యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్లి జిబిలిటీ టెస్ట్ జూన్ 2026 (యుజిసి నెట్) దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటల వరకు పొడిగించారు. ఈ నెల 20వ తేదీ
రాత్రి 11.50 గంటలకు దరఖాస్తు గడువు ముగియగా, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ఎ) ప్రకటించింది. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్ అవార్డు, విశ్వ విద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు, పిహెచ్డి
ప్రవేశాలకు యుజిసి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జూన్ 22 నుంచి 30 వరకు యుజిసి నెట్ పరీక్షలు జరుగనున్నాయి.
UGC NET 2026 జూన్ సెషన్ పరీక్షలు జూన్ 22 నుండి జూన్ 30, 2026 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో జరుగుతాయి.
పరీక్ష ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు గడువు: మే 23, 2026 (ఉదయం 10:00 వరకు)
ఫీజు చెల్లింపు చివరి తేదీ: మే 23, 2026 (రాత్రి 11:50 వరకు)
కరెక్షన్ విండో: మే 22 నుండి మే 24, 2026
పరీక్ష నగరాల కేటాయింపు ప్రకటన: జూన్ 10, 2026
అడ్మిట్ కార్డుల డౌన్లోడ్: జూన్ 15, 2026 నుంచి అందుబాటులో ఉంటాయి
పరీక్ష తేదీలు: జూన్ 22 నుండి జూన్ 30, 2026
అర్హతలు (Eligibility)
విద్యా అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుండి మాస్టర్స్ డిగ్రీ (తెలుగు లేదా తత్సమాన సబ్జెక్టు) పూర్తి చేసి ఉండాలి.
మార్కులు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 55% మార్కులు, SC/ST/OBC/PWD అభ్యర్థులు 50% మార్కులు సాధించి ఉండాలి.
పరీక్ష విధానం (Exam Pattern)
ఈ పరీక్ష మొత్తం 3 గంటల వ్యవధిలో ఎలాంటి బ్రేక్ లేకుండా ఆన్లైన్లో (CBT) జరుగుతుంది.
పేపర్ - I: 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు (100 మార్కులు). ఇది టీచింగ్ మరియు రీసెర్చ్ ఆప్టిట్యూడ్ (రీజనింగ్, జనరల్ అవేర్నెస్) ఆధారంగా ఉంటుంది.
పేపర్ - II: 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు (200 మార్కులు). ఇది అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ (ఉదాహరణకు తెలుగు) మీద ఉంటుంది.
కేంద్రీయ మాధ్యమిక విద్యా మండలి (CBSE) నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 10, 2026 లోపు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 6, 2026 న ఈ పరీక్ష జరగనుంది.
CTET 2026 పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: మే 11, 2026
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 10, 2026
పరీక్ష తేది: సెప్టెంబర్ 6, 2026
దరఖాస్తు రుసుము (Application Fee):
జనరల్/ఓబీసీ (General/OBC) అభ్యర్థులు: ఒక పేపర్కు రూ. 1000, రెండు పేపర్లకు రూ. 1200.
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు (SC/ST/PwD): ఒక పేపర్కు రూ. 500, రెండు పేపర్లకు రూ. 600.
పరీక్ష సమయాలు:
పేపర్-II: ఉదయం 9.30 AM నుండి మధ్యాహ్నం 12.00 PM వరకు.
పేపర్-I: మధ్యాహ్నం 2.30 PM నుండి సాయంత్రం 5.00 PM వరకు.
దరఖాస్తు చేసుకునే విధానం:
అధికారిక వెబ్సైట్ CTET ను సందర్శించండి.
'Apply for CTET Sep-2026' లింక్పై క్లిక్ చేయండి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అవసరమైన వివరాలను నమోదు చేయండి.
నిర్ణీత పరీక్ష ఫీజును ఆన్లైన్ విధానంలో చెల్లించి, ఫారమ్ను సబ్మిట్ చేయండి.
