BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Tuesday 29 November 2022

AP 6,511 Police Jobs వయోపరిమితి సడలించాలి|461 Staff Nurse Jobs Notificat...

KVS Recruitment 2022| 13,404 Teaching & Non Teaching Jobs| PGT, TGT, PRT...


Flash... కేంద్రీయ విద్యాలయ సంస్థలో 13404 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలుబడింది.


» Posts: PGT, TGT, PRT, Principals, Librarians and Non-Teaching Posts
» Vacancies:
    PGT: 1409
    TGT: 3176
     PRT: 6414
     PRT Music: 303
     Principal, Librarians &            
     Non-Teaching: 2102
Total Vacancies: 13404
 » Online Apply: 5th Dec, 2022 to 26th Dec, 2022



Monday 28 November 2022

AP 6511 Police Jobs| దరఖాస్తు చేయడానికి వయస్సు ఎంత ఉండాలి?| For SI Inter...

AP 6,511 SI, Police Constable Notification Released| Vacancies, Exam, Ag...


AP పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో  కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.

★ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య: 6100 
★ ఎస్సై పోస్టుల సంఖ్య:  411
★ మొత్తం పోస్టుల సంఖ్య:  6511

☛ పోస్టుల వారీగా ఖాళీల సంఖ్య, అర్హతలు, వయస్సు, ఫిజికల్, వ్రాత పరీక్షల వివరాలు, జీతం వివరాలు, సిలబస్, పూర్తి నోటిఫికేషన్ వివరాలు




AP Contract Employees Regularisation Latest news| కొత్త నిబంధనలు ఇవి..| ...

Wednesday 23 November 2022

అంగన్‌వాడీ పోస్టుల భర్తీ| యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల నియామకాలు|విద్యార్థు...

APPSC Departmental Test November Session 2022 Exam Dates|డిపార్ట్మెంటల్ ...


ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADA NOTIFICATION NO 13/2022 DEPARTMENTAL TESTS ::NOVEMBER 2022 SESSION 

Applications are invited ON-LINE from 14.09.2022 to 04.10.2022 for the Departmental Tests NOVEMBER, 2022 Session. The date of examinations will be announced later. Applicants primarily shall register the One Time Profile Registration (OTPR) through the Commission’s Website viz., http://psc.ap.gov.in. 
Once applicant registers his/her particulars, a User ID is generated and sent to his/her registered mobile number and email ID. Applicants need to apply for the Tests using the OTPR User ID through Commissions website. 
The applicants, who had already generated OTPR earlier for last Departmental Tests, shall apply directly making use of the 
same number and update their working district as per new 26 districts before submit their application. The application will be available on Commission's website (https://psc.ap.gov.in) from 14.09.2022. The last date for submission of online application is 04.10.2022 (04.10.2022 is the last date for payment of fee up to 11:59PM) Hand written / Typed / Photostat copies / Printed Application Form will not be entertained either directly or by post or in person.
The terms and conditions are detailed hereunder following Departmental Tests Rules, 1965 and subsequent amendments to these Rules from time to time. 
ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADA WEB NOTE Online applications are invited for the Departmental Tests November - 2022 Session (Notification No:13/2022) from 14/09/2022 to 04/10/2022 and the last date for payment of fee is 04/10/2022 (11:59PM). The Notification is available on the Commission’s website https://psc.ap.gov.in from 12/09/2022 onwards. The Notification is available on the Commission’s website https://psc.ap.gov.in

APPSC Departmental Test November Session 2022 Exam Dates|డిపార్ట్మెంటల్ పరీక్షల తేదీలు| Full Details Official Website https://psc.ap.gov.in/(S(swmbv5jhtkwsqtjgjb5sq1he))/Default.aspx Departmental Tests November, 2022 Session https://psc.ap.gov.in/(S(swmbv5jhtkwsqtjgjb5sq1he))/HomePages/Dept_Nov_2022.aspx ANNEXURE-II NOTIFICATION NO.13/2022, TIME TABLE & SCHEME https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/ANNEXURE-II_deptnov2022.pdf ANNEXURE – III I) LIST OF TESTS WHICH REQUIRE MINIMUM OF 40 MARKS IN EACH PAPER FOR PASSING THE TEST https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/ANNEXURE-III_deptnov2022.pdf ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADA NOTIFICATION NO 13/2022 DEPARTMENTAL TESTS ::NOVEMBER 2022 SESSION https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/NOVEMBER%202022%20SESSION%20NOTIFICATION.pdf


10th Class Exam Fee తేదీలు విడుదల|ఇక Scienceలో 1 పేపర్ 2 బుక్ ల్లెట్లు |...

Tuesday 22 November 2022

CTET 2022 LAST DATE| మరో 2 రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు| Apply for...

CENTRAL BOARD OF SECONDARY EDUCATION


The Ministry of Education, Govt. of India has entrusted the responsibility of conducting the Central Teacher Eligibility Test (CTET) to the Central Board of Secondary Education Delhi.


Duration of On-line Application: 31-10-2022 to 24-11-2022 


Last date for submission of on-line Application: 24-11-2022 (11.59PM) 


Last date for submission of fee: 25-11-2022 (Before 15:30 Hrs.)


Dates of Examination December 2022 to January2023 onCBTMode

Candidates can apply for CTET – DEC, 2022 „ON-LINE‟ through CTET website https://ctet.nic.in w.e.f. 31-10-2022 to 24-11-2022 1. The candidate applying for CTET is required:-

 i) To go through the Information Bulletin carefully with the entire requirement therein. 

ii) To satisfy eligibility to appear in the examination. 

iii) To submit On-line application by giving full particulars by accessing the CTET official website https://ctet.nic.in. 

iv) To write complete mailing address with Postal PIN Code at the time of applying. 

v) Before submission of application form, decide the mode of payment of fee. 

vi) To keep the Confirmation Page along. 

vii) If a candidate submits on-line more than one application, his/her candidature shall be liable to be cancelled and the candidate may also be debarred for future examination(s). No communication will be sent in this regard. 

2. Method of Submission of Online Application Form: 

STEP 1: Log on to CTET official website https://ctet.nic.in.

 STEP 2: Go to the link “Apply Online” and open the same. 

STEP 3: Fill in the Online Application Form and note down Registration No./Application No.

 STEP 4: Upload latest Scanned Photograph and Signature

 STEP 5: Pay Examination Fee by debit/credit card and net banking. 

The candidates must note that the examination city of their choice will be allotted on the first come first served basis only as per availability of capacity in the city of examination. The candidates, who complete the online application process and pay the fee on first come first served basis, will be allotted the examination city of their choice as per availability in that particular city. The total capacity in a particular city will also be available on the portal. If the total capacity of a particular city is full during completion of application process or making payment of examination fee or updation of transaction on portal, the candidate will be given the option either to select any other city of examination or cancel the transaction. If a candidate cancels the transaction, full fee will be refunded to his /her account as per mode of payment and application will not be considered for this examination of CTET. The request for change of examination city will not be accepted in any case. 

STEP 6: Print Confirmation page for record and future reference. 

Watch this video for more information regarding this...

Monday 21 November 2022

3 APPSC Notificationలపై హైకోర్టు స్టే| డిగ్రీ విద్యార్థులకు ఫొటో తీస్తే ...

22-11-2022 Today News Headlines


> IIT Madras, Tamil Nadu govt join hands to improve learning experience of school students

> Indonesia's Java island hit by strong earthquake; at least 56 dead

> Nirmala Sitharaman to meet State FMs for pre-Budget consultation on November 25

> Supreme Court dismisses plea to frame ‘guidelines’ for implementing its own judgments

> Nearly 3 million technical, scientific terms in all modern Indian languages soon to be searchable online

> AP Aqua University to become a reality after years of delay

> As Biden turns 80, Americans ask ‘What’s too old?’

> England vs Iran, FIFA World Cup 2022 Score: Saka doubles the lead, ENG 2-0 IRA

             🌻Proverb/ Motivation

A new day is like a new painting. Draw lines with prayers. Erase mistakes with forgiveness. Dip the brush with lots of patience and color it with love and respect.

              💎నేటి ఆణిముత్యం💎

విడువ ముడువ లేక కుడువగట్టగలేక
వెరపులేక విద్యవిధము లేక
వెడలలేనివాని నడపీను గనరొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!

తాత్పర్యము: సమయం సందర్భాలకూ తగినట్టుగా పట్టువిడుపులు ప్రదర్శించలేని అలౌక్యుడూ, ధనం సంపాదించి కూడా ఆప్తులను ఆదుకోలేనివాడు, లోకానికి మంచి చెడ్డలకు భయపడనివాడు, విద్యాహీనుడు, నలుగురిలో కలిసి మెలిసి మెలగనివాడు, క్రమ పద్ధతి లేనివాడు నడిచే శవంగా పరిగణించబడతాడు.

                 🌷Today's GK

Q: What is the national sport of Hungary?

A: Water Polo is the national game of Hungary.

Watch this video for more information regarding this...


Thursday 17 November 2022

INTELLIGENCE BUREAU JOBS 2022| 1671 పోస్టుల భర్తీకి| పదో తరగతి పాస్ అయిత...

INTELLIGENCE BUREAU JOBS 2022| 1671 పోస్టుల భర్తీకి| పదో తరగతి పాస్ అయితే చాలు దరఖాస్తు చేయొచ్చు


పదో తరగతి పాస్ అయితే చాలు దరఖాస్తు చేయొచ్చు ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్‌ 1671 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల INTELLIGENCE BUREAU JOBS 2022


మొత్తం ఖాళీలు: 1671
  • సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్: 1,521 పోస్టులు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్‌): 150 పోస్టులు
ముఖ్య సమాచారం:
  • అర్హతలు: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషపై అవగాహన ఉండాలి.
  • వయోపరిమితి: 25.11.22 నాటికి ఎస్‌ఏ/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 25 ఏళ్లు, ఎంటీఎస్‌ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.
  • జీత భత్యాలు: నెలకు సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.21700-రూ.69100, ఎంటీఎస్‌ పోస్టులకు రూ.18000-రూ.56900.
  • పరీక్షా విధానం: టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షలు తదితరాలు ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • పరీక్ష ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.50)
  • దరఖాస్తులకు చివరితేది: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తులు ప్రారంభం: నవంబర్‌ 05, 2022
  • దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 25, 2022
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.mha.gov.in/
Watch this video for more information regarding this...


Tuesday 15 November 2022

CPS రద్దు చేయాలని భారీ నిరసన|Byjus వీడియోలను తెలుగులోకూడా చూసుకోవచ్చు|MB...

పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం
18 లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికి ఆదేశం
ఈ పథకం కింద పాఠశాలలను అభివృద్ధి చేసి ల్యాబ్లు , స్మార్ట్ క్లాస్ రూమ్లు , లైబ్ర రీలు , క్రీడా సౌకర్యాలు సహా ఆధునిక మౌలిక సదుపాయాలు  కల్పించేందుకు శ్రీకారం

🍁గ్రామీణ ప్రాంతాల్లోని బడులకు 60 శాతం , పట్టణాల్లో పాఠశాలలకు 70 శాతం మార్కులు వస్తే ఈ పథకానికి అర్హత సాధిస్తాయి
💥తొలి దశ ( స్టెప్ -1 ) లో పాఠశాలలను రిజిస్ట్రేషన్ చేయాలి . రెండో దశలో పరిశీలన ఉంటుంది .

 ప్రధానోపాధ్యా యుడి లాగిన్ పీఎం శ్రీ పోర్టల్కు వెళ్లిన వెంటనే ఫోన్ నెంబరుకు ఓటీపీ వస్తుంది . దాని ద్వారా లాగిన్ అయ్యాక అందులో పేర్కొన్న 46 అంశాలను పూర్తి చేయాలి . ఉపాధ్యాయులు , విద్యార్థులు సరైన నిష్పత్తిలో ఉన్నారా ? లేదా ?, ఆట స్థలం ఉందా ?, వంట శాలలు , మరుగుదొడ్లు ఉన్నాయా ? ఏటా చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి రికార్డుల్లో నమోదు చేస్తున్నారా ? లేదా ? తది తర అంశాలు అందులో ఉన్నాయి . ఆ ప్రక్రియ తరువాత కేంద్ర విద్యాశాఖ ఆయా పాఠశాలలకు మార్కులు కేటాయిస్తుంది . ప్రాథమికంగా గుర్తించిన పాఠశాలల్లో ... మార్కుల ఆధారంగా ఎంపికైన పాఠశాలలకు 5 ఏళ్ల వరకు ఆర్థిక , సాంకేతిక సహకారం అందుతుంది . డిజిటల్ పద్ధతిలో బోధన , ప్రయోగశాలలు , ఇతరత్రా సౌకర్యాలు కల్పి స్తారు . ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు . హరిత పాఠశాలలుగా తీర్చిదిద్ది నీటి సంరక్షణ , వ్యర్థాల రీసైక్లింగ్ తదితర అంశాల్లో విద్యార్థులకు తర్ఫీదునివ్వనున్నారు . సౌకర్యాలు సమకూరుతాయి ఈ పథకం ద్వారా ప్రభుత్వ బడుల్లో కార్పొరేటు తరహాలో సౌకర్యాలు సమ కూరుతాయి . వసతులు , మార్కుల ఆధారంగా పాఠశాలల తుది ఎంపిక ఉంటుంది . నవంబర్ 18 లోగా రిజిస్ట్రే షన్లు పూర్తి చేసి , పూర్తి వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు పంపేలా చర్యలు తీసుకుంటున్నారు

జీతాల బిల్లుకు సర్వీసు సర్టిఫికెట్లు జత చేయాలి

  25 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరూ సర్వీసు సర్టిఫికెట్లు జీతాల బిల్లుకు జత చేయాలని ఖజానా శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది . తమ ఎస్ఆర్ను ఏజీతో వెరిఫై చేయించుకోవాల్సి ఉన్నందున డీడీవోలందరూ తమ పరిధిలో 25 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల వివరాలను తెలుపుతూ సర్టిఫికెట్లను నవంబర్ జీతాల బిల్లులకు జతపరచాలని పేర్కొంది .

పాఠశాల విద్య నియంత్రణ , పర్యవే క్షణ కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ రామలింగేశ్వరరావు
పాఠశాల కమిషన్ ఛైర్పర్సన్ గా జస్టిస్ రామలింగేశ్వరరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ఈ పద విలో ఆయన మూడేళ్లు కొనసాగుతారు .

Watch this video for more information regarding this...


ఏపీలోని 1,458 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్|డిగ్రీకు ఉమ్...


 విద్యా/ఉపాధ్యాయ News:

 ➨ఉపాధ్యాయుల బదిలీలపై స్పష్టత ఇవ్వాలి: ఉపాధ్యాయు సంఘాలు 

 ➨బదిలీలు ఉంటాయా? లేదా?: ఏపీటీఎఫ్ 

 ➨బదిలీలు చేసి కొరత తీర్చండి: టీ ఎన్ యూ ఎస్ 

 ➨బైజుస్ బాలారిష్టాలు: ఆంగ్ల మాధ్యమంలో కంటెంట్ అర్థం కాక విద్యార్థులకు ఇబ్బందులు 

 ➨డిగ్రీ కోర్సులకు ఉమ్మడి అకాడమిక్ క్యాలెండర్ :జనవరి 30 నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు 

 ➨నాడు.... నేడు.... ఏనాడు? 

 ➨డిగ్రీ ఫీజులు నిర్ణయం పై వివాదం: చట్టసవరణకు కమిషన్ కసరత్తు 

 ➨విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన బాలోత్సవ్ ఇలాంటి వేడుకలు మరిన్ని అవసరం: సజ్జల రామకృష్ణారెడ్డి 

 ➨జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం 

 ➨రికార్డ్ స్థాయిలో డిగ్రీ అడ్మిషన్లు :93.38 శాతం మందికి ప్రవేశాలు 

 ➨బిఈడి స్పాట్ అడ్మిషన్లు వాయిదా 

 ➨అతి పరీక్షలపై సన్నద్దత ఏది? 

 ➨ఉన్నత చదువులకు 22 వేల మంది దూరం :మంత్రి బొత్స 

 ➨పాఠశాలల్లో ఆర్థిక పాఠాలు :ఆర్బిఐ 

 ➨జనవరి, ఏప్రిల్ లో జే ఈ ఈ మెయిన్స్ 

 ➨త్రిబుల్ ఐటీ కౌన్సిలింగ్ లో 144 మందికి ప్రవేశాలు 


Watch this video for more information regarding this...


Sunday 13 November 2022

Probationary officers Jobs in VISAKHAPATNAM CO-OPERATIVE BANK| డిగ్రీ అర...


డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాల భర్తీ

VISAKHAPATNAM CO-OPERATIVE BANK LTD Probationary officers Jobs in VISAKHAPATNAM CO-OPERATIVE BANK| డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాల భర్తీ Applications are invited for appointment to the Post of Probationary officers (Deputy Managers) in The Visakhapatnam Cooperative Bank Ltd., Visakhapatnam. 

Opening Date for ON-LINE Registration of Application and Payment of fee 14-11-2022 (Monday) from 10.00A.M 

Closing Date for ON-LINE Registration of Application and Payment of fee 14-12-2022 (Wednesday ) Up to 4.00 P.M 

Date of online Test In the month of January /February2023

 Vacancies: Number of Vacancies: 30

Eligibility Criteria: 

a. The candidate must be a 1 ST Class Graduates (>=60%) in regular stream from recognized university. b. Candidate should have proficiency in speaking, writing and reading English and Telugu languages. 
c. Computer Knowledge is required. 
d. The age of the applicant should be Minimum 20 and up to Maximum 32 Years as on 31-10-2022. (Should have born between 01-11-1990 to 31-10-2002 both days inclusive)

Proposed Selection Procedure: 

The selection of Probationary Officers will be done through a three-Phase manner. The selection of the candidates shall be made on the basis of Online Test /Examination (Preliminary & Main Examination) and interview. 
The Online Test/Examination will be conducted in English. All the Eligible Candidates who apply with the requisite fee and whose applications are received in time will be called for an Online Test/Examination, which will comprise the following: 
(a) Online Test /Examination marks : Phase-I Preliminary -100 marks , Phase-II Main Examination -250 & Phase-III interview -50 marks; 
(b) There shall be Negative Marking for Wrong answers: 

PROBITIONARY OFFICERS RECRUITMENT NOTIFICATION-2022 PROBITIONARY OFFICERS RECRUITMENT NOTIFICATION-2022 CLICK HERE
https://vcbl.in/ Notification
https://vcbl.in/news_view/PROBITIONARY-OFFICERS-RECRUITMENT-NOTIFICATION-2022


పూర్తి వివరాలు ఈ వీడియోలో...

Watch this video for more information regarding this...


Saturday 12 November 2022

Jagananna ku chepukundam| CBSE Pattern Exams for 10th Class| PM SHRI Sch...


2025 నుంచి CBSE ప్యాట్రన్లో టెన్త్ పరీక్షలు

 ♦️ఈ ఏడాది 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టినవిద్యాశాఖ

♦️ఈ విద్యార్థులు 2025 నాటికి సీబీఎస్ఈ తొలి బ్యాచ్

♦️అప్పటినుంచి ఏటా ఇదే విధానం

 ♦️సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న స్కూళ్లకు ఆ బోర్డు ద్వారా పరీక్షలు

♦️మిగిలిన విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు ద్వారా అదే ప్యాట్రన్‌లో..

♦️అంతర్గత ప్రాజెక్టులకు 20 మార్కులు

♦️సీసీఈ విధానం టెన్త్‌కు అమలయ్యేలా ఏర్పాట్లు

రాష్ట్రంలో 2025 విద్యాసంవత్సరం నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో సమూల మార్పులు రానున్నాయి. ఆ విద్యాసంవత్సరం నుంచి టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) విధానంలో జరగనున్నాయి. రాష్ట్రంలో సీబీఎస్‌ఈ విధానంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతోపాటు ఈ విద్యాసంవత్సరం 8వ తరగతి నుంచి అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

ఈ విద్యాసంవత్సరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ తరహాలో పాఠ్యపుస్తకాలను అందించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని ద్విభాషా (బైలింగ్యువల్‌) విధానంలో ముద్రించి ఇచ్చారు. ఈ విద్యార్థులు 2025లో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను రాయనున్నారు. వీటిని సీబీఎస్‌ఈ ప్యాట్రన్‌లో నిర్వహించనున్నారు.

ఆ తరువాత నుంచి వచ్చే బ్యాచ్‌ల విద్యార్థులు సీబీఎస్‌ఈ ప్యాట్రన్‌లోనే అభ్యసనం సాగించనున్నందున వారికి పరీక్షలు కూడా అదే విధానంలో నిర్వహించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2022-23, 2023-24 విద్యాసంవత్సరపు విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహా పరీక్షలు ఉంటాయి. ఆతరువాత నుంచి పూర్తిగా సీబీఎస్‌ఈ విధానంలోనే పరీక్షలు కొనసాగనున్నాయి.
 

