 2022 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 24, 2022గా వెబ్ నోటీస్ లో పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ నవంబర్ 25, 2022గా తెలిపారు.

ఈ ఏడాది సీటెట్ ను డిసెంబర్ 2022 నుంచి జనవరి 2023 వరకు నిర్వహిస్తారు. పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో జరుగుతుంది. పరీక్ష(Exam), సిలబస్(Syllabus), అర్హత ప్రమాణాలు, పరీక్ష ఫీజు, పరీక్ష నగరం, ముఖ్యమైన తేదీలు మొదలైన సమగ్ర సమాచారం cctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఈ పరీక్ష సీబీఎస్సీ నిర్వహిస్తున్న 16వ పరీక్ష. సీటెట్ (Cctet)లో ఒక పేపర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.1000 ఫీజు .. రెండు పేపర్‌లకు అయితే రూ.1200 చెల్లించాలి. ఎస్సీ(SC)/ఎస్టీ(ST)/పీడబ్ల్యూడీ(PWD ) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఒక పేపర్‌కు రూ.500 రెండు పేపర్‌ల(Two papers)కు రూ.600 ఉంటుంది.

సీటెట్ వల్ల ఉపయోగాలు..
సీటెట్‌లో క్వాలిఫై అయినవారు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నించొచ్చు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS, నవోదయ విద్యాలయ సమితి-NVS, ఆర్మీ స్కూల్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-ERDO లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు.

ఎవ‌రు రాయొచ్చు సీటెట్‌..
ఎగ్జామ్ పేపర్- 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల(Students)కు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్- 1 రాయాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -2 రాయాలి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -1, పేపర్ 2 రాయాల్సి ఉంటుంది.

పేపర్ 1 విద్యార్హత- పేపర్ -1 రాయాలనుకునే అభ్యర్థులు 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. లేదా 12వ తరగతి పాస్ కావడంతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (Diploma In Education) చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.

పేపర్ 2 విద్యార్హత- డిగ్రీతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. డిగ్రీతో పాటు ఏడాది బీఈడీ చదవాలి. 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.

ముఖ్యమైన తేదీలు ఇలా..
దరఖాస్తు ప్రారంభం - అక్టోబర్ 31, 2022
దరఖాస్తుల ముగింపు - నవంబర్ 24, 2022
పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి తేదీ - నవంబర్ 25, 2022
సీటెట్ పరీక్ష - డిసెంబర్ 2022, జనవరి 2023 .




Watch this video for more information regarding this...


Thursday 20 October 2022

విద్యార్థులకు స్కూటర్లు ఇవ్వనున్నా ప్రభుత్వం| AP EDCET Notification|6,51...






AP Police Jobs| 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్| ఏ విభాగంలో...

AP Police Jobs: 6,511 ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్..
త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభం



ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతో కాలంగా  ఎదురు చూస్తున్న టువంటి నోటిఫికేషన్. 

ఏపీ నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ అదిరిపోయే గుడ్ న్యూస్  చెప్పారు. రాష్ట్రంలో 6,511 పోలీస్ (Police) ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి నియామక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

కాగా కొన్నిరోజులుగా పోలీస్ నియామకాల ప్రకటన ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. సీఎం నిర్ణయం పట్ల ఏపీ నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




Watch this video for more information regarding this...


Wednesday 19 October 2022

నేడు Teacher Transfersపై ఉత్తర్వులు|679 MEO పోస్టులు రద్దు?| దీపావళికైనా...


విద్యా & ఉపాధ్యాయ న్యూస్                        

 ➨2020 ప్రాతిపదికనే ఉపాధ్యాయ బదిలీలు 

 ➨నేడు ఉపాధ్యాయ బదిలీలు పై ఉత్తర్వులు: రెండో ఎంఈఓ పోస్ట్ పై ప్రభుత్వం మడత పేజీ 

 ➨దీపావళికైనా డీఏ బకాయిలివ్వండి:ఏపీజేఏసీ- అమరావతి 

 ➨5జితో డిజిటల్ విద్య;కొత్త శిఖరాలకు చేరిన బోధనా విధానం 

 ➨పది విడతల్లో పిల్లల సంరక్షణ సెలవులు వాడుకోవచ్చు:మహిళా ఉద్యోగులకు వెసులుబాటు 

 ➨ఎన్ఎంఎంఎస్ కు దరఖాస్తులు 

 ➨విద్యాశాఖ ఉత్తర్వులపై ఉపాధ్యాయుల ఆందోళన 

 ➨విద్యార్థులకు బలవర్ధక ఆహారం అందించండి 

 ➨ఆర్జిత సెలవుల సొమ్ము ఎప్పుడు 

 ➨వైద్య కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలి:జాతీయ వైద్య మండలి 

 ➨1౦ విడతల్లో.. పిల్లల సంరక్షణ సెలవులు 

 ➨ప్రశాంతంగా ముగిసిన ఏపీఆర్‌సెట్‌ 

➨ఆంగ్ల బానిసత్వం మనకొద్దు...... నూతన విద్యా విధానంతో  దానినుంచి బయటపడతాం..... ప్రధాని: మోదీ

 ➨బకాయిల బండ :జిల్లాలో ఉద్యోగులకు రూ.169.75 కోట్ల ప్రభుత్వబకాయిలు,దసరాకు నో.. దీపావళిపైనే ఆశలు 

Watch this video for more information regarding this...





YSR Rythu Bharosa| ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున రైతన్నలకు సాయం వారి ఖాత...

YSR Rythu Bharosa: రైతు భరోసా నగదు విడుదల.. అర్హత ఉండి నగదు రాకుంటే ఇలా చేయండి

నగదు రాకపోతే ఇలా చేయండి: 
మీకు అన్ని అర్హతలు ఉండి.. రైతు భరోసా నగదు అందకపోతే.. వెంటనే స్థానిక సచివాలయాల్లో సంబంధింత సిబ్బందిని కలిసి.. మీ పట్టాదారు పుస్తతకం.. వ్యక్తిగత వివరాలను అందించాలి.. ఒకసారి వారు వెరిఫై చేసిన తరువాత.. మీరు అర్హులు అనుకుంటే.. నగదు రావడం ఎందుకు ఆలస్యం అయ్యింది అన్నది చెబుతారు.. లేదా మళ్లీ ఆ సాయం అందిలా చర్యలు తీసుకుంటారు.




YSR Rythu Bharosa: అన్నదాతకు శుభవార్త.. వరుసగా నాలుగో ఏడాది రైతు భరోసా నగదు అందిస్తున్నారు సీఎం జగన్.. ఏపీ వ్యాప్తంగా 50 లక్షలకు పైగా రైతులకు.. 2 కోట్ల రూపాయలకు పైగా నగదు అందించనున్నారు. అయితే అర్హత ఉండి అకౌంట్లు కి నగదు రాకుంటే ఇలా చేయండి.
 