CTET–SEPTEMBER, 2026
IMPORTANT NOTES:
Candidates can apply for CTET–SEPTEMBER, 2026 “ONLINE” through CTET website
https://ctet.nic.in or CBSE website https://www.cbse.gov.in w.e.f. 11.05.2026 to 10.06.2026 (Before
11:59 PM)
1. The candidate applying for CTET is required:-
i) To go through the Information Bulletin carefully with the entire requirement therein.
ii) To satisfy eligibility to appear in the examination.
iii) To submit online application by giving full particulars by accessing the CTET official website
https://ctet.nic.in or the CBSE official website https://www.cbse.gov.in.
iv) To write complete mailing address with Postal PIN Code at the time of applying.
v) Before submission of application form, decide the mode of payment of fee.
vi) To keep the Confirmation Page along.
vii) If a candidate submits online more than one application, his/her candidature shall be
liable to be cancelled and the candidate may also be debarred for future examination(s).
No communication will be sent in this regard.
Method of Submission of Online Application Form:
STEP 1: Log on to CTET official web site https://ctet.nic.in or CBSE website
https://www.cbse.gov.in
STEP 2: Go to the link “Apply Online” and open the same.
STEP 3: Fill in the Online Application Form and note down Registration No./Application No.
STEP 4: Upload latest Scanned Photograph and Signature
STEP 5: Pay Examination Fee by debit/credit card and net banking.
STEP 6: Print Confirmation page for record and future reference.
2. Registration Procedure:
(a) Authentication Form: Fill details like State, Identification type (select any Identity as
applicable), Candidate’s Name, Date of Birth and Gender.
(b) Fill Online Application Form: Fill complete online Application Form and choose password.
After submission, a Registration Number/Application Number gets generated. Note down the
Registration No./Application No. For subsequent login, system generated Registration No.
/Application No. and chosen Password will be used.
Password Policy will be as follows:
1. Password must be 8 to13 characters long.
2. Password must have at least one Upper case, one lower case alphabet and one numeric
value and at least one special characters!@#$%^&*-
3. Candidate can change the passwords after login, if desired. New Password cannot be
identical to any of the previous three passwords.
Candidate is advised not to disclose or share the password with anybody. Neither CTET nor
NIC will be responsible for violation or misuse of the password of a candidate.
Candidate should log out at the end of their session so that the contents of the application
cannot be tampered by unauthorized persons.
Machilipatnam | మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మచిలీపట్నంలోని ప్రభుత్వ బోధనా సాధారణ ఆసుపత్రి (GTGH), కృష్ణా జిల్లాలోని 15 పడకల డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు మే 22వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మచిలీపట్నంలోని ప్రభుత్వ బోధనా సాధారణ ఆసుపత్రి (GTGH), కృష్ణా జిల్లపోస్టు పేరు - ఖాళీలు
1. డాక్టర్ (ఫుల్ టైమ్) - 01
2. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ - 01
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటిఐ లలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అభ్యర్థులు https://itiadmissions.ap.gov.in/iti/ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు 30 జూన్ 2026 రాత్రి 11:59 గంటల వరకు సమయం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 19మే 2026 నుంచి 2జులై 2026 సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత ప్రభుత్వ ఐటిఐలు కేంద్రాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
📢AP Universities Recruitment 2026: Notification for 1523 Vacancies
🎓📢 ఏపీ యూనివర్సిటీల భారీ రిక్రూట్మెంట్ 2026 🔥
✨ మొత్తం ఖాళీలు: 1523
👨🏫 Professor : 63
👨🏫 Associate Professor : 191
👨🏫 Assistant Professor: 886
📚 Lecturer RGUKT: 104
💰 జీతాలు:
🔹 Assistant Professor: ₹57,700 – ₹1,82,400
🔹 Associate Professor: ₹1,31,400 – ₹2,17,100
🔹 Professor: ₹1,44,200 – ₹2,18,200
🎯 వయోపరిమితి:
📌 18–44 సంవత్సరాలు 📌 రిజర్వేషన్ కేటగిరీలకు వయస్సు సడలింపు ఉంది
📝 ఎంపిక విధానం:
✅ స్క్రీనింగ్
✅ షార్ట్లిస్టింగ్
✅ ఇంటర్వ్యూ
✅ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి వెయిటేజ్ ప్రయోజనం
📅 ముఖ్య తేదీలు: 🔴 చివరి తేదీ: 08 జూన్ 2026
కామన్ పోర్టల్ ద్వారా పోస్టుల భర్తీ
మార్గదర్శకాలు జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియను కామన్ పోర్టల్ ద్వారా చేపట్టనున్నట్లు
ఉన్నత విద్యాశాఖ తెలిపింది. అభ్యర్థులంతా పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. 1,523 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్లు విడుదల
కానున్న నేపథ్యంలో మార్గదర్శకాలను జారీ చేసింది.