♦️టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో అంతర్గత మార్కులు తప్పనిసరి
ప్రస్తుతం ఎస్సెస్సీ బోర్డు ద్వారా నిర్వహిస్తున్న పబ్లిక్‌ పరీక్షలను.. అంతర్గత మార్కులు 20 కలపకుండా నేరుగా 100 మార్కులకు నిర్వహిస్తున్నారు. సీబీఎస్‌ఈ విధానంలో 80 మార్కులకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించి మిగిలిన 20 అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. సమగ్ర నిరంతర మూల్యాంకనం (కాంప్రహెన్సివ్, కంటిన్యూ ఇవాల్యుయేషన్‌ - సీసీఈ) విధానం ప్రకారం గతంలో ఎస్సెస్సీ పరీక్షల్లో అంతర్గత మార్కులు ఉండేవి.

అంతర్గత ప్రాజెక్టులకు 20 మార్కులు, పబ్లిక్‌ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించేవారు. అయితే అంతర్గత మార్కుల విషయంలో ప్రైవేటు స్కూళ్లు అడ్డగోలుగా వ్యవహరిస్తూ తమ విద్యార్థులకు 20కి 20 మార్కులు వేసుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం గతంలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల నుంచి అంతర్గత మార్కులను తొలగించింది. పూర్తిగా 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తోంది.సీబీఎస్‌ఈ విధానాన్ని అనుసరించనున్నందున 2025 నుంచి జరిగే టెన్త్‌ పరీక్షల్లో ఎస్సెస్సీ బోర్డు కూడా ఆ తరహాలోనే అంతర్గత మార్కులను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో అంతర్గత మార్కులను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుందని ఎస్సెస్సీ బోర్డు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఏటా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు రాస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం (2022-23)లో కూడా ఆరులక్షల మందికిపైగా విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాయనున్నారు.

♦️తొలివిడతగా 1,092 స్కూళ్లకు రానున్న సీబీఎస్‌ఈ గుర్తింపు

రాష్ట్రంలో సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నందున ప్రభుత్వ హైస్కూళ్లకు సీబీఎస్‌ఈ గుర్తింపునకోసం విద్యాశాఖ ఇప్పటికే ఆ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. సీబీఎస్‌ఈ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1,092 స్కూళ్లకు తొలివిడతగా ఈ గుర్తింపు రానుంది. ఈ స్కూళ్ల విద్యార్థులకు సీబీఎస్‌ఈ విధానాలను అనుసరించి పరీక్షలు ఉంటాయి.నేరుగా ఆ బోర్డే ఈ స్కూళ్ల విద్యార్థులకు పరీక్షలు పెడుతుంది. సీబీఎస్‌ఈ గుర్తింపులేకున్నా దాని సిలబస్, ప్యాట్రన్‌ను మిగిలిన స్కూళ్లలో అనుసరించనున్నందున ఆ స్కూళ్ల పదోతరగతి విద్యార్థులకు మాత్రం ఎస్సెస్సీ బోర్డు ద్వారా.. సీబీఎస్‌ఈ ప్యాట్రన్‌లోనే పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు.


పీఎంశ్రీలో 1096 పాఠశాలలు

♦️ఎంపికైన వాటికి కేంద్ర సహకారం

🌻ఒంగోలు నగరం, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యంత నాణ్యమైన విద్య (హై క్వాలిటీ ఎడ్యుకేషన్) అందించేందుకు కేంద్రం కొత్తగా పీఎం శ్రీ పథకం ప్రవేశపెట్టింది.
 దీనికింద జిల్లాలో 1096 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. యూడైస్‌ 2021-22 విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని వీటి ఎంపిక జరిగింది. జిల్లాస్థాయిలో ఈ పథకానికి నోడల్‌ అధికారిగా డీఈవో వ్యవహరిస్తారు.

♦️ఇవీ ప్రయోజనాలు👇👇
: పీఎంశ్రీ కింద ఎంపిక చేసిన పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయిస్తుంది. డిజిటల్‌ పద్ధతిలో బోధన, ప్రయోగశాలలు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తారు. ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తారు. అయిదేళ్ల వరకు ఆర్థిక, సాంకేతిక సహకారం అందుతుంది. హెచ్‌ఎంలు తక్షణం చేయాల్సిన పనులపై శనివారం జిల్లా విద్యాశాఖాధికారులకు వెబ్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. తొలిదశ( స్టెప్‌-1)లో పాఠశాలలను రిజిస్ట్రేషన్‌ చేయాలి. రెండో దశలో పరిశీలన ప్రక్రియ ఉంటుంది. ప్రధానోపాధ్యాయుని లాగిన్‌లో పీఎం శ్రీ పోర్టల్‌ను నమోదు చేసిన వెంటనే ఫోన్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్‌ అయిన తరువాత అందులో పేర్కొన్న 42 అంశాలను పూర్తిచేయాలి. వీటితోపాటు హెచ్‌ఎం, పంచాయతీ కార్యదర్శి విద్యార్హత పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. తరువాత కేంద్ర విద్యాశాఖ ఆయా పాఠశాలలకు మార్కులు వేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని బడులకు 60 శాతం, పట్టణాల్లో ఉన్నవాటికి 70 శాతం మార్కులు వస్తే ఈ పథకానికి అర్హత పొందుతాయి. రిజస్ట్రేషన్‌ ప్రక్రియను ఈనెల 18 లోపు పూర్తిచేయాలని ఉన్నతాధికారులు అదేశించారు.

♦️కార్పొరేట్‌ తరహాలో విద్య

ఈ పథకం ద్వారా కొన్ని పాఠశాలల్లో కార్పొరేట్‌ తరహాలో అన్ని సౌకర్యాలతో విద్య అందుబాటులోకి వస్తుంది. యూడైస్‌ ప్రకారం 1086 పాఠశాలల ఎంపిక జరిగింది. వాటిలో ఎన్నింటిలో పథకం అమలు జరుగుతుందనేది త్వరలో తెలుస్తుంది.

▪️- డీఈవో బి.విజయభాస్కర్‌



Watch this video for more information regarding this...



Friday 11 November 2022

పాఠశాల FA,SA పరీక్షల షెడ్యూల్ విడుదల|ఉపాధ్యాయులలో పైరవి బదిలీల ఆందోళన|NE...

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జనవరి 8కి వాయిదా

 ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మార్పు చోటుచేసుకుంది. డిసెంబర్ 18న జరగాల్సిన ఈ పరీక్షను పాలనా పరమైన కారణాలతో మరో తేదీకి మార్పు చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అయితే, ఈ పరీక్ష నిర్వహణకు అధికారులు కొత్త తేదీని నిర్ణయించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 8న నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్.అరుణ్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ టైమింగ్స్ ప్రకారమే ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. మొత్తం 92 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేసేందుకు అక్టోబరు 13నుంచి నవంబర్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు.


ఇంజినీరింగ్లో 79శాతం సీట్లు భర్తీ

 రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళా శాలల్లో కన్వీనర్ కోటాలో 79.45శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మూడో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు వివరాలను శుక్రవారం కన్వీనర్ నాగరాణి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన 250 కళాశాలల్లో 1,13,403 సీట్లు ఉండగా.. వీటిల్లో 90,100 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 23,303 సీట్లు మిగి లిపోయాయి. విశ్వవిద్యాలయాల కళాశాలల్లో 6,618 సీట్లు ఉండగా.. 5,111 సీట్లు నిండగా మరో 1,507 సీట్లు మిగి లాయి. ప్రైవేటు కళాశాలల్లో 1,02,918 సీట్లకుగాను 81,411 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం కోటా కింద 3,867 సీట్లు ఉంటే 3,578 మంది ప్రవే శాలు పొందారు. ఈఏపీ సెట్ లో 1,73,572 మంది అర్హత సాధించగా.. వీరిలో 104,408 మంది కౌన్సెలింగ్కు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 1,04,311 మంది వెబస్ఐచ్చికాల నమో దుకు అర్హత పొందారు. మూడో విడత కౌన్సెలింగ్ 24,142 మంది వెబచ్ఛికాలు నమోదు చేసుకున్నారు. ఈ విడతలో కొత్తగా 3,458మంది సీట్లు పొందారు. మరో 9,958 మంది కోర్సులు, కళాశాలలు మారారు.


పాఠశాలల పరీక్షల షెడ్యూల్ ఖరారు

 రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు నిర్వహించే వివిధ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది. ఇటీవల వివిధ జిల్లాల విద్యా శాఖ అధికారులు, జిల్లా కామన్ పరీక్షల బోర్డుల అధికారులు తో నిర్వహించిన వెబ్ ఎక్స్ సమావేశంలో ఈ షెడ్యూల్పై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.




ట్రిపుల్‌ ఐటీలో ఇంటర్‌ తరహా పరీక్షలు

🎙️ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ

🔶పీయూసీ విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు నిర్ణయం

 బాసర ట్రిపుల్‌ ఐటీలో ఈ విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్‌ పరీక్షలకు బదులు ఇంటర్మీడియట్‌ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఇదే అంశంపై ‘సాక్షి’ పత్రిక గతంలోనే కథనాలను ప్రచురించింది. తాజాగా ఆ విషయాన్నే ఇన్‌చార్జి వీసీ ప్రకటించారు. మొదటి రెండు సంవత్సరాల పీయూసీ–1, 2 చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

🌀శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రిపుల్‌ ఐటీ ఆధునీకరణకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి శనివారం వర్సిటీ సందర్శనకు వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేస్తారని వివరించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వీసీలు కూడా త్వరలో ట్రిపుల్‌ ఐటీని సందర్శిస్తారన్నారు.

💥డిసెంబర్‌లో స్నాతకోత్సవం
 
💠బాసర ట్రిపుల్‌ ఐటీలో స్నాతకోత్సవ కార్యక్రమాన్ని డిసెంబర్‌లో నిర్వహిస్తామని ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ఈ1, ఈ2 విద్యకు అవసరమయ్యే 2,200 ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు సమకూర్చినట్లు వెల్లడించారు. యూనిఫామ్‌కు సంబంధించి టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని, విద్యార్థులకు అవసరమయ్యే బూట్లను తెలంగాణ రాష్ట్ర లెదర్‌ ఇండస్ట్రీ సంస్థ సరఫరా చేస్తుందని చెప్పారు.