YSR Rythu Bharosa: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నారు. ఈ రంగంలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు క్రమం తప్పకుండా రైతు భరోసా నగదును ఎప్పటికప్పుడు అకౌంట్లలోకి వేస్తున్నారు. ఇప్పుడు నాలుగో ఏడాది రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం రెండో విడతను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అమలు చేయనున్నారు.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించే సభలో ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు 2,096.04 కోట్ల రూపాయల రైతు భరోసా సాయాన్ని సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సందర్భంగా వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో సీఎం మాట్లాడనున్నారు.

ప్రస్తుతం రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఏటా మూడు విడతల్లో 13,500 రూపాయల సాయం ప్రభుత్వం అందిస్తోంది. వరుసగా నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని మే నెలలో ఖరీఫ్‌కు ముందే 7,500 చొప్పున ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు రెండో విడత అందించనుంది. అలాగే సంక్రాంతి సమయంలో మూడో విడతగా మరో 2,000 సాయాన్ని అందచేయనుంది.

భారత దేశంలో ఎక్కడా లేనివిధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా అందిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మందికిపైగా రైతన్నలకు ఏటా సుమారు 7,000 కోట్ల రూపాయల భరోసా ఇస్తోంది ప్రభుత్వం.

తాజాగా అందించే 2,096.04 కోట్లతో కలిపితే ఇప్పటివరకు ఒక్క వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారానే 25,971.33 కోట్ల మేర రైతన్నలకు లబ్ధి చేకూరుతోందని ప్రభుత్వం చెబుతోంది. చెప్పిన దానికంటే మిన్నగా రైతన్నలకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సాయాన్ని అందిస్తోంది అంటున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా మూడేళ్ల నాలుగు నెలల్లో రైతన్నలకు సీఎం జగన్‌ ప్రభుత్వం దాదాపు 1,33,526.92 కోట్ల మేర ప్రయోజనం అందేలా చేశారు. 

ముఖ్యంగా రైతన్నల సంక్షేమం కోసం వైఎస్సార్‌ రైతు భరోసాను క్రమం తప్పకుండా రైతులకు అందిస్తూ వస్తున్నారు.అలాగే సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతుల తరపున పూర్తి వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాలు, రైతులపై పైసా భారం లేకుండా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తోంది. కనీస మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని మంత్రులు చెబుతున్నారు.

రైతన్నలకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తూ వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకాన్ని అమలు చేస్తోంది. వ్యవసాయంలో ఆధునిక యంత్రాల కొరతను నివారించేలా వైఎస్సార్‌ యంత్రసేవా పథకాన్ని తెచ్చింది. పసుపు, మిర్చి, ఉల్లి, అరటి, బత్తాయి, ఐదు రకాల చిరుధాన్యాలతో సహా 26 పంటలకు పంట వేసినప్పుడే మద్దతు ధరలను ప్రకటించింది.


Watch this video for more information regarding this...



Tuesday 18 October 2022

AP DSC అభ్యర్థుల ఆవేదన|రాష్ట్ర ముఖ్యమంత్రి భరోసా ఇచ్చిన తీరని కష్టాలు| A...


విద్యా & ఉపాధ్యాయ టాప్ న్యూస్ 

 ➨ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధం 

 ➨ఏపీజీఎల్ఐ ప్రీమియం పెంచిన ఆర్థిక శాఖ 

 ➨నాణ్యమైన విద్యను అందించాలి 

 ➨ఉపాధ్యాయులు పేర్లు నమోదు చేయించుకోవాలి 

 ➨జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్కు విద్యార్థి ఎంపిక 

 ➨ఉపాధ్యాయుడు నడిపల్లికి వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ 

 ➨ఫిజికల్ డైరెక్టర్ సస్పెన్షన్ 

 ➨ఆరేళ్లలోగా వైద్యులు కోర్సు పూర్తి చేయాలి 

 ➨నీట్ పిజి అడ్మిషన్ల కోసం కటాఫ్ మార్కుల తగ్గింపు 

 ➨ట్రిపుల్ ఐటీల్లో 446 సీట్లకు త్వరలో కౌన్సెలింగ్ 

 ➨నేడు ఎస్జీటీల సర్టిఫికెట్ల పరిశీలన 

💥.భయపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ 
ఒమిక్రాన్ తాజా వేరియంట్ బీఎఫ్ 7 కలవరపెడుతుంది 
దీపావళి సెలవుల వేల ఇది దేశంలో మరో ఉదృతికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిక 

💥.విశాఖ జోన్ లో నియామక ప్రక్రియ కొనసాగించవచ్చు 
అంగన్వాడీ సూపర్ వైజర్ నియామకం పై హై కోర్టు 

💥.బంగాళాఖాతంలో 20 న అల్పపీడనం
బలపడి 22 నాటికి వాయగుండం
అమరావతి వాతావరణ కేంద్రం

💥.రోడ్డెక్కిన రాష్ట్ర ఆడిట్‌ ఉద్యోగులు 
బెజవాడలో రిలే నిరాహారదీక్ష
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రం
మద్దతిచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

💥.ఏపీజీఎల్ఐ ప్రీమియం పెంచిన ఆర్థిక శాఖ
ఉద్యోగ పదవీవిరమణ వయస్సు 62ఏళ్లు పెరిగినందున ఏపీజీఎల్ఐ కు చెల్లించే ప్రీమియం మొత్తాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

💥.నాణ్యమైన విద్యను అందించాలి -కళాశాల విద్య కమిషనర్ పోలా భాస్కర్ 
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి సారించా లని కళాశాలల విద్య కమిషనర్ పోలా భాస్కర్ కోరారు

💥.ఉపాధ్యాయులు పేర్లు నమోదు చేయించుకోవాలి
ఉమ్మడి జిల్లాలోని స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసి స్టెంట్ ఉద్యోగోన్నతుల్లో భాగంగా అర్హులైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు సంబంధిత ధ్రువపత్రాలతో ఈనెల 19న డీఈఓ కార్యాలయానికి హాజరు కావాలని జిల్లా విద్యాశాఖాధి కారి తాహెరా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు

💥.ఫిజికల్ డైరెక్టర్ సస్పెన్షన్
13 ఏళ్లు ఒకేచోట డెప్యూటేషన్పై కొనసాగినందుకు చర్యలు
ఉత్తర్వులు విడుదల చేసిన గుంటూరు డీఈఓ శైలజ

💥.ఆరేళ్లలోగా వైద్యులు కోర్సు పూర్తి చేయాలి
ఇన సర్వీసు వైద్యులు పీజీ (ఎండీ/ఎంఎస్/ఎండీ ఎస్) వైద్య విద్యలో చేరిన నాటి నుంచి ఆరేళ్లలోగా కోర్సు పూర్తి చేయా లని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం గెజిట్ జారీ చేసింది.