ఇందుకోసం గతంలో జారీ
చేసిన జీవో 20కు పలు సవరణలు చేసింది. అభ్యర్థులు తొలుత ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీని వర్సిటీలకు పంపాల్సి ఉంటుంది. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్
లోడ్ చేయాలి. ప్రతి దరఖాస్తుకు నిర్దేశిత రుసుమును వేర్వేరుగా చెల్లించాలి. అభ్యర్థులు ఒకే వర్సిటీలో వేర్వేరు పోస్టులకు, వేర్వేరు వర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటే ప్రతిదానిని ప్రత్యేక దరఖాస్తుగా పరిగణిస్తారు. అసోసియేట్ ప్రొఫె
సర్, ప్రొఫెసర్ పోస్టులకు రాత పరీక్ష ఉండదు. నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. డిపార్ట్ మెంటల్ కమిటీ అర్హతను పరిశీలిస్తుంది.
ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ రాత పరీక్ష నిర్వహించి మెరిట్ జాబి తాలు ప్రకటిస్తుంది. ఒక పోస్టుకు 12 దరఖాస్తులు దాటితేనే ఈ పరీక్ష నిర్వహి స్తారు. అభ్యర్థుల దరఖాస్తులను కమిటీ పరిశీలించి అర్హత ఉంటేనే పరీక్షకు అనుమతిస్తుంది. ఏపీపీఎస్సీతో ఉన్నత విద్యాశాఖ సమన్వయం చేసుకుంటుంది. ఇందుకోసం కమిషన్ ఎంవోయూ చేసుకుంటుంది. ఇంటర్వ్యూలకు 184 నిప్పు
త్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులకు ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోవాలి. కాగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో కాంట్రాక్టు బోధనా సిబ్బందికి వెయి టేజీ ఇవ్వనున్నారు. ఏడాదికి 0.5 శాతం చొప్పున గరిష్టంగా పదేళ్లకు వెయిటేజీ
మార్కులు ఇస్తారు.
కాంట్రాక్టు సిబ్బంది భర్తీ జరిగి పదేళ్లు దాటిపోయిందనం దున ఏపీపీఎస్సీ 450 మార్కులకు నిర్వహిచే రాత పరీక్షలో అందరికీ 5 శాతం వెయిటేజీ లభిస్తుంది. అలాగే ఇంటర్వ్యూల్లో ఏటా ఒక మార్కు చొప్పున గరి
ష్టంగా 10 మార్కుల వెయిటేజీ ఇస్తారు. వంద మార్కులకు ఇంటర్వ్యూ జరుగు తుంది. వెయిటేజీపై ఉన్నత విద్యాశాఖ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది.
AP Assistant Professor Recruitment 2026 – Latest Government Job Update
Official Website
https://apuniversitiesrecruitment.apcfss.in/
#AssistantProfessorJobs#APJobs#APPSC#TeachingJobs#APRecruitment2026
Great news for Post Graduates & NET/PhD aspirants!
The AP Assistant Professor Recruitment 2026 notification is expected/released for various Assistant Professor Posts in Andhra Pradesh.
In this video, you will get complete information about:
👉 AP Assistant Professor vacancies
👉 Eligibility criteria
👉 NET / PhD qualification details
👉 Salary & pay scale
👉 Selection process
👉 Application process
👉 Important dates
📌 Topics Covered in This Video:
🎓 AP Assistant Professor Posts 2026
✔️ Expected vacancies
✔️ Subject-wise recruitment details
✔️ Government colleges & universities
📚 Educational Qualifications
✔️ PG qualification
✔️ NET / SET / PhD eligibility
✔️ Reservation rules
💰 Salary Details
✔️ UGC pay scale
✔️ Allowances & benefits
✔️ Career growth opportunities
📝 Selection Process
✔️ Written exam / interview details
✔️ Merit list preparation
✔️ Certificate verification
🌐 How to Apply
✔️ Online application process
✔️ Required documents
✔️ Application fee details
🎯 Who Should Watch This Video?