🥏ట్రిపుల్‌ ఐటీ అవసరాల దృష్ట్యా మరో 24 తరగతి గదులను ప్రస్తుత భవనాలపై నిర్మిస్తామని వెల్లడించారు. కాగా, కళాశాలలోని 27 ఎకరాలలో ఎకో పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌ తెలిపారు. రూ.3 కోట్లతో యూనివర్సిటీలో స్పోర్ట్స్‌ స్టేడియాన్ని నిర్మించన్నుట్లు ఆయన చెప్పారు. కళాశాలలో తల్లిదండ్రులు విద్యార్థులను కలిసేందుకు విజిటింగ్‌ అవర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఇన్‌చార్జి వీసీ.. ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో వీసీ డాష్‌ బోర్డు, విద్యార్థుల ఈ–ప్రొఫైల్‌ పోర్టల్‌ను ప్రారంభించారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో పైరవీ బదిలీల అలజడి

♦️నేతల సిఫార్సులతో 140మంది జాబితా

 ఉపాధ్యాయుల సాధారణ బది లీలకు ముందు వైరవీ బదిలీలకు ప్రభుత్వం తెరతీసింది. రాజకీయ సిఫార్సుల బదిలీల దస్త్రం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. వీటికి ఆమోదం తెలిపిన తర్వాత సాధారణ బదిలీలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం బావిస్తున్నట్లు సమాచారం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వైకాపా నేతల సిఫార్సులతో 140మంది ఉపాధ్యాయుల బదిలీకి జాబితా సిద్ధం చేశారు. ఒక దస్త్రంలో 120 మంది పేర్లు ఉండగా.. మరో దస్త్రంలో 20 మంది జాబితా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలపై నిషేధం ఉంది. ఈ సమయంలో విచక్షణాధికారంతో బదిలీలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ కారణంగానే ఆగస్టులో నిర్వహిస్తామన్న బదిలీలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోందని విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పదోన్నతులు, సర్దుబాటు ప్రక్రియ పూర్తయినా బదిలీలను మాత్రం చేప ట్టడం లేదు. పదోన్నతుల అనంతరం కొత్తగా పోస్టింగ్లు ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మౌనం వహిస్తు న్నారు. పైరవీ బదిలీలు పూర్తయిన తర్వాత సాధారణ బదిలీలు చేపడితే రాజకీయ బలం లేని ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారు. అయితే అక్రమంగా బదిలీలు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, వెంక టేశ్వర్లు, ప్రసాద్ హెచ్చరించారు.


Watch this video for more information regarding this...



Thursday 10 November 2022

NPS నగదు రాష్ట్రాలకు వెనక్కి రాదు: కేంద్రం| ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిం...


విద్యా/ఉపాధ్యాయ 𝐍𝐄𝐖𝐒 


 ➨విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు: కలెక్టర్ 

 ➨ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాడుతాం 

 ➨ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలి :సామల 

 ➨ఎగ్జామ్ ఎకౌంటు పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు 

 ➨ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన తాకీదులను వెనక్కి తీసుకోండి : టీ ఎన్ యూ ఎస్ 

 ➨ఐఐటీల్లో 18 శాతం సీట్లు తెలుగు విద్యార్థులకే 

 ➨అంగన్వాడీ కేంద్రాలకు మహార్దశ 

 ➨ఉద్యోగులకు పెన్షన్ జిపిఎఫ్ అదాలత్ 

 ➨రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ మొబైల్ క్యాంపులు 

 ➨ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిందా? అప్డేట్ చేయండి? నిబంధనను సవరించిన కేంద్రం 

 ➨ఆర్ జేయుకేటి ఒప్పంద అధ్యాపకులకు వేతనాలు పెంచాలని డిమాండ్ 


Watch this video for more information regarding this...

Tuesday 8 November 2022

APCOB 178 Staff Asst & Asst Managers Jobs| డిగ్రీ అర్హతతో 175 ఖాళీల భర్...

APCOB DCCB Banks 178 Clerks/ Asst Managers Recruitment 2022

🔹డిగ్రీ అర్హతతో వివిధ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులలో Rs 27,000 ప్రారంభ వేతనం గల 178  క్లర్క్ మరియు అసిస్టెంట్ మేనేజర్ల ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్  విడుదల 

👉Posts:  Clerks / Asst Managers 

👉Vacancies:  Clerks: 153& Asst Managers: 15

👉Qualification: Degree onwards

👉Last Date: 20th Nov 

👉Pay Scale:  Rs 17900-47920 

Details and Online APPLY Link

https://apcob.org/ https://apcob.org/careers/


RECRUITMENT NOTIFICATION Applications are invited for appointment to the post of ‘Staff Assistant / Clerks’ in The District Cooperative Central Bank Ltd., Eluru. 

Opening Date for ON-LINE Registration of application   05.11.2022 
Closing date for ON-LINE Registration of application     20.11.2022 
Last date for payment of online application fee                 20.11.2022 
Tentative date of on-line test                                                 December 2022 REGISTRATION LINK FOR THE POST OF STAFF ASSISTANT/ASSISTANT MANAGER IN THE DISTRICT CENTRAL CO OPERATIVE BANK LTD., CHITTOOR,


To register for the post of  Assistant Manager in The District Central Co-operative Bank Ltd., Chittoor
https://apcob.org/wp-content/uploads/2022/11/Advertisment_AMs-Chittoor.pdf

To register for the post of  Staff Assistant in The District Central Co-operative Bank Ltd., Chittoor https://apcob.org/wp-content/uploads/2022/11/Advertisment_SA-Chittoor.pdf KURNOOL,
To register for the post of  Assistant Manager in The District Central Co-operative Bank Ltd., Kurnool https://apcob.org/wp-content/uploads/2022/11/Advertisment_SA_Kurnool.pdf ELURU.
To register for the post of  Assistant Manager in The District Central Co-operative Bank Ltd., Eluru https://apcob.org/wp-content/uploads/2022/11/Advertaisment_SA_Eluru.pdf


Watch this video for more information regarding this...

SC Gurukula Backlog ఉద్యోగాల భర్తీకి చర్యలు|పార్ట్ టైం టీచర్ల వేతనాల పెం...

విద్యా/ఉపాధ్యాయ 𝐍𝐄𝐖𝐒

➨విద్యా శాఖ తో గేమ్స్ 

 ➨విద్యా సమీక్ష కేంద్రం ఏర్పాటు 

 ➨ఇంటర్లో సీబీఎస్ఈ సిలబస్ అమలుకు నిపుణుల కమిటీ 

 ➨సకాలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశాం :ఏపీ వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతినిధుల వెల్లడి 

 ➨ఎయిడెడ్ టీచర్లకు అందని జీతాలు 

 ➨ఎంఇసి స్థానంలో సైన్స్ కోర్సులు :ఎస్సి గురుకులాల్లో ప్రవేశపెట్టాలి : మంత్రి నాగార్జున 

 ➨సెక్టోరియల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం 

 ➨సూపర్ సెష్పాలిటీ కోర్సుఫీజుల పెంచే జీవోను కొట్టివేత:ఏపి హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు 

➨జీతాలివ్వండి మహాప్రభో: ఏపీటీఎఫ్

➨డిమాండ్ లేని కోర్సుల స్థానంలో కొత్త కోర్సులు :ఎస్సీ గురుకులాల్లో ఎంఈసీ స్థానంలో ఎంపీసీ, బైపీసీ కోర్సులు

 ➨రేపటి నుంచి దిల్లీలో తెరచుకోనున్న పాఠశాలలు 

 ➨అత్యవసర రుణం ఇకపై రూ. లక్ష 



for more details watch the following video


Tuesday 1 November 2022

త్వరలో Police ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్| ASO పోస్టులకు దరఖాస్తులు| FA-1...



అంగన్వాడీల్లో సూపర్వైజర్ల భర్తీ

♦️తాత్కాలిక నియామకాలు షురూ.. సీనియర్ అంగన్వాడీలకు చాన్స్

♦️అదనంగా 5 వేల అలవెన్సు.. రెగ్యులర్ నియామకాలపై కోర్టులో కేసు


రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో గ్రేడ్-1, గ్రేడ్-2, కాంట్రాక్టు సూపర్వైజర్ పోస్టులను తాత్కాలిక విధానంలో ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనికిగాను అర్హత ఉన్న అంగన్వాడీ సీనియర్ కార్యకర్తలను తాత్కాలిక సూపర్ వైజర్లుగా ఆ పోస్టుల్లో నియమించాలని నిర్ణ యించింది. ఇలా నియమితులైన సూపర్వైజర్లకు వారికి ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనంతోపాటు నెలకు మరో రూ.5 వేలు అలవెన్సుగా ఇవ్వనున్నారు. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర మంగళవారం మెమో జారీ చేశారు. రాష్ట్రంలో 619 గ్రేడ్-2 అంగన్వాడీ సూపర్ వైజర్లు, 66 గ్రేడ్-1 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మెమోలో పేర్కొ న్నారు. ఈ నియామకాల కోసం అర్హులైన సీనియర్ అంగన్వాడీ కార్యకర్తలను సీడీపీవోలే గుర్తించాలని పేర్కొన్నారు. సీనియారిటీ, విద్యార్హత, వయసు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మెమోలో స్పష్టం చేశారు. విలీ నమైన అంగన్వాడీల్లో సీనియర్ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించాలని ఆదే శించారు. రెగ్యులర్ విధానంలో పోస్టులు భర్తీ అయ్యే వరకు ఈ తాత్కాలిక విధానం కొనసాగుతుందని తెలిపారు.


సీపీఎస్ ఉద్యోగులపై కేసుల ఉపసంహరణ

 అరెస్టు వారెంట్ జారీ అయిన ఏపీ సీపీఎస్ ఉద్యోగులపై ఉన్న కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుందని ఏపీ సీపీ ఎస్ ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎస్ యూస్) అధ్యక్షుడు దాస్ తెలిపారు. సీపీఎస్ ను రద్దు చేసి, పాత పింఛనును అమలు చేయాలని ఏపీసీపీఎస్ యూఎస్ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ లో 2018 అక్టోబరు 2న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీన్ని భగ్నం చేసిన పోలీసులు 26 మందిపై సత్యనారాయణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారించిన కోర్టు 19 మందిపై కేసులను కొట్టివేయగా... మిగిలిన ఏడు గురిలో ఒకరు చనిపోగా ఆరుగురు మిగిలారు. ఈ కేసులో అరెస్టు వారెం ట్లు జారీ కాగా... ప్రభుత్వం ఇప్పుడు కేసులు వెనక్కి తీసుకుందని తెలి పారు. వీటితోపాటు ఈ ఏడాది సెప్టెంబరు 1న సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.