💥.ఉన్నత విద్య కమిషన్ వైస్ చైర్మన్, కార్యదర్శి పదవీకాలం పొడిగింపు
ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ వైస్ ఛైర్మన్, కార్యదర్శి, సభ్యుల పదవీకాలాన్ని మరో నెల రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

💥.నీట్ పిజి అడ్మిషన్ల కోసం కటాఫ్ మార్కుల తగ్గింపు
పిజి మెడికల్ ప్రోగ్రామ్లలో అడ్మిషన్ల కోసం కటాఫ్ మార్కులు తగ్గించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) ప్రకటించింది

💥.ట్రిపుల్ ఐటీల్లో 446 సీట్లకు త్వరలో కౌన్సెలింగ్
ప్రత్యేక కేటగిరీలో 14 ఖాళీలు.. బదిలీలకు అనుమతి
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసింది.


Watch this video for more information regarding this...


నిరుద్యోగులకు శుభవార్త|10లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధం| APPSC ...


నిరుద్యోగులకు శుభవార్త| 10లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధం

APPSC Notification: Computer Draughtsman Grade-II in Survey and Land Records Subordinate Service Notification

▪️దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా.

▪️ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.11.2022.

▪️జీతం: రూ.34,580 -1,07,210.

▪️ఎంపిక విధానం:రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు

💥. పన్నుల శాఖకే పోటు! ఏపీలోని సబ్‌ ట్రెజరీల్లో భారీ కుంభకోణం 2 కోట్లకు రిటర్న్స్‌ వేసి రూ.25 కోట్లకు క్లెయిమ్‌ఒక్క సబ్‌ ట్రెజరీలోనే రూ.23 కోట్లు గల్లంతు


💥. ఉద్యోగాల భర్తీకి భారీ కసరత్తు! ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీల సమాచారం కోరిన కేంద్రం
2020, మార్చి నాటికి వివిధ విభాగాల్లో 8.72 లక్షల ఉద్యోగాలు ఖాళీ

💥. ఫోన్లతో చదువులా? త్వరలో బైజూస్ యాప్ ద్వారా బోధన 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా అమలు ఇప్పటికే స్మార్ట్ఫోన్ల వివరాల సేకరణ - ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు

💥. ఏపీ పీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు రాష్ట్రంలోని వ్యాయామ కళాశాలల్లో ఉన్న బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధిం చిన ఏపీ పీసెట్-2022 కౌన్సిలింగ్ షెడ్యూల్ ను సోమవారం ఖరార చేశామని ఆచార్య పిజాన్సన్ తెలిపారు. 

💥. ఆర్మీ అభ్యర్థులకు గుంటూరులో రాత పరీక్ష అగ్నివీర్ ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫిజికల్ టెస్టులో అర్హత సాధించిన వారికి నవంబరు 13న గుంటూ రులో రాత పరీక్ష నిర్వహించనున్నారు.

💥. ఈఏపీసెట్ కౌన్సిలింగ్ 19 నుంచి ఇంజినీరింగ్, వ్యవసాయ,ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ 19 నుంచి ప్రారంభించనున్నట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు

💥. నేటి నుంచి ఆడిట్ శాఖ ఉద్యోగుల ఆందోళనలు ఏపీ స్టేట్ ఆడిట్ ఉద్యోగులు మంగళవారం నుంచి ఆందోళనకు సిద్ధమయ్యారు. 

💥. ప్రభుత్వ విద్యా సలహాదారుగా ఆలూరు సాంబశివారెడ్డి ప్రభుత్వ విద్యా సల హాదారుగా ఆలూరు సాంబశివారెడ్డి నియ మితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరి పాలన శాఖ సోమవారం జీవో విడుదల చేసింది. 

💥. డిగ్రీ లో 32 శాతమే సీట్ల భర్తీ ప్రభుత్వ కళాశాలల్లో 61% సీట్లు ఖాళీ 


Watch this video for more information regarding this...

Monday 17 October 2022

PM Kisan 12th Installment: పీఎం కిసాన్ 12వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల|జమ అయ...

PM Kisan 12th Installment Amount Released| Check Now


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి (PM KISAN Scheme) సంబంధించిన 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను విడుదల చేశారు.

ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి

Farmers Corner సెక్షన్‌లో Beneficiary Status పైన క్లిక్ చేయాలి.

రైతులు తమ ఆధార్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయాలి.

రైతుల అకౌంట్‌లో 12వ ఇన్‌స్టాల్‌మెంట్ జమ అయిందో లేదో తెలుస్తుంది.

తాజాగా విడుదల చేసిన 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌తో మూడేళ్లకు సంబంధించిన వాయిదాలు వచ్చినట్టే. అంటే పీఎం కిసాన్ పథకానికి మూడేళ్లు పూర్తయిందని అర్థం చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ప్రతీ నాలుగు నెలలకు ఓసారి రూ.2,000 చొప్పున ఏడాదికి రూ.6,000 రైతుల అకౌంట్‌లో జమ చేస్తోంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి (PM KISAN Scheme) సంబంధించిన 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను విడుదల చేశారు. న్యూ ఢిల్లీలో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అదే వేదికపై నుంచి పీఎం కిసాన్ డబ్బుల్ని రైతుల అకౌంట్లలో ఒకే ఒక్క క్లిక్‌తో జమ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా 11 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో రూ.2 లక్షల కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన రూ.16,000 కోట్లతో కలిపి ఇప్పటి వరకు మొత్తం రూ.2.16 లక్షల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయడం విశేషం

Watch this video for more information.....



Friday 14 October 2022

AP DSC 2018 అభ్యర్థులకు పరిశీలన,పోస్టింగ్| KGBVలో ఉద్యోగాల భర్తీకి మరో న...

AP High Court Jobs 2022|ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్| ఖాళ...


AP High Court Jobs 2022 | ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్



ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..  ఇలా దరఖాస్తు చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22 లాస్ట్ డేట్.
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ (AP High Court Jobs) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్లను (AP High Court Job Notifications) విడుదల చేసింది. కోర్టు మాస్టర్&పర్సనల్ సెక్రటరీ విభాగాల్లో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. మొత్తం 76 ఖాళీలను ఈ నోటిఫికేన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు అధికారులు. డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఈ నియమకాలను చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఈ నెల 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులు ఆ తేదీలోగా చేరాలా పంపాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

ఖాళీలు విద్యార్హతల వివరాలు:
కోర్ట్ మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ (COURT MASTER AND PERSONAL SECRETARY TO THE HON'BLE JUDGES AND REGISTRARS) విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు.

Category                             Posts
Open Competition         28 (12 W)
Open Competition         (OH) 1
Open Competition (Sports) 1
Ex-Servicemen             1
EWS                     8(1 w)
BC-A s                     5 (1 w)
BC-B                     7 (2W)
BC-D                 6 (1w)
BC-E                 3
SC                     11 (4 W)
ST                     5(1 w)
Total:             76 Posts (22W)

Educational Qualification:
డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్) విద్యార్హతలను కలిగి ఉండాలి. ఇంకా ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్, హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Age: దరఖాస్తుదారుల వయోపరిమితి జులై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.57,100 నుంచి రూ.147760 వరకు వేతనం చెల్లించనున్నారు.