👉 Post Graduate Students
👉 NET / SET Qualified Candidates
👉 PhD Aspirants
ట్రిపుల్ ఐటీలో సీట్లు దక్కించుకునేందుకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉత్సుకత చూపిస్తు న్నారు. ఆన్లైన్ దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. గురువారం నాటికి 29,011 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్టీయూకేటీ రిజి స్ట్రార్ సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ లోపు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపికైన విద్యా ర్థుల జాబితాను జూన్ 12న ప్రకటిస్తామని తెలిపారు. తరగతులు జులై నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు
ఆహ్వానిస్తున్నాయ్..
ట్రిపుల్ ఐటీలు!
మే 30 వరకు దరఖాస్తుల ఆహ్వానం
ఎక్కడెక్కడంటే...
రాజీవాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యా లయం (ఆర్టీయూకేటీ) పరిధిలో నూజివీడు, ఇడు పులపాయ (ఆర్. కె. వ్యాలీ), శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. వాటిలో ప్రతి విద్యా సంవత్సరానికి వెయ్యి మంది చొప్పున నాలుగు వేల మందికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. ఈబీసీ కోటా కింద మరో 400 మందికి ప్రవేశం కల్పిస్తున్నారు. రెండేళ్ల ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అనం తరం నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సు ప్రారంభమవుతుంది.
బ్రాంచులు ఇవీ.. : ఈ కళాశా 3 ధ్రువపత్రాల పరిశీలన లల్లో సివిల్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానిక్
కోర్సులు ఉన్నాయి. నూజివీడు, ఆర్. కె వ్యాలీ క్యాంపస్ కెమికల్ ఇంజినీ
రింగ్, మెటలర్జికల్, మెటీరియల్
కోర్సులు కూడా అదనంగా అందుబా
టులో ఉన్నాయి. ఇక్కడి విద్యార్థు లకు ఉచిత వసతి, భోజన సదు
పాయం కల్పిస్తున్నారు.
ధ్రువపత్రాల పరిశీలన: నూజివీడు, ఆర్. కె. వ్యాలీ
క్యాంపస్ కు ఎంపికైన వారికి జూన్ 19, 20 తేదీల్లో, శ్రీకా
కుళం, ఒంగోలు క్యాంపస్ కు సంబంధించి 22, 23 తేదీల్లో ధ్రువ
పత్రాలను పరిశీలిస్తారు. సీట్లు
పొందిన వారు ఆయా క్యాంపస్ జులై 1న చేరాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఇలా... అర్హులైన వారు www.rgukt.in వెబ్ సైట్ ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. వీటిలో
కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, విద్యార్థి ఆధార్, ఫోన్ నంబరు, పదోతర గతి మార్కుల ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. గ్రామీణ విద్యార్థులకు ప్రత్యేకంగా డిప్రైవేషన్ స్కోర్ 4 శాతం మార్కులు కలిపి అర్హుల జాబితా వెల్లడిస్తారు. • ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీలు రూ. 250 చెల్లించాలి. వచ్చే నెల 12న నాలుగు ట్రిపుల్ ఐటీలకు ఎంపిక జాబితా విడుదల చేస్తారు.
RGUKT IIIT ADMISSIONS NOTIFICATION RELEASED| HOW TO APPLY FOR IIIT?| ELIGIBILITY| CUT OFF FOR IIIT
Apply here
https://admissions.rgukt.in/
RGUKT-ANDHRA PRADESH ADMISSIONS FOR THE A.Y: 2026-27
PROSPECTUS and Detailed Notification
10,000 Posts in APPSC Job Calendar for Ugadi | 3,000 AP DSC 2026 Posts | 1500 Assistant Professor & Groups Jobs
APPSC Job Calendar 2026 Latest Update 🔔
Good news for government job aspirants in Andhra Pradesh. According to recent updates, the upcoming APPSC Job Calendar may include around 10,000 vacancies, along with 3,000 teacher posts in AP DSC 2026 and around 1500 Assistant Professor posts.