అసిస్టెంట్ సెక్టోరల్ అధికారుల పోస్టులకు దరఖాస్తులు

 ఏలూరు జిల్లా సమగ్రశిక్ష ప్రాజెక్టు కార్యాలయంలో అసిస్టెంట్ సెక్టోరల్ అధికారుల ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డీఈవో , ఎస్ఎస్ఏ అదనపు ప్రాజెక్టు కో - ఆర్డినేటర్ గంగాభవాని ఓ ప్రకటనలో పేర్కొన్నారు . అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ , అసిస్టెంట్ ఐఈ కో - ఆర్డినేటర్ , అసిస్టెంట్ ఏఎంవో ( ఉర్దూ ) పోస్టుల భర్తీకి స్కూల్ అసిస్టెంట్లు ఈ నెల 8 వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు దరఖాస్తులను ఏలూరు జిల్లా ప్రాజెక్టు కార్యాలయానికి చేరేలా పంపించాలన్నారు . దరఖాస్తు నియమావళి , వివరాలను డీఈవోఏలూరు . ఓఆర్డీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు . వివరాలకు 99497 26891 నంబరులో సంప్రదించాలని కోరారు ..

క్లాస్ రూమ్ బేస్డ్  అసెస్మెంట్ - సీబీఏ CBA

తరగతి ఆధారిత మూల్యాంకనం ( క్లాస్ రూమ్ బేస్డ్  అసెస్మెంట్ - సీబీఏ )పేరుతో అమలు చేయనున్న ఈ పరీక్ష విధానం నేటి నుంచి పాఠశాలల్లో ప్రారంభం

5 వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ( ఎస్సీఈఆర్టీ ) ఆధ్వర్యంలో జరుగుతాయి  . అయితే 9 , 10 తరగతులకు మాత్రం ' ఎఫ్ఎ , ఎస్ఏ ' పద్ధతుల్లోనే పరీక్షలు ఉంటాయి.
క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ విధానంలో జవాబు పత్రాల స్థానంలో ఓఎంఆర్ షీట్లు ఇస్తారు . ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులకు మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు . అందులో 15 బిట్లు , 5 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి . జవాబులను బహుళైచ్ఛిక విధానంలో ( ఏ బీ సీ డీ ) గుర్తించాల్సి ఉంటుంది . మరో ఐదు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది . అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే ఓఎంఆర్ షీట్ ఉంటుంది . మొదటి రోజు పరీక్ష పూర్తవగానే ఆ పత్రాన్ని ఉపాధ్యాయుడికి ఇచ్చేయాలి . మరుసటి రోజు మరో సబ్జెక్టు పరీక్ష ప్రారంభం కాగానే మళ్లీ అదే ఓఎంఆర్ షీట్ సదరు విద్యార్థులకు ఇస్తారు . అప్పుడు ఆ సబ్జెక్టుకు సంబంధించిన కాలమ్లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది . ప్రశ్నాపత్రంలోని బహుళైచ్చిక విధానం , ఖాళీలు పూరించడం , చిన్న జవాబులు రాసే ప్రశ్నలు ఉంటాయి .


ప్రశ్నలన్నీ కూడా విద్యార్థిని సమగ్రంగా అంచనా వేసే విధంగా ఎంయూఏ ( మెకానికల్ అండర్ స్టాండింగ్ అప్లికేషన్ ) విధానంలో ఉంటాయి .

ఎఫ్ఎ , ఎస్ఏ స్థానంలోనే .. సీఆర్బీఏ పరీక్ష ఇప్పటివరకు జరుగుతున్న కొన్ని ఎఫ్ఎ , ఎస్ఏల స్థానంలోనే ఉంటాయి . 1-8 తరగతుల వారికి ఎఫ్ఎ 1 , 3 ఎస్ఏ -2 కు బదులు మూడు పరీక్షలుంటాయి . ఎఫ్ఎ -2 , 4 లు ఎస్ఏ -1 లు పాత విధానంలోనే నిర్వహిస్తారు . 9 , 10 తరగతి వారికి ఎఫ్ఎలు నాలుగు , ఎస్ఏలు 2 యధావిధిగా జరుగుతాయి .

CBA Exam COMPLETE INFORMATION

👉 CBA పరీక్షల్లో 1-3తరగతులకు , 4-8 తరగతులకు పరీక్ష విధానం వేరుగా ఉంటుంది.
👉 OMR  ను BLUE/BLACK 🖊️పెన్ను తో  మాత్రమే బబుల్ చేయాలి. 
👉 1,2,3 తరగతుల పిల్లలు సమాధానాలను వారి ప్రశ్నపత్రంలోనే "☑️టిక్ " చేసి గుర్తించాలి, తదుపరి 1,2,3 తరగతులను భోదించే ఆ టీచర్ ముందుగా పిల్లల ప్రశ్నపత్ర0లోని ప్రశ్నలను చదివి వినిపించాలి.తదుపరి విద్యార్థి "☑️టిక్ " సమాధానాలను చూసి OMR షీట్ లో ఆ టీచర్ బబుల్ చేయాలి. 
👉 4 నుండి 8 తరగతుల పిల్లలు ప్రశ్నపత్రంలో సరైన సమాధానం ☑️ చేసి సమాధానం వ్రాయాలి. తదుపరి ఆ విద్యార్ధి మాత్రమే OMR షీట్ లో బబుల్ చేయాలి. 
👉 రోజువారీ పరీక్ష అనంతరం (1 to 8 class) ప్రశ్నకు విద్యార్ధి సమాధానం రాయక పోతే, ఉపాధ్యాయుడే OMR లో ఆ ప్రశ్న  వద్ద E కి బబుల్ చేయాలి. 
👉పరీక్ష నిర్వహణకు ముందే ప్రతి ఒక్క విద్యార్థి ఓఎంఆర్ షీట్  లో ఉన్న వివరాలు   ఒకసారి ఉపాధ్యాయులు ధ్రువీకరించుకొనవలెను.  తరువాతే మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.
👉 ఏదేని  OMR షీట్ పాడయితే, BUFFER OMR షీట్  లు MEO ఆఫీస్ వారు అందజేస్తారు. 
👉 వాటి యందు టీచర్ MANNUAL గా విద్యార్ధి వివరాలు వ్రాయాలి. ఆ తదుపరి బబుల్ చేయాలి.
👉ప్రతిరోజు పరీక్ష అనంతరము తిరిగి OMR, ప్రశ్నాపత్రములు తీసుకోవలెను.
 👉విద్యార్థి రాసినటువంటి ప్రశ్నాపత్రములను పరీక్ష నిర్వహించిన పిదప ఉపాధ్యాయులు పాఠశాలలో భద్రపరచుకొనవలెను వాటిని govt వారు ఇచ్చిన సమాధానాలు ఆధారంగామూల్యాంకనం చేయాలి.
👉 ప్రతి రోజు నిర్వహించే సబ్జెక్టు సంభందించిన భాగం లో మాత్రమే bubbling చేసేటట్లు సూచనలు ఇవ్వాలి.ఎందుకనగా మొదటగా ఇంగ్లీష్ సబ్జెక్టు bubbling ఇచ్చారు. కానీ మొదటి పరీక్ష తెలుగు ఉన్నది.
👉 ఒకే OMR  sheet లో అన్ని సబ్జెక్టులు (ప్రైమరీ 4 సబ్జెక్ట్స్ )కలసి ఉన్నవి.ప్రతి రోజూ పరీక్ష అనంతరం వాటిని జాగ్రత్త గా ఉంచాలి.మరుసటి రోజు కూడా వాటినే ఉపయోగించాలి.
👉 విద్యార్థులు అన్ని పరీక్షలు ఆబ్సెంట్ అయితే ఓఎంఆర్ షీట్ పంపించవలసిన అవసరం లేదు.
👉 విద్యార్థి ఒక పరీక్ష మాత్రమే  రాసినా కూడా PRESENT గా భావించి అతని యొక్క ఓఎంఆర్ షీట్ పంపించవలెను.
👉మన పాఠశాలలో పేర్లు తొలగించబడిన విద్యార్థులు యొక్క OMR sheets పంపించనవసరం లేదు.
👉కొత్తగా చేరిన విద్యార్థులకు బఫర్ OMR sheets ఉపయోగించాలి.వారి వివరాలు అందులో రాయాలి
👉ఎట్టి పరిస్థితుల్లో మాస్ కాపీ చేయించ కూడదు. విద్యార్థులు రాసినటువంటి సమాధానం మాత్రమే బబ్లింగ్ చేయించేటట్లు చూడవలెను.
👉 ప్రతి తరగతికి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్లు ఒక ప్యాకెట్ లో భద్రపరిచి వాటిపైన అటెండెన్స్ సీట్ ఉంచవలెను.


Monday 31 October 2022

20 వేల ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి|మళ్లీ అడ్డగోలు బదిలీలు?| NMMS దరఖ...

విద్యా & ఉపాధ్యాయ 𝐍𝐄𝐖𝐒 

 ➨ మళ్లీ అడ్డగోలు బదిలీలు? 

 ➨ ఉపాధ్యాయులకు పలుకుబడి బదిలీలు? 

 ➨ ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు 

 ➨ డీఈవో బదిలీపై కమిషనర్ ఆదేశాలు బేఖాతరు 

 ➨ సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం జరగాలి:ఎస్టీయు 

 ➨ఉపాధ్యాయ అక్రమ బదిలీలు చేయొద్దు: టీఎన్ యుఎస్ 

 ➨హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు 

 ➨పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామచంద్రారెడ్డి 

 ➨పింఛన్ పథకం నుంచీ డబ్బులు వెనక్కి 

 ➨అక్రమ ఓట్ల నమోదును అరికట్టాలి: ఏపీటీఎఫ్ 

 ➨20 వేల ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి 


 ➨గిరిజన విద్యారంగసమస్యలు పరిష్కరించాలి: యుటిఎఫ్ 

 ➨ఇక డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 

 ➨సిపెట్ లోఉచిత నైపుణ్య శిక్షణ 

 ➨ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత 256 మందికి అడ్మిషన్లు 

 ➨బడివేళల్లోనూ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు అవకాశమివ్వండి 




Sunday 30 October 2022

Postal Jobs 2022: పది, ఇంటర్ అర్హతతో 188 పోస్టుల భర్తీ | పోస్టల్ డిపార్...



AP Postal Departmental Jobs 2022: పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి నోటిఫికేషన్.. పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్ తో పాటు ఇతర పోస్టులు..

ఇండియన్ పోస్టల్ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.