Applying Process:

Step 1: అభ్యర్థులు దరఖాస్తులను https://hc.ap.nic.in/ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Step 2: ఆ దరఖాస్తులను పూర్తిగా నింపి రిజిస్టార్ (అడ్మినిస్ట్రేషన్), ఆంధ్రప్రదేశ్  హైకోర్టు, నేలపాడు, అమరావతి , గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

Step 3: దరఖాస్తులు ఈ నెల 22వ తేదీలోగా చేరేలా పంపాల్సి ఉంటుంది.

Official Website
https://hc.ap.nic.in/ 

Watch this video for more information regarding this...


Thursday 13 October 2022

KGBVల్లో అతిథి అధ్యాపకుల నియామకాలు| MDM,TMF కోఆర్డినేటర్ల పోస్టులకు దరఖా...


విద్యా టాప్ న్యూస్

 ➨17 నుంచి స్కూల్ గేమ్స్ 

 ➨నేటితో ముగియనున్న పదోన్నతుల కౌన్సెలింగ్ 

 ➨కేజీబీవీల్లో అతిథి అధ్యాపకుల ఎంపిక • నేడు నియామకాల కౌన్సెలింగ్ 

 ➨కో ఆర్డినేటర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం 

 ➨ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలన 

 ➨పాఠశాలలకు టెన్త్ మార్కుల జాబితాలు 

 ➨బడులపైనా రాజకీయాలా? 

 ➨గవర్నమెంట్ కోటా ఇంజనీరింగ్ సీట్లకు ఫీజు ఖరారు
 
 ➨ఉత్తుత్తి పదోన్నతులు ఖాళీలు చూపించని విద్యాశాఖ 

 ➨టీచర్ల పదోన్నతుల్లో గందరగోళం 

 ➨శాఖాధిపతుల కార్యాలయాల్లో ముఖ ఆధారిత గుర్తింపు హాజరు 

 ➨హెచ్ ఓ డీ లకూ ఫేస్ రికగ్నిషన్ 

 ➨చురుగ్గా ఉద్యోగోన్నతుల ప్రక్రియ 

 ➨పాఠ్యపుస్తకాల్లో బైజూస్ ఈ కంటెంట్ 


Watch this video for more information regarding this...


Group-4( Jr. Asst.) మార్కులు విడుదల| Group-1& 2| AP MBBS, BDS రిజిస్ట్రే...

Wednesday 12 October 2022

20 వేల కాంట్రాక్టు పోస్టులు అవుట్| Group-4 (JA) ఫలితాలు విడుదల|సచివాలయ ఉ...

10,000 టీచర్లను నియమించుకోనున్న Byjus| ఏపీలోని విద్యార్థులకు శుభవార్త| బ...

Free access to BYJU’S Products for all students in classes 4 to 10 who are studying in government schools


All the Regional Joint Directors of School Education and District Educational Ofcers in the State are aware that the Government of Andhra Pradesh has entered into an MoU with BYJU'S to provide free access to BYJU’S Products for all students in classes 4 to 10 who are studying in government schools. To access the content, the Parent/students need to have smartphone to access the content. For which, a provision is enabled in the School Attendance App to capture the mobile numbers along with the type of phone of students from classes 4th to 10th. 

The following step to step process need to be followed:

 a. An option has been enabled in the Headmaster’s UDISE Code login-- àClick on Byjus Project module --à Select the class -à Select the Students -à Enter Yes/No for availability of Smart Phone --à Edit the displayed mobile number if any change OR Enter Mobile Numbers in case No number is displayed (User Manual Enclosed)

 b. The above process of updation of the mobile numbers need to be updated/added as per schedule appended duly sending an information slip to the parent in format enclosed. 

c. Once the updation is done in the mobile application, students shall be instructed to bring the smart phone to the school after one week as per the schedule given in the annexure.

 d. Head Masters concerned need to be ready with internet connectivity on the scheduled dates to download the BJYU’s app and activate the app . 

4. All Cluster Resource Persons (CRPs) will be trained to guide the school Head Masters and students in the process of installation of the app. The said training will be given through WeBex at 4.00 PM on 11-10-2022 by using the User Manuals and short videos. 

5. Therefore, all the Regional Joint Directors of School Education and District Educational Ofcers in the State are requested to nominate one nodal contact person in the District Head Quarters for disseminating the
instructions above to all the Headmasters for accessing the BYJU’s content from class 4th to 10th. . 

6. This should be treated as the MOST URGENT AND IMPORTANT deviation in the schedule will be viewed seriously.

ANNEXURE 

S.No Class Date & Day for capturing the data Date & Day for installation of App
 1 Class IV 14.10.2022 (Friday) 21.10.2022 (Friday)
 2 Class V 15.10.2022 (Saturday) 22.10.2022(Saturday)
 3 Class VI 17.10.2022 (Monday) 24.10.2022 (Monday) 
4 Class VII 18.10.2022 (Tuesday) 26.10.2022(Wednesday) 
6 Class IX 19.10.2022 (Wednesday) 27.10.2022(Thursday) 
7 Class X 20.10.2022 (Thursday) 28.10.2022 (Friday) 

 Byjus Jobs: 10,000 టీచర్లను నియమించుకోనున్న బైజూస్

Jobs | బైజూస్ తీపికబురు అందించింది. టీచర్లను నియమించుకోనుంది. ఏకంగా 10 వేల మంది ఉపాద్యాయులను నియమించుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
కొత్త భాగస్వామ్యాల ద్వారా విదేశాలలో బ్రాండ్ అవగాహన అంశంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. అంతేకాకుండా దేశీ, అంతర్జాతీయ కార్యకలాపాల కోసం 10,000 మంది ఉపాధ్యాయులను నియమించుకోనుంది.



Watch this video for more information regarding this...







Sunday 9 October 2022

Aided Schoolsకు నోటీసులు|దివ్యాంగులకు ఉచితం 3చక్రాల వాహనం| ఉద్యోగుల ఆగ్ర...

విద్యా/ఉపాధ్యాయ న్యూస్ 



దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనం • ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు • ఈ నెల 31 వరకు దరఖాస్తులకు గడువు

రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచి తంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది . ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావం తులు , సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ ( ఏపీడీఏఎసీసీఏసీ ) మార్గదర్శకాలను విడుదల చేసింది . ఆన్లైన్ ద్వారా ఈ నెల 31 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది . 70 శాతంపైగా వైకల్యం కలిగిన 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులు . కనీసం పదో తరగతి పాసవ్వాలి . రూ . 3 లక్షలలోపు వార్షిక ఆదా యం ఉండాలి . లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి . వారికి సొంత వాహనం ఉండకూడదు . గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు . గతంలో దరఖాస్తు చేసినప్ప టికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులే . జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరం ధ్రువపత్రం , ఆధార్ కార్డు , ఎస్ఎస్సీ ధ్రువపత్రం , ఎస్సీ , ఎస్టీ అయితే కుల ధ్రువీకరణపత్రం , దివ్యాం గుల పూర్తి ఫొటోను పాస్పోర్టు సైజులో ఉన్నది దరఖాస్తుతోపాటు https://apdascac.ap.gov.in/ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి .

"ఉద్యోగులకు తిప్పలే .. తిప్పలు

పీఎఫ్ సొమ్ములకు దిక్కులేదు  సరెండర్ లీవ్స్కు దారిలేదు , రుణ దరఖాస్తుల దొంతర్లు

 ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలు 

ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి

 ➠ ఉద్యోగోన్నతులపై 40 అభ్యంతరాలు 

➠ జగనన్న విద్యా కానుక..ఇక మరింత మెరుగ్గా':చిన్నపాటి లోపాలు సైతం లేకుండా పకడ్బందీగా పథకం అమలు 

 ➠ ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు ప్రభుత్వం పై బొప్పరాజు ధ్వజం 

➠ మానసిక వైకల్యం కలిగిన ప్రత్యేక అవసరాలు పిల్లలకు ఉచితంగా ప్రత్యేక ఉపకరణాలు

➠ హిందీ మాధ్యమంలోనూ ఎంబీబీఎస్ :ఈఏడాది నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అమలు

➠ ఐఐటీల్లోనూ ఆంగ్లం వద్దు పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు

➠ ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది..12 నుంచి కౌన్సెలింగ్

➠ కనీసం ఇద్దరు టీచర్లను నియమించాలి: యుటిఎఫ్ , ఎస్టీయు డిమాండ్

➠ గత నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలి:ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం



💥. ఉద్యోగులకు తిప్పలే..తిప్పలు
పీఎఫ్‌ సొమ్ములకు దిక్కులేదు
సరెండర్‌ లీవ్స్‌కు దారిలేదు
రుణ దరఖాస్తుల దొంతర్లు
ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలు
ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి
సర్కార్‌ మొండి వైఖరిపై కస్సు బుస్సు

💥.దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనం
ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు 
ఈ నెల 31 వరకు దరఖాస్తులకు గడువు

💥.ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు -ప్రభుత్వంపై బొప్పరాజు ధ్వజం
రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు.


💥.ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది..12 నుంచి కౌన్సెలింగ్
12 నుంచి కౌన్సెలింగ్
ఆర్టీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపుల పాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి సాధారణ జాబితా అభ్యర్థులు ఎంపిక పూర్తయ్యింది. వారికి ఈ నెల 12 నుంచి 16 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు

💥.ఐఐటీల్లోనూ ఆంగ్లం వద్దు
పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు
హిందీ, ప్రాంతీయ భాషలకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిషా నేతృత్వం లోని అధికార భాషా పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు చేసింది

💥.హిందీ మాధ్యమంలోనూ ఎంబీబీఎస్
ఈ ఏడాది నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అమలు
దేశంలో తొలిసారిగా ఈ విద్యాసంవత్సరం (2022-23) ఎంబీబీఎస్ కోర్సును హిందీ మాధ్యమంలో అందించేందుకు రంగం సిద్ధమైంది

💥.వెనుకబడి’నా గొప్పలే !
సర్కారు పాఠశాలలపై విశ్వాసం ఉంటే 3.50 లక్షల మంది ప్రైవేటుకు ఎందుకు వెళ్లిపోయారు ?
విద్యార్థులు తగ్గితే వివరాలు ఇస్తామన్న మంత్రి బొత్స ఎందుకు మౌనంగా ఉన్నారు ?
ఆంగ్లంలో చూసి వాక్యాన్ని చదవలేకపోతున్న పిల్లలు
అయినా ఆంగ్ల మాధ్యమం వైపే మొగ్గు

💥.కనీసం ఇద్దరు టీచర్లను నియమించాలి
యుటిఎఫ్ డిమాండ్
విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్న వాటిల్లో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని యుటిఎఫ్ డిమాండ్ చేసింది.

Watch this video for more information regarding this...







Saturday 8 October 2022

APPSC Goup-1| AP ICET & POLYCET Schedule Released| అమ్మఒడి నిధుల స్వాహా|...

 విద్యా/ఉపాధ్యాయ టాప్ న్యూస్ 

💥. గ్రూప్‌-1 ఇంటర్వ్యూలపై పిల్లిమొగ్గలు!
రద్దు నిర్ణయంపై వైసీపీ సర్కారు వెనకడుగు

💥.  ఉపాధ్యాయుల బదిలీలపై అయోమయం
ఉపాధ్యాయుల బదిలీలపై అయోమయం నెలకొంది. ఈ ఏడాది నిర్వహిస్తారా? లేదా అనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ఏడాది బదిలీలు నిర్వహిస్తామని విద్యా సంవత్సరం మొదట్లో పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. 

💥. ఉద్యోగులకు ఊరట - మెడికల్ రీయింబర్స్మెంట్ గడువు పొడిగింపు
సీఎం జగన్ఆమోదముద్ర
త్వరలో ఉత్తర్వులు

💥. అమ్మఒడి నిధుల స్వాహా.. వాలంటీర్ల పై వేటు
పల్నాడు జిల్లాలో 9 మంది తొలగింపు
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరులో అమ్మ ఒడి నిధులు అనర్హుల ఖాతాలకు జమ కావడంతో అధికారులు తొమ్మిది మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.

💥. 10 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
ప్రత్యేక, సాధారణ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇబ్బందులను అధిగమించడంపై ఆయా రోజుల్లో ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు ఆన్లైన్లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో శిక్షణ 

💥. పూర్తి వివరణ వార్తలు కింద లింకు లో

💥. ఏపీ ఐసెట్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల
ఏపీ ఐసెట్ 2022 ద్వారా ఆర్హత సాదించిన విద్యార్థు లకు ఎంబిఎ, ఎంసిఎలో ప్రవేశానికి గాను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

💥. మరో 8 వేల పాఠశాలల్లో ఏకోపాధ్యాయులే!
రేషనలైజేషన్తో పొంచి ఉన్న ప్రమాదం 
రాష్ట్రంలో ప్రభుత్వ ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య మరింతగా పెరగనుంది.

💥. పరీక్ష తీరు మారింది..
ద్విభాషా విధానంలో ప్రశ్నపత్రం
ఓఎంఆర్ జవాబుపత్రం
ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులకు నిర్వహించే పరీక్షా విధానాన్ని విద్యాశాఖ సమూలంగా మార్పులు చేసింది.

💥. వేతనం , పింఛను చెల్లింపులకు ప్రత్యేక చట్టం చేయాలి 
ఒకటో తేదీనే జీతం ఇచ్చేలా చట్టం రావాల్సిన అవసరం ఉంది 
ఈటీవీ - ప్రతిధ్వని ' చర్చలో ఉద్యోగసంఘ నేతలు సూర్యనారాయణ , బొప్పరాజు
                   
 ➵రాజీనామా చేశాను కదా ! ఉపాధ్యాయ పోస్టు వస్తే చేరిపోతా !!:ప్రభుత్వ విప్ ధర్మశ్రీ చలోక్తి 


 ➵దుబాయ్ జీవితం వద్దని.. ఉపాధ్యాయ వృత్తే ముద్దనీ...లక్షల జీతం వదిలేసిన 'డీఎస్సీ-98' అభ్యర్థి 


 ➵10 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ 


 ➵మరో 8వేల పాఠశాలల్లో ఏకోపాధ్యాయులే 


 ➵పదోన్నతులు పై ఎందుకింత అస్పష్టత? 