📌 Topics Covered in this Video: 👉 APPSC Job Calendar for Ugadi announcement 👉 Expected 10,000 government job vacancies 👉 AP DSC 2026 teacher recruitment (3,000 posts) 👉 Assistant Professor recruitment (1500 posts) 👉 Groups notifications and upcoming APPSC exams
📚 Recruitment notifications are expected to be released through the Andhra Pradesh Public Service Commission for various government departments in Andhra Pradesh.
🎯 This video is useful for: ✔ APPSC aspirants ✔ DSC teacher job aspirants ✔ Candidates preparing for Groups exams ✔ Government job seekers in Andhra Pradesh
📢 Watch the full video to know complete details about APPSC job calendar, DSC 2026 vacancies, and assistant professor recruitment updates.
🔔 Subscribe for daily AP Government Job Updates, APPSC news, and teacher recruitment information.
ఇచ్చిన మాట ప్రకారమే నవంబర్ లో టెట్, 2026 జనవరి లో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ! డిఎస్సీ, స్పెషల్ డిఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కండి 11 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కార్యాచరణ విద్యాప్రమాణాలపై అధ్యయనానికి బెస్ట్ టీచర్లను సింగపూర్ పంపిస్తాం పాఠశాల, ఇంటర్మీడియట్, కళాశాల విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్ష
అమరావతి: ప్రతిఏటా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ ఏడాది నవంబర్ చివరివారంలో టెట్, 2026 జనవరి లో డీఎస్సీ నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ నిర్వహించి, టీచర్ పోస్టులను భర్తీ చెయ్యాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... టెట్, డిఎస్సీలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని అన్నారు. కొత్త డిఎస్సీ నిర్వహణ తర్వాత వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలుచేయాలని సూచించారు. 2026 జనవరి లో నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సీ, స్పెషల్ డిఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి 423 విన్నపాలు తమ దృష్టికి రాగా, ఇప్పటికే 200 పరిష్కరించాం. మిగిలిన విన్నపాలు విధానపరమైన, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించినవని అధికారులు తెలిపారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్యసాధనకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, బేస్ లైన్ టెస్ట్ నిర్వహణకు విధివిధానాలు రూపొందించాలని అన్నారు.
పదోతరగతి విద్యార్థులకు డిసెంబర్ కల్లా సిలబస్ పూర్తిచేసి, ఆ తర్వాత 100 రోజుల ప్రణాళిక ద్వారా మెరుగైన ఫలితాల సాధనకు కృషిచేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. 1నుంచి 5వతగరతి వరకు పాఠ్యప్రణాళిక సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. రాష్ట్రానికి కొత్తగా మంజూరైన 11 జవహర్ నవోదయ విద్యాలయాలకు సంబంధించిన పనులను త్వరగా ప్రారంభించేందుకు కార్యాచణ సిద్ధం చేయాలని కోరారు. నవంబర్ 26వతేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆరోజున నిర్వహించనున్న స్టూడెంట్ అసెంబ్లీకి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ తోపాటు తాను కూడా హాజరవుతామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 78మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యాప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ పర్యటనకు పంపించాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. వచ్చే విద్యాసంవత్సరం విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద అందించాల్సిన స్టూడెంట్ కిట్స్ పై సమావేశంలో చర్చించారు.మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కడప స్మార్ట్ కిచెన్ మోడల్ ను రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లో అమలుచేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్ లు, ఇతర కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు.
అమరావతిలో రూ.100 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి సంబంధించి డిజైన్ కోసం హ్యాకథాన్ నిర్వహించి, బెస్ట్ మోడల్ ను ఎంపిచేయాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో లైబ్రరీల ఆధునీకరణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల నుంచి రావాల్సిన లైబ్రరీ సెస్సును రాబట్టేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల ప్రకటించిన షెడ్యూలుకు అనుగుణంగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు వందరోజుల ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా హైస్కూల్ ప్లస్ లను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. త్వరలో ప్రారంభించబోయే కలలకు రెక్కలు పథకం విధివిధానాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మానవవనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, కళాశాల విద్యాశాఖ డైరక్టర్ నారాయణ భరత్ గుప్త, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరక్టర్ బి.శ్రీనివాసరావు, పబ్లిక్ లైబ్రరీస్ డైరక్టర్ కృష్ణమోహన్, గ్రంథాలయ మౌలిక సదుపాయాల సంస్థ ఎండి దీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.