 
మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 188 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 61, మెయిల్ గార్డ్, పోస్ట్ మ్యాన్ – 56, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ – 71 పోస్టులను భర్తీ చేయనున్నారు.    మల్టీ టాస్కింగ్ పోస్టులకు 10 వ తరగతి పాస్ అయితే సిరిపోతుంది. మిగిలిన పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి.  దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.  ఈ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్నారు.  పది, ఇంటర్ అర్హతతో పాటు.. సంబంధిత క్రీడల్లో నైపుణ్యం సాధించిన క్రీడాకారులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు అర్హులు. క్రీడా నైపుణ్యం కలిగినట్లు సర్టిఫికెట్స్ ఉండాలి.  ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ అనేది అక్టోబర్ 23 నుంచి ప్రారంభం అయ్యాయి. నవంబర్ 22 సాయంత్రం 6 గంటల వరకు అన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు నెలకు రూ. 18,000 నుంచి రూ. 56,900 మధ్య వేతనం ఉంటుంది. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81, 100 మధ్య చెల్లిస్తారు. పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 జీతంగా లభిస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు https://dopsportsrecruitment.in/ ను సందర్శించొచ్చు.


Saturday 29 October 2022

AP Grama Ward సచివాలయంలో సరికొత్త సేవలు|ఇక ఎన్ని సర్టిఫికెట్స్ అయినా తీస...

గ్రామ , వార్డు సచివాలయాల్లో సరికొత్త సేవలు 

ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు

 పదే పదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు 

తొలి దరఖాస్తు ఆధారంగానే తదుపరి సర్టిఫికెట్ల జారీ •

 నిబంధనల ప్రకారం అవకాశం ఉన్న అన్నింటికి వర్తింపు

 వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్ల లింకు పంపేందుకు ఏర్పాట్లు

పాఠశాల స్థాయి నుంచే శిక్షణ • క్రీడలకు , క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం • తిరుపతి వేదికగా చెస్ పోటీలను ప్రారంభించిన మంత్రి రోజా

ఈ ఏడాది బదిలీలు జరిగేనా?

♦️ఆచరణకు నోచని మంత్రి బొత్స ప్రకటన

♦️ఉపాధ్యాయులకు తప్పని ఎదురుచూపులు
 ఉపాధ్యాయుల బదిలీలపై ఉత్కంఠ కొన సాగుతోంది. పదోన్నతులు కల్పించి, ఆగస్టులోనే బదిలీలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించి రెండు నెలలు గడిచినా ఇంతవరకు దీనిపై స్పష్టత లేదు. అసలు ఈ ఏడాది బదిలీలు ఉంటాయా? ఉంటే ఎప్పుడు నిర్వహిస్తారు? అనే దానిపై అధికారులూ చెప్పలేని దుస్థితి. బదిలీలకు సంబంధించిన నిబంధనలు తరచూ మార్పులు చేస్తుండడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఒకే పాఠశాలలో ఉపాధ్యాయుడు 8 ఏళ్లు పని చేస్తే తప్పనిసరి బదిలీ ఉండేలా నిబంధన ఉంది. దీన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఐదేళ్ల సర్వీసుగా సవరించారు. ఈ దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిన తర్వాత 8 ఏళ్ల సర్వీసు నిబంధన ఉండాలని ఉపాధ్యాయ సంఘాలు కోరడంతో మార్పు చేశారు. ఆ మేరకు మార్పులు చేసిన అధికారులు తిరిగి దస్త్రాన్ని పంపించారు. ఇటీవల ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించిన చర్చల్లో సంఘాల నాయకులు కనీసం సర్వీసు జీరో ఉన్నా బదిలీ దరఖాస్తుకు అవకాశం కల్పించాలని కోరారు. ఆ మేరకు నిబంధనల్లో మార్పులు చేశారు. ఇలా తరచూ మార్పులు, చేర్పులు చేస్తున్నారే తప్ప బదిలీలను మాత్రం నిర్వహించడం లేదు. ఉపాధ్యాయులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

♦️వేసవి సెలవుల్లో ఏం చేశారు?

విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తే బోధనకు ఎలాంటి ఆటంకాలు ఉండేవి కావు. మే, జూన్లో సమయం దొరికినా ఈ ప్రక్రియ చేపట్టలేదు. జులై 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మంత్రి బొత్స ప్రకటించినా ఇంతవరకూ షెడ్యూల్ విడుదల కాలేదు. ఒక వేళ ఇప్పుడు విడుదలైనా ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, అభ్యంతరాలు, వెబ్ ఐచ్ఛికాల నమోదు, కౌన్సెలింగ్ నిర్వహణకు 30-40 రోజులు సమయం పడుతుంది. అంటే డిసెంబరు వచ్చేస్తుంది. వేసవి సెలవుల్లో ఏం చేశారని.. 3,4 నెలలు గడిస్తే విద్యా సంవత్సరమే ముగిసిపోతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు..

విద్యార్థుల ప్రవేశాలు తగ్గితేఎయిడెడ్ అనుమతులు రద్దు

ఆదేశాలు జారీ చేస్తున్న జిల్లా విద్యాధికారులు

 ఎయిడెడ్ పాఠశాలల పై ప్రభుత్వం నిబంధనల కత్తి దూస్తోంది. గత రెండేళ్లుగా విద్యార్థుల ప్రవేశాలు తగ్గిన ఎయిడెడ్ పాఠశాలల ఆను మతులను జిల్లా విద్యాధికారులు రద్దు చేస్తున్నారు. విద్యార్థుల ప్రవేశాలు పెంచుకోవాలని, తగ్గితే చర్యలు తీసుకుం టామని గతంలో నోటీసులు ఇచ్చిన అధికారులు ఇప్పుడు చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం పమిడిపాడు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో 2020 21 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం ఐదు గురే ఉన్నారని, రెండేళ్లుగా పిల్లల సంఖ్య తగ్గిపోయినందున అనుమతులు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి ఆదేశాలు జారీ చేశారు. 2021 సెప్టెంబరు 30లోపు తర గతికి 10 నుంచి 40 మంది విద్యార్థులకు పెంచుకునేందుకు అవకాశం కల్పించినా యాజమాన్యం విఫలమైందని పేర్కొన్నారు. ఈ పాఠశాలలోని ఎయిడెడ్ పోస్టులను జిల్లాలోని మరో బడికి సర్దుబాటు చేయాలని సూచిం చారు. రికార్డులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు ఆప్పగించాలని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య తక్కు వగా ఉన్న ఎయిడెడ్ పాఠశాలల అనుమతుల రద్దుకు అన్ని జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు.

వ్యవస్థపై దాడి..

రాష్ట్రంలో 40మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారంటూ గతంలో 418 పాఠశాలలకు అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు వీటన్నింటికీ అనుమతులు రద్దు చేయబోతున్నారు. కొన్ని జిల్లాల్లో విద్యాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరి కొందరు కసరత్తు చేస్తున్నారు. ఎయిడెడ్ పాఠశాల లను విలీనం చేసేందుకు గతంలో ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఎయిడెడ్ సిబ్బం దీని ప్రభుత్వానికి అప్పగించడం, లేదంటే ఆస్తులతో సహా విద్యా సంస్థలను అప్పగించేందుకు ఐచ్ఛికాలను ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,988 ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా.. వీటిలో 83 సంస్థలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి ఇచ్చాయి. మరో 753 యాజమాన్యాలు సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించాయి. మిగతా 1152 పాఠశాలల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నందున 418 అనుమతులను ప్రభుత్వమే రద్దు చేస్తోంది. ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేయకుండా క్రమంగా వీటి ఉనికినే కోల్పోయేలా చేస్తోంది. విద్యా ర్ధులు తగ్గిపోయారని ఎయిడెడ్ పాఠశాలల అనుమ తులు రద్దు చేస్తున్న అధికారులు.. ప్రభుత్వ బడులకు మాత్రం దీన్ని అమలు చేయడం లేదని ఎయిడెడ్ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం ప్రాధ మిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో చాలా ఫౌండే షన్ బడుల్లో ఐదులోపు విద్యార్థులు మిగిలారని, వీటిని మాత్రం కొనసాగిస్తూ తమ పైనే ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిబంధనలు అమలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఏపీజీఎల్ఐ ప్రీమియం శ్లాబ్ రేట్లు మార్పు

 పీఆర్సీ -2022 అనుసరించి ప్రభుత్వ బీమాకు సంబంధించి నిర్బంధ శ్లాబ్రేట్ల గరిష్ట పరిమితిని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వ బీమా సంయుక్త సంచాలకులు ఎస్ . లింగమూర్తి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు . ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ , ఉపాధ్యాయ , గ్రామ , వార్డు సచివాలయా ల ఉద్యోగులు , మున్సిపల్ , నగరపాలక సంస్థలు , ప్రజా రవాణా ఉద్యోగులకు ప్రభుత్వ బీమాకు అర్హత వయసు 21 సుంచి 57 సంవత్సరాలుగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు . గతంలో అమలు చేసిన గరిష్ట ప్రీమియం పరిధి 20 శాతాన్ని ఈ ఉత్తర్వులు ద్వారా రద్దు చేసి అన్ని పాలసీల గరిష్ట ప్రీమియం ప్రస్తుత మూల వేతనంపై 15 శాతం వరకు పెంచే విధంగా మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు . మూల వేత నంపై 8 శాతం కన్నా పైబడి ప్రీమియం చెల్లించిన ఉద్యో గులు గత మూడు సంవత్సరాల్లో వాడుకున్న మెడికల్ లీవ్ వివరాలు ( ఎస్ఆర్ పత్రాలతో ) డీడీవో ధ్రువీకరించి సివిల్ సర్జన్ లేదా సివిల్ అసిస్టెంట్ సర్జన్ జారీచేసిన గుడ్హెల్త్ సర్టిఫికెట్ను సమర్పించాల్సిందిగా ఆయన కోరారు . గ్రామ , వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రీమియం జమ అయిన తేదీ నుంచి మొదటి పాలసీ జారీ చేయడం జరుగుతుంద న్నారు . అలాగే ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీసు విజయవం తంగా పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారికి గరిష్ట ప్రీమియంపై 15 శాతం వరకు పెంపుదలకు అవకాశం ఉంటుందన్నారు . 57 ఏళ్లు దాటిన తరువాత పంపిన ప్రతిపా దనలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని , అటువంటి మొత్తాలను ఇన్సూరెన్స్ బోనస్ లేకుండా అనధికార మొత్తా లుగా పరిగణించి చందాదారులకు తిరిగి చెల్లిస్తామన్నారు .




Friday 28 October 2022

AP Model Schoolకు మంచి రోజులు| గురుకుల కార్మికులు APCOS పరిధిలోకి|సచివాల...


మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్కు పే ప్రొటెక్షన్

 మోడల్ స్కూల్స్లో 2010 డీఎస్సీ ద్వారా ప్రిన్సిపాల్స్ నియమితులైన ఇన్ సర్వీస్ పీజీటీలకు పే ప్రొటెక్షన్ అమలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ సర్క్యులర్ జారీ చేశారు. ఇన్ సర్వీస్ ప్రిన్సిపాల్స్కి పే ప్రొటెక్షన్ ఇవ్వడంపై మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇతర యాజమాన్యాల నుంచి వచ్చి మోడల్ స్కూల్స్లో చేరిన టీచర్లకు, మోడల్ స్కూల్స్లోనే టీజీటీ నుంచి పీజీటీగా ఎంపికైన టీచర్లకు కూడా పే ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరారు.

డీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలకు4వ తేదీలోపు ఫీజు చెల్లించాలి

🦋 దేవానందరెడ్డి

 డీఈడీ-2021-23 బ్యాచ్ విద్యార్థులు, గతంలో అనుత్తీర్ణులైన వారు మొదటి సెమిస్టర్ పరీక్షలకు నవంబరు 4వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానం దరెడ్డి తెలిపారు. నాలుగు నుంచి ఆరు సబ్జెక్టులకు రూ.150 ఫీజు చెల్లిం చాలని వెల్లడించారు. గత ఆగస్టులో 2020-22 బ్యాచ్కు నిర్వహించిన రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సైతం విడుదల చేసినట్లు తెలిపారు. మొత్తం 2,873 మంది పరీక్షలకు హాజరు కాగా.. 96.50 % మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.ప్రధానోపాధ్యాయుల అకౌంట్ పరీక్షకు సంబంధించి నవంబరు 10లోపు ఫీజు చెల్లించాలని వెల్లడించారు. అపరాధ రుసుము రూ.60తో 14వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

మధ్యాహ్న భోజనం వంట మెటీరియల్ ఖర్చు పెంపు

ప్రైమరీలో ఒక్కో విద్యార్థికి రూ 5.45కి పెంపు అప్పర్ ప్రైమరీలో రూ.8.17

 మధ్యాహ్న భోజన పథకం కింద వంట మెటీరియల్ ఖర్చును పెంచుతూ రాష్ట్ర మధ్యాహ్న భోజనం, స్కూల్ శానిటేషన్ డైరెక్టర్ నిధి మీనా సర్క్యులర్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం పీఎం పోషణ పథకంలో వంట మెటీరియల్ ఖర్చును 9.6 శాతం అంతకన్నా ఎక్కువ మేర పెంచాలన్న సూచనలతో తాజా సర్క్యులర్ ఇచ్చారు. వంట మెటీరియల్ ఖర్చు కింద ప్రైమరీలో ఒక్కో విద్యార్థిపై ప్రస్తుతం రూ.4.97 ఇస్తుండగా.. దానిని రూ.5.45కు పెంచారు. అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న రూ.7.45కు బదులుగా రూ.8.17 చొప్పున అందించనున్నారు.

ఈఏపీసెట్ రెండో విడతలో 11వేల సీట్లు భర్తీ

ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్ రెండో విడత కౌన్సె లింగ్లో 11,408 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 19,959 మంది కళాశాలలు, కోర్సులను మార్పు చేసుకున్నారు. రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటా యింపు వివరాలను శుక్రవారం కన్వీనర్ నాగరాణి విడుదల చేశారు. మొదటి, రెండో విడత కలిపి మొత్తం 82.2 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కలిపి కన్వీనర్ కోటాలో 1,12,696 సీట్లు ఉండగా, ఇందులో 92,661 సీట్లు నిండాయి. క్రీడల కోటాకు సంబం ధించి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానందున 491 మందికి సీట్ల కేటా యింపు పూర్తి చేయలేదు. ఈఏపీసెట్ లో 1,73,572 మంది అర్హత సాధిం చగా, కౌన్సెలింగ్కు 1,04,806 మంది రిజిష్టర్ చేసుకున్నారు.

గురుకులాల్లోని వంట కార్మికులు ఆప్కాస్ పరిధిలోకి

 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచే స్తున్న 500 మంది వంట మనుషులు, కార్మికులను (కుకింగ్ అండ్ క్యాటరింగ్) ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సుడ్ సర్వీసెస్ (ఆప్కాస్) పరిధిలోకి తీసుకు వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 1100 మంది పనిచేస్తుండగా గతేడాది డిసెంబర్ 600 మందిని ఆప్కాస్ పరిధిలోకి తీసుకున్నారు. అప్పట్లో ఇది వివాదాస్పదమైంది. మంజూరు కానీ పోస్టుల్లో కార్మికుల్ని తీసుకోవడం కుద రదని ఆప్కాస్ ఎండీ లిఖితపూర్వకంగా లేఖ రాశారు. అయినా 600 మందిని ఆప్కాస్ లోకి తీసుకుని మిగతా వారిని వివిధ కారణాలు చూపి పక్కనపెట్టారు. తాజాగా మిగిలిన వారిని అందులోకి తీసుకున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వచ్చే నెల నుంచి వీరికి ఆప్కాస్ ద్వారానే వేతనాలు చెల్లింపు ఉంటుందని తెలిపారు.

Thursday 27 October 2022

APPSC పోస్టుల భర్తీకి షెడ్యూల్| CPS ఉద్యోగులకు అరెస్టు వారెంట్లు| సచివా...

నేటి నుంచి వెబ్సైట్లో ఏపీపీఎస్సీ హాల్ టిక్కెట్లు


: వచ్చేనెల 3 నుంచి 7వ తేదీ, 16వ తేదీన నిర్వహించే ఉద్యోగ నియామకాల రాత పరీక్షలకు దరఖాస్తు చేసినవారు శుక్రవారం నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచిం చింది. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1, తెలుగు రిపోర్టర్స్ నియామ కాల పరీక్షలు వచ్చే నెలలో జరగనున్నాయి.

సచివాలయాల్లో కారుణ్య నియామకాలు

ప్రొబేషన్ సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అవకాశం

ఉత్తర్వులు జారీచేసిన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్

: ప్రొబేషన్ సమయంలో విధి నిర్వహ ణలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించే కారుణ్య నియామకాలకు అను మతిస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. పలు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కారుణ్య నియామకా లను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు అనుగు ణంగా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రొబేషన్ సమయంలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు అనుమతించడం పట్ల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.

 మునిసిపల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి తో ఉపాధ్యాయ నేతల భేటీ


 రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యోగ నేతలు ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేశారు. గురువారం తాడేపల్లిలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార చర్యల్లో భాగంగా సమావేశం నిర్వ హించారు. సమావేశానికి మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ తరుపున రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండి హేనా, రాష్ట్ర కార్యదర్శి ఏ ఓం రాము, ఎ రమణ తదితరులు హాజరయ్యారు. మున్సిపల్ టీచర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యాశాఖలో నూతన సంస్కరణల వల్ల 2114 పురపాలక పాఠశాలల్లో ఏటా 10 శాతం విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని రాష్ట్రవ్యాప్తంగా 335 మునిసిపల్ హైస్కూళ్లలో 2400 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘం నేతలు వివరించారు. మునిసిపల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి స్కూల్/  ఎడ్యుకేషన్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారిని, హైస్కూలు విద్యా వలంటీర్లను నియమించాలని కోరారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయు లను డీడీఓలుగా పదోన్నతి కల్పించటంతో పాటు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల జీతాలను అర్బన్ ఎంఈఓలకు బదలాయించాలన్నారు. అర్బన్ ఎంఈఓ పోస్టులను మునిసిపల్ ఉపాధ్యాయులతోనే భర్తీ చేయాలన్నారు. ప్రతి మునిసి పార్టీలో ఒకటి, కార్పొరేషన్ పరిధిలో 2 చొప్పున విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో నాలుగు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యా శాఖలో పురపాలక విభాగాన్ని ఏర్పాటు చేయటం ద్వారా దీర్ఘకాలిక సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశం ఉందని తెలిపారు. జెడ్పీ టీచర్లకు వర్తింపచేసే ఏపీపీఎస్సీ పరీక్షల వయోపరిమితి మినహాయింపును పురపాలక టీచర్లకు కూడా వర్తింప చేయాలన్నారు.

రాష్ట్ర కమిటీలో చర్చించి తదుపరి కార్యాచరణ..

 ✍️సీఎం దాస్, ఏపీసీపీఎస్ యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు

 తనపై అరెస్టు వారెంట్ జారీ అయిందని ఏపీసీపీఎస్యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం దాస్ తెలిపారు. తనతోపాటు ఖాజా, గిరీష్, వెంక ట్రావు, ప్రసాద్, పల్నాడు జిల్లా ఏపీటీఎఫ్-1938 అధ్యక్షుడు బెజ్జం సంపత్ కుమార్ పైనా వారెంట్లు జారీ అయినట్టు తెలిపారు. ఈ పరిణా మాలను ఏపీసీపీఎస్ యూఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తుంటే ఏపీలో మాత్రం సీపీఎస్ ఉద్యోగులకు అరెస్టు వారెం ట్లు జారీ చేస్తున్నారన్నారు. ఇవే కేసులను ఎత్తివేస్తూ జగన్ సర్కార్ 2020 జూలైలో జీవో నెంబరు 731ని జారీ చేసిందని తెలిపారు. రాష్ట్ర కమిటీలో చర్చించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి: టీఎన్ యూఎస్

గత కొన్ని నెలలుగా ఉపాధ్యాయులు ఎదురు చూ స్తున్న బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని, ఉపాధ్యాయ బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ కాకుండా ఆఫ్ లైన్ లో మ్యాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురిచేసే వెబ్ కౌన్సెలింగ్ను రద్దు చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టియన్ యుఎస్) డిమాండ్ చేసింది. వెబ్ కౌన్సెలింగ్కు ఆప్షన్ పెట్టుకోడానికి సర్వర్ పని చేయక రోజుల తరబడి ఉపాధ్యా యులు ఆప్షన్స్ ఇవ్వలేక ఉపాధ్యాయులు ఆందోళన పడ్డారని, అవి సరిగా నమోదుకాక మంచి ప్రాంతాలు దొరికే అవకాశం ఉన్నా కూడా వేరే ప్రాంతాలకు బదిలీ అయ్యారని, కనుక వెబ్ కౌన్సెలింగ్ విధానం నిలిపివేయాలని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామ శెట్టి వెంకటేశ్వర్లు, ఆర్ధిక కార్యదర్శి పినాక పాణి, గౌరవాధ్యక్ష్యుడు బెంగుళూరు రమేష్ డిమాండ్ చేశారు.