 ➵ప్రభుత్వం ఉద్యోగులను అవమానించింది :ఈటీవీ-ప్రతిధ్వని' చర్చలో ఉద్యోగసంఘ నేతలు సూర్యనారాయణ, బొప్పరాజు 


 ➵ఎస్జీటీ పదోన్నతులు నిభందనలులో మార్పులు చేయాలి: పోర్టో 


 ➵పదోన్నతుల్లో ఎస్జీటీలకు న్యాయం చేయాలి: పి ఆర్ టి యు 


 ➵వైమానిక దళంలోకి అగ్ని వీరులు 


 ➵జవహర్ నవోదయాలో 9వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల 


 ➵అక్టోబర్ 9న ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం 


 ➵అమ్మ ఒడి నిధులు దుర్వినియోగం పై 9 మంది వాలంటీర్లు విధులు నుంచి తొలగింపు 


 ➵గురుకులంలో ఖాళీలు భర్తీకి చర్యలు 


 ➵డీ ఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి ఎస్టియు 


 ➵అక్టోబర్ 13వ తేదీన పాలిటెక్నికల్ స్పాట్ అడ్మిషన్లు 


 ➵ఉర్దూ యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా అడ్మిషన్ల స్వీకరణ 


 ➵వేలిముద్రల దొంగలున్నారు జాగ్రత్త 

Watch this video for more information regarding this...


Friday 7 October 2022

RGUKT పరిధిలోని నాలుగు IIITలో650 బోధన, 380 బోధనేతర ఉద్యోగాల భర్తీనిలిచిప...

విద్యా & ఉపాధ్యాయ టాప్ న్యూస్

              
 ➟డీఏ ఎరియర్స్ వడ్డీతో సహా చెల్లించాలి : ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ 

 ➟డీఈవో అధికారాలపై  దిక్కుతోచని స్థితిలో విద్యాశాఖ : జెడ్పి టీచర్లపై చర్యలు తీసుకునే అధికారం లేదన్న హైకోర్టు,ఏమీ తేల్చుకొని విద్యాశాఖ అధికారులు 

 ➟చైల్డ్ ఇన్ఫోలో నమోదు తప్పనిసరి 

 ➟ట్రిపుల్ ఐటీల్లో ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ఎంపిక జాబితా విడుదల 

 ➟ఉపాధ్యాయులు  సీనియారిటీ జాబితాలు సరిచూసుకోండి 

 ➟నిలిచిపోయిన ఎన్టీఎస్ పరీక్ష మార్చి వరకే కేంద్రం ఆమోదం:మళ్లీ అనుమతిచ్చే వరకు పరీక్ష లేనట్లేనని ప్రకటించిన ఎన్సీఈఆర్టీ 

 ➟ఈ నెల IO, II తేదీల్లో ఉపాధ్యాయులకు శిక్షణ 

 ➟పాఠశాలలకు బోధనా సామగ్రి 

 ➟మున్సిపల్ పాఠశాలలు, ఉపాధ్యాయులకు సంబంధించి ఏ విధమైన విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్న ఆ నిర్ణయాధికారంపురపాలక శాఖదే:ఎంటీఎఫ్ 

 ➟ఉద్యోగోన్నతులపై అస్పష్టత,బదిలీల వరకుఆగాల్సిందే..ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు 

 ➟సీపీఎస్ అమలుకు ముందు ఎంపికైన ఉద్యోగుల జాబితా సేకరణ 


 Scheduled Caste status : మతం మారినవారికి ఎస్సీ హోదాపై కమిషన్ : కేంద్రం
న్యూఢిల్లీ : చారిత్రకంగా షెడ్యూల్డు కులాలకు చెందినవారు ఇతర మతాలకు మారితే, వారికి షెడ్యూల్డు కులం (SC) హోదా కల్పించడంపై పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిషన్‌ను నియమించింది.

💥.డీఈవో అధికారాలపై దిక్కుతోచని స్థితిలో విద్యాశాఖ
జెడ్పి టీచర్లపై చర్యలు తీసుకునే అధికారం లేదన్న హైకోర్టు
ఏమీ తేల్చుకొని విద్యాశాఖ అధికారులు

💥.ప్రైవేటు ' లెక్కలు తేల్చండి -విద్యార్థులందరి పేర్లు నమోదు చేయట్లేదు .
డ్రాపౌట్లుగా చూపించే వారంతా ఏమయ్యారు ? 
ఎల్కేజీ , యూకేజీ వివరాలు అప్లోడ్ చేయాలి
అదనపు సెక్షన్లకు అనుమతులు ఉన్నాయా ? 
విద్యార్థుల సంఖ్య తగ్గడంపై సర్కారు దృష్టి ప్రధానోపాధ్యాయులకు తనిఖీల బాధ్యతలు

💥.నిలిచిపోయిన NTSE  పరీక్ష
2021 మార్చి వరకే కేంద్రం ఆమోదం 
మళ్లీ అనుమతిచ్చే వరకు పరీక్ష లేనట్లేనని ప్రకటించిన ఎన్సీఈఆర్టీ

💥.నిధులేక నిలిచిన ' ఇంటర్ ' ముద్రణ
విద్యార్థులకు అందని ఉచిత పుస్తకాలు
ఆ ఫీజుల డబ్బులు ' నాడు - నేడు ' పనులకు మళ్లింపు

💥.డీఏ ఎరియర్స్ వడ్డీతో సహా చెల్లించాలి
ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ

💥.జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు
ఖాళీగా ఉన్న 9 వ తరగతి లో ప్రవేశానికి అక్టోబర్ 15 చివరి తేదీ 

💥IIIT ఐటీల్లో ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ఎంపిక జాబితా విడుదల 
నూజివీడు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో వికలాంగులు, సైనికోద్యో గుల పిల్లలు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ప్రత్యేక కేటగిరీ సీట్లకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆర్జీయూకేటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల కన్వీసర్ ఆచార్య ఎస్ఎస్ఎస్పీ గోపాలరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు




Monday 3 October 2022

NEET-UG షెడ్యూల్ విడుదల|11నుంచి కౌన్సెలింగ్,పూర్తి షెడ్యూల్|నవంబర్ 2 నుం...

NEET-UG జాతీయ కోటా వైద్య ప్రవేశాల కౌన్సెలింగ్ ॥ నుంచి

MBBS,BDS అఖిల భారత స్థాయి సీట్లలో ప్రవేశాలకు ఈ నెల 11 నుంచి, తెలంగాణలో సీట్లకు 17 నుంచి కౌన్సె లింగ్ ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 15 నుంచి తొలి ఏడాది వైద్యవిద్య తరగతులు ప్రారంభం కావాలని సూచించింది. 



నవంబర్ 2 నుంచి FA-1 పరీక్షలు

ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో పరీక్షల్లో మార్పులు

ఓఎమ్మార్ విధానంలో ఫార్మెటివ్ -1 , 3 , సమ్మెటివ్ -2 పరీక్షలు

ఫార్మేటివ్, సమ్మేటివ్ స్థానంలో

ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫార్మేటివ్, సమ్మేటివ్ పరి క్షల స్థానంలో సీబీఏ పరీక్షలను నిర్వహిస్తారు. 1-8 తరగతులకు సంబంధించిన 1, 3 ఫార్మేటివ్, సమ్మే టివ్ 2 బదులు సీబీఏ పరీక్షలు ఉంటాయి. ఫార్మేటివ్ 2, 4, సమ్మేటివ్ 1 పరీక్షలను యదాత భంగా పాత విధానంలోనే నిర్వహిస్తారు. విద్యా ర్థుల సామర్ధ్యాలను సంపూర్ణంగా అంచనా వేసేలా ఈఐ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలను అనుస రించి ప్రశ్న పత్రాన్ని రూపొందిస్తుంది. ఓఎమ్మార్ విధానంలో తొలిసారి నిర్వహిస్తున్నందున టీచర్లకు చెబినార్ల ద్వారా సూచనలు అందించనున్నారు. 

♦️9, 10 పాత విధానంలోనే

గతంలో మాదిరిగానే 9, 10 తరగతుల విద్యా ర్థులకు అంతర్గత పరీక్షలను నాలుగు ఫార్మేటిష్ రెండు సమ్మేటివ్లతో పాత విధానంలో నిర్వహి స్తారు. టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో పేపర్ల సంఖ్యను ప్రభుత్వం కుదించడంతోపాటు అంతర్గత మార్కులతో సంబంధం లేకుండా ప్రతి పేపర్ను 100 మార్కులకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ, తమిళం, ఒడియా తదితర మైనర్ మీడియం స్కూళ్లలో మాత్రం 1-8 తరగ
తుల విద్యార్థులకు సీబీఏ తరహాలో కాకుండా పాత విధానంలోనే ఫార్మేటివ్ సమ్మేటివ్ పరీక్షలు ఉంటాయి.

♦️ప్రైవేట్ స్కూళ్లకు ఓఎమ్మార్ పంపిణీ ఉండదు.

 సీబీఏ పరీక్షల ఓఎమ్మార్ పత్రాలను ప్రభుత్వ స్కూ ళ్లలో చదివే విద్యార్థులకు మాత్రమే పంపిణీ చేస్తారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు డీసీఈబీ (డిస్ట్రిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు) నుంచి ప్రశ్నప త్రాలను అందుకుని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈఐ సంస్థ విడుదల చేసే '' ఆధా రంగా ప్రైవేట్ స్కూళ్లలో మూల్యాంకనం చేసి మార్కులను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.





విలీన వేదన !

 ఈ ఏడాది 1,73,416 మంది విద్యార్థులు బడులకు దూరం

 రవాణా సౌకర్యం లేదని చదువు మానేసినవారు 7,500 మంది

ఒకేసారి డబుల్ డిగ్రీలు

 ఒకే సమయంలో రెండు కోర్సులపై యూజీసీ మార్గదర్శకాలు • కొత్త విధానం అమలుకు ఉన్నత విద్యాసంస్థలకు సూచనలు • జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా నూతన పంథా*

పక్కాగా తరగతి పురోగతి

• స్కూళ్లలో ఇక క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ • పాఠశాలల పరీక్షా విధానంలో కీలక మార్పులు • 1-8 తరగతులకు ఓఎమ్మార్ షీట్లతో పరీక్షలు • ఫార్మేటివ్ , సమ్మేటివ్ స్థానంలో సీబీఏ టెస్ట్

 మైనర్ మీడియం స్కూళ్లలో పాత పద్ధతిలోనే • 9 , 10 తరగతులకూ పాత విధానమే • నవంబర్ 2 నుంచి పరీక్షలు .. ఏటా 3 సార్లు మార్గదర్శకాలతో సర్క్యులర్ జారీ .

ప్రైవేట్ స్కూళ్లకు ఓఎమ్మార్ పంపిణీ ఉండదు

పాఠశాలలకు నేరుగా బియ్యం

 అంగన్వాడీలు , పాఠశాలలు , హాస్టళ్లకు బియ్యం డోర్ డెలివరీ • ఈ నెల నుంచి ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయం • తద్వారా రేషన్ పంపిణీ వాహన దారులకు అదనపు ఆదాయం • ఫైన్ క్వాలిటీ బియ్యం సరఫరాకు కసరత్తు .. ఈ సీజన్లో రైతుల నుంచి స్థానిక ( సన్న ) రకాల ధాన్యం కూడా సేకరణ

మనబడి నాడు - నేడుతో సర్వాంగ సుందరంగా సర్కారీ స్కూళ్లు

పాఠశాలల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి . |

 ఉపాధ్యాయులకు సచివాలయ సిబ్బంది సహకారం . ప్రతి వారం , ప్రతి నెలా సందర్శించేలా జాబ్ చార్ట్

*సంక్షేమ , విద్య సహాయకుడికి హాజరు , చేరికలు , సదుపాయాల బాధ్యత .. ఏఎన్ఎంకు పిల్లల ఆరోగ్యం , భోజన నాణ్యత పరిశీలన పనులు • మహిళా పోలీస్ కు చిన్నారుల రక్షణ , ఆడపిల్లల భద్రత అంశాలు

 *గైర్హాజరుపై ఇప్పటికే తల్లిదండ్రులకు ఫోన్ మెసేజ్లు 

బుజ్జగించి బడికి రప్పించేలా వలంటీర్ల ద్వారా ఏర్పాట్లు •

 మండలానికి రెండు ఎంఈవో పోస్టులతో పర్యవేక్షణ పటిష్టం • ఇక సాఫీగా అకడమిక్ , అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు


Watch this video for more information regarding this...

Sunday 2 October 2022

AP DSC 2022 Latest News|డీఎస్సీ జాప్యం.. అభ్యర్థులకు శాపం|టెట్ ఫలితాలతో ...