Sunday 23 October 2022

అందరికీ దీపావళి శుభాకాంక్షలు

AP High Court & District Court Jobs| హైకోర్టు & జిల్లా కోర్టులో 3,673 ఉద...

AP High Court & AP District Court 10 Job Notifications: 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 

హైకోర్టు నుంచి 3673లకు పైగా పోస్టులు.. 

10 నోటిఫికేషన్స్ విడుదల..


ఏపీ హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో వివిధ రకాల 3673 పోస్టుల భర్తీ కొరకు 19 రకాల నోటిఫికేషన్స్ తో భారీ నియామక ప్రకటన విడుదల.

◆Categories: 19 

◆మొత్తం పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు, అర్హతలు, అప్లై చేసుకునే విధానము, పూర్తి వివరాలు క్రింది వెబ్ పేజీలో కలవు.

★Last date: హైకోర్టు ఖాళీలకు 15.11.2022; జిల్లా కోర్టు ఖాళీలకు11-11-2022 వరకు.


అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 13 ఖాళీగా ఉన్నాయి.

కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు - 11

ఓవర్ సీర్ పోస్టులు - 01

అసిస్టెంట్స్ అండ్ ఎగ్జామినర్ పోస్టులు -27

టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ పోస్టులు - 36

అసిస్టెంట్ ఓవర్ సీర్ పోస్టులు -01

డ్రైవర్ పోస్టులు -135

స్టెనోగ్రాఫర్ పోస్టులు - 170

ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు - 113

కాపీయిస్ట్ పోస్టులు - 209

రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు - 20

ప్రాసెస్ సర్వర్ పోస్టులు - 1520

ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులు - 1655

ఇలా మొత్తం 10 కేటగిరీల్లో నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి.  మొత్తం 3600లకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులను ఈ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు.. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 22-10-2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 11-11-2022 రాత్రి 11:59 గంటలలోపు

అప్లికేషన్ ఫీజు.. జనరల్ , బీసీ కేటగిరి అభ్యర్థులు రూ.800 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.

వయోపరిమితి (01-07-2022) నాటికి.. 

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఈ వయోపరిమితి అనేది కేటగిరీల వారీగా మారుతాయి.

ఆఫీస్ సబ్ ఆర్టినేట్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. 

అర్హత .. కనీసం ఏడో తరగతి పూర్తి చేసి.. తెలుగు రాయడం, చదవడం వస్తే సరిపోతుంది.

ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులు..

అనంతపురం 92, చిత్తూరు 168, తూర్పు గోదావరి 156, గుంటూరు 147, వైఎస్ఆర్ కడప 83, కృష్ణ 204. కర్నూలు 91, నెల్లూరు 104, ప్రకాశం 98, శ్రీకాకుళం 87, విశాఖపట్నం 125, విజయనగరం 57, పశ్చిమ గోదావరి 108.

Watch this video for more information regarding this...


Saturday 22 October 2022

మళ్లీ OPS పునరుద్ధరణ| అమలుకు రాష్ట్ర ప్రభుత్వం|ఉపాధ్యాయుల మధ్య ఫేషియల్ ఆ...








AP, TS TETలో అర్హత సాధించని వారికి గుడ్ న్యూస్| CTET నోటిఫికేషన్ విడుదల ...


Teacher Eligibility Test: ఏపీ, తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్ పరీక్ష అర్హత సాధించలేదో.. వారికి ఒక శుభవార్త. దీని గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
 
ఉపాధ్యాయవృత్తిని చేపట్టాలనుకునేవారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Central Teachers Eligibility test)-Cctet నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా సీటెట్ ప‌రీక్ష ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తున్న‌ట్టు సీబీఎస్సీ (CBSC) తెలిపింది. అయితే దీనికి సంబంధించి ఓ పబ్లిక్ నోటీస్ ను విడుదల చేసింది. ఈ సీటెట్ అనేది 16వ సారి నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి కూడా ఆన్ లైన్ విధానంలో ఈ సీటెట్ పరీక్ష నిర్వహించున్నారు. డిసెంబర్ 2022 లేదా జనవరి 2023 ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అనేది త్వరలో విడుదల చేస్తామని పేర్కొంది.
దర‌ఖాస్తుల‌ ప్రక్రియ అనేది అక్టోబర్ 31, 2022 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 24, 2022గా వెబ్ నోటీస్ లో పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ నవంబర్ 25, 2022గా తెలిపారు.

ఈ ఏడాది సీటెట్ ను డిసెంబర్ 2022 నుంచి జనవరి 2023 వరకు నిర్వహిస్తారు. పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో జరుగుతుంది. పరీక్ష(Exam), సిలబస్(Syllabus), అర్హత ప్రమాణాలు, పరీక్ష ఫీజు, పరీక్ష నగరం, ముఖ్యమైన తేదీలు మొదలైన సమగ్ర సమాచారం cctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఈ పరీక్ష సీబీఎస్సీ నిర్వహిస్తున్న 16వ పరీక్ష. సీటెట్ (Cctet)లో ఒక పేపర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.1000 ఫీజు .. రెండు పేపర్‌లకు అయితే రూ.1200 చెల్లించాలి. ఎస్సీ(SC)/ఎస్టీ(ST)/పీడబ్ల్యూడీ(PWD ) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఒక పేపర్‌కు రూ.500 రెండు పేపర్‌ల(Two papers)కు రూ.600 ఉంటుంది.

సీటెట్ వల్ల ఉపయోగాలు..
సీటెట్‌లో క్వాలిఫై అయినవారు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నించొచ్చు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS, నవోదయ విద్యాలయ సమితి-NVS, ఆర్మీ స్కూల్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-ERDO లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు.

ఎవ‌రు రాయొచ్చు సీటెట్‌..
ఎగ్జామ్ పేపర్- 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల(Students)కు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్- 1 రాయాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -2 రాయాలి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -1, పేపర్ 2 రాయాల్సి ఉంటుంది.

పేపర్ 1 విద్యార్హత- పేపర్ -1 రాయాలనుకునే అభ్యర్థులు 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. లేదా 12వ తరగతి పాస్ కావడంతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (Diploma In Education) చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.

పేపర్ 2 విద్యార్హత- డిగ్రీతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. డిగ్రీతో పాటు ఏడాది బీఈడీ చదవాలి. 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.

ముఖ్యమైన తేదీలు ఇలా..
దరఖాస్తు ప్రారంభం - అక్టోబర్ 31, 2022
దరఖాస్తుల ముగింపు - నవంబర్ 24, 2022
పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి తేదీ - నవంబర్ 25, 2022
సీటెట్ పరీక్ష - డిసెంబర్ 2022, జనవరి 2023 .



Teacher Eligibility Test: టెట్ లో అర్హత సాధించలేని వారికి గుడ్ న్యూస్.. వారి కోసం మరో అవకాశం ఇలా..
Teacher Eligibility Test: ఏపీ, తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్ పరీక్ష అర్హత సాధించలేదో.. వారికి ఒక శుభవార్త. దీని గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
 
ఉపాధ్యాయవృత్తిని చేపట్టాలనుకునేవారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Central Teachers Eligibility test)-Cctet నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా సీటెట్ ప‌రీక్ష ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తున్న‌ట్టు సీబీఎస్సీ (CBSC) తెలిపింది. అయితే దీనికి సంబంధించి ఓ పబ్లిక్ నోటీస్ ను విడుదల చేసింది. ఈ సీటెట్ అనేది 16వ సారి నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి కూడా ఆన్ లైన్ విధానంలో ఈ సీటెట్ పరీక్ష నిర్వహించున్నారు. డిసెంబర్ 2022 లేదా జనవరి 2023 ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అనేది త్వరలో విడుదల చేస్తామని పేర్కొంది.
దర‌ఖాస్తుల‌ ప్రక్రియ అనేది అక్టోబర్ 31, 2022 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 24, 2022గా వెబ్ నోటీస్ లో పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ నవంబర్ 25, 2022గా తెలిపారు.

ఈ ఏడాది సీటెట్ ను డిసెంబర్ 2022 నుంచి జనవరి 2023 వరకు నిర్వహిస్తారు. పరీక్ష దేశవ్యాప్తంగా 20 భాషల్లో జరుగుతుంది. పరీక్ష(Exam), సిలబస్(Syllabus), అర్హత ప్రమాణాలు, పరీక్ష ఫీజు, పరీక్ష నగరం, ముఖ్యమైన తేదీలు మొదలైన సమగ్ర సమాచారం cctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఈ పరీక్ష సీబీఎస్సీ నిర్వహిస్తున్న 16వ పరీక్ష. సీటెట్ (Cctet)లో ఒక పేపర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.1000 ఫీజు .. రెండు పేపర్‌లకు అయితే రూ.1200 చెల్లించాలి. ఎస్సీ(SC)/ఎస్టీ(ST)/పీడబ్ల్యూడీ(PWD ) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఒక పేపర్‌కు రూ.500 రెండు పేపర్‌ల(Two papers)కు రూ.600 ఉంటుంది.

సీటెట్ వల్ల ఉపయోగాలు..
సీటెట్‌లో క్వాలిఫై అయినవారు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టీచర్ జాబ్ కోసం ప్రయత్నించొచ్చు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS, నవోదయ విద్యాలయ సమితి-NVS, ఆర్మీ స్కూల్, ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్-DSSSB, ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-ERDO లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు.

ఎవ‌రు రాయొచ్చు సీటెట్‌..
ఎగ్జామ్ పేపర్- 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల(Students)కు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్- 1 రాయాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -2 రాయాలి. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకుంటే సీటెట్ పేపర్ -1, పేపర్ 2 రాయాల్సి ఉంటుంది.

పేపర్ 1 విద్యార్హత- పేపర్ -1 రాయాలనుకునే అభ్యర్థులు 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉండాలి. లేదా 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. లేదా 12వ తరగతి పాస్ కావడంతో పాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (Diploma In Education) చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.

పేపర్ 2 విద్యార్హత- డిగ్రీతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి. డిగ్రీతో పాటు ఏడాది బీఈడీ చదవాలి. 12వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.

ముఖ్యమైన తేదీలు ఇలా..
దరఖాస్తు ప్రారంభం - అక్టోబర్ 31, 2022
దరఖాస్తుల ముగింపు - నవంబర్ 24, 2022
పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి తేదీ - నవంబర్ 25, 2022
సీటెట్ పరీక్ష - డిసెంబర్ 2022, జనవరి 2023 .




Watch this video for more information regarding this...