నేటి విద్యా/ఉపాధ్యాయ టాప్ న్యూస్ 


 ➠ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు 
 ➠దసరా సెలవుల్లో క్లాసులు నడిపితే కఠిన చర్యలు: ఇంటర్ బోర్డ్ హెచ్చరిక 
 ➠8న పీఈటీల సంఘ సమావేశం 
 ➠ఓపెన్ డిగ్రీ, పీజీ అడ్మిషన్ల గడువు పెంపు 
 ➠మండలిని రద్దుచేస్తామంటూ బెదిరించారు: ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం 
 ➠మధ్యాహ్న భోజనం తయారీకిచ్చే మొత్తం పెంపు...రెండేళ్ల తర్వాత 9.60 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయం! 
 ➠అక్షరాభ్యాసం చేసిన 3వేల మంది చిన్నారులు 
 ➠కొత్త పీఆర్సీ జీతాల్లోభత్యాలకు కత్తెర 
 ➠ఏలూరు జిల్లాలో 6,704  మంది డ్రాపవుట్లు 
 ➠సీబీఎస్‌ఈపై..సందేహాలు 
 ➠దసరాకు పస్తులే!...ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన అందని జీతాలు 
 ➠పదోన్నతి సరే...విధులెక్కడ? 

👉𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐞𝐝 𝐍𝐞𝐰𝐬





Saturday 1 October 2022

AP TETలో 150 కంటే ఎక్కువ రావచ్చు? ఎందుకంటే| KGBV Contract టీచర్లకూ కనీస ...



కేజీబీవీ కాంట్రాక్టు టీచర్లకు కనీస పేస్కేల్

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

6 వారాల్లో బకాయిలతో సహా చెల్లించాలని స్పష్టీకరణ 

కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న కాం ట్రాక్టు టీచర్లకు కూడా కనీస వేతన స్కేల్ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2022 సవరించిన పే స్కేళ్ల ప్రకారం పిటిషనర్లకు కనీస వేతన స్కేల్ను బకాయిలతో సహా ఆరు వారాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా మంది కేజీబీవీ టీచర్ల బదిలీలు జరిగిపో వడం, కొత్త పోస్టుల్లో చేరిపోవడం జరిగినం దున వారిని అక్కడి నుంచి కదల్చడం. సరికాదంది. బదిలీలపై కొందరే కోర్టుకొచ్చా రని, వారి బదిలీలపై విధించిన స్టే యథాత థంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. పిటిషనర్లు ప్రస్తుతం ఉన్న చోటనే కొనసాగు తారని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మథరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. కనీస వేతన పేస్కేల్ అమలు చేసేలా ఆదేశాలివ్వాలని, బదిలీల విషయం లోనూ జోక్యం చేసుకోవాలని పలువురు కేజీబీవీల్లో కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ మన్మథ రావు విచారణ జరిపారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల్లో ఒకరైన ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. రెగ్యులర్ టీచర్లు, పిటి షనర్ల విధులు ఒకటే అయినప్పటికీ, వేత నాల్లో ఎంతో తేడా ఉందని తెలిపారు. కనీస వేతనం చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అధికారులు అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది కేవీ రఘు వీర్ వాదనలు వినిపిస్తూ.. కాంట్రాక్టు ఉద్యో గులు కనీస వేతనానికి అర్హులు కారని తెలి పారు. పిటిషనర్లు సొసైటీ ద్వారా ఏడాది కాం ట్రాక్ట్ నియమితులయ్యారని, వారికి గౌర వ వేతనం చెల్లిస్తున్నామని అన్నారు. ఇరుప క్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కాం ట్రాక్టు టీచర్లకు కనీస వేతన స్కేల్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.


💥.ఏపీ టెట్లో 150కి 151 మార్కులు!
పాఠశాల విద్యాశాఖ నిర్వ హించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో 150కి 151 150.86, 150.64, 150.26, మార్కులు వచ్చాయి. ఇదేంటి? అని అనుకుంటున్నారా? అధికారులు నిర్వహించిన నార్మలైజేషన్ విధానంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 

💥.టెట్‌’ ఆశలు ఆవిరి!
కొందరికి నూరుశాతానికి పైగా మార్కులు .. ఆపై దిద్దుబాటు
పూర్తి వివరణ వార్త ఒకే క్లిక్ లో కింది లింకు లో చూడవచ్చు 


💥.మండలానికిద్దరు ఎంఈవోలపై 20వ తేదీ వరకు ముందుకెళ్లొద్దు
రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
విచారణ అక్టోబరు 20కి వాయిదా

💥.మినిమం టైం స్కేల్‌ ఇవ్వలేం
సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై తేల్చేసిన ప్రభుత్వం

💥.వలంటీర్ల సేవలకు మరో ఏడాది పొడిగింపు
గ్రామ, వార్డ్‌ సచివాలయాలల్లో పనిచేస్తున్న 2.60 లక్షల వలంటీర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ గ్రామ, వార్డ్‌ సచివాలయాలశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 

💥.బడికెళ్లే బాలలు తగ్గుతున్నారు
దేశవ్యాప్తంగా స్కూళ్లలో చేరికలపై జనాభా తగ్గుదల ప్రభావం
ఎన్సీఈఆర్టీ నివేదికలో వెల్లడి
2011 నుంచి పడిపోతున్నఒకటో తరగతి చేరికలు

💥.విదేశీ విద్యార్థులకు 25 శాతం సీట్లు
ఉన్నత విద్యాసంస్థల్లో సూపర్ న్యూమరరీ కోటా కింద ఇచ్చుకోవచ్చు
ప్రవేశాల మార్గదర్శకాలను జారీ చేసిన యూజీసీ

💥.గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికీ ముఖఆధారిత హాజరు
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికీ శనివారం నుంచి ముఖ ఆధారిత హాజరు నమోదు చేయను న్నారు. 

💥.92 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
 ఏపీపీఎస్సీ గ్రూప్- 1 (జనరల్ మిటెడ్ రిక్రూట్మెంట్)లో 92 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.



💥.ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతుల పునరుద్ధరణలో ఇష్టారాజ్యం
అమరావతి: ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతుల పునరుద్ధరణ వ్యవహారం గందరగోళంగా మారింది. కళాశాలల రెన్యువల్ను నిలిపివేసిన అధికారే హడావుడిగా అర్ధరాత్రి మళ్లీ కొన్నింటి అనుమతు లను పునరుద్ధరించాలని వర్సిటీలపై ఒత్తిడి తీసుకురావడం చర్చనీయాంశమైంది.

💥.గ్రూపు-1 ఉద్యోగాలకు మాత్రమే ఇంటర్వ్యూలు!
అమరావతి: గ్రూపు-1 పోస్టుల భర్తీకి మాత్రమే మౌఖిక పరీక్షలను పరిమితంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు

💥.పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ షురూ
ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 2023 మార్చి 29వ తేదీన ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాంల ముగియనుండటంతో ఓటర్ల ప్రక్రియ షెడ్యూల్ ప్రకటన విడుదలైంది.

💥.పాఠశాల విద్యాశాఖ సలహాదారు రాజీనామా
పాఠశాల విద్యాశాఖలో మౌళి కసదుపాయలకల్పనకు సలహాదారుగా ఉన్న ఎ.మురళీతన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు సిఎం జగన్కు లేఖ రాశారు. 

💥.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతకే విద్యాంజలి 2.0
ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత గల విద్యని అందించడానికి విద్యాంజలి 2.0, స్వచ్ఛంద సేవల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టామని, దీన్ని జయప్రదం చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు. 


Watch this video for more information regarding this...