ప్రభుత్వ డైట్, ప్రైవేటు డీఈడీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు విద్యార్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించిన డీసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైందని డీసెట్ కన్వీనర్, గుంటూరు ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి తెలిపారు. డిసెట్
అర్హత సాధించిన ర్యాంకు హోల్డర్లు ఈనెల 15 వరకు తాము ప్రవేశం
కోరుకునే కళాశాలలకు ప్రాధాన్యత క్రమంలో వె ప్షన్లు పెట్టుకోవాలి. 16న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుంది. 19నుంచి 23 వరకు ప్రభుత్వ డైట్లలో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. ఈ పరిశీలనకు
అభ్యర్థులు తమ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లో పాటు తమ విద్యార్హతల
ఇతర ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి.సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అభ్యర్థులకు ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ఆధారంగా అభ్యర్థులు తమకు సీటు వచ్చిన కళాశాలలో చేరాలి. ఈనెల 25నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభ మవుతాయని లింగేశ్వరరెడ్డి తెలిపారు.
అది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు, జమ్ముకశ్మీర్ హైకోర్టు కీలక తీర్పు
ప్రసూతి సెలవులు రాజ్యాంగబద్ధంగా Maternity మహిళలకు దక్కే హక్కు అని.. దాన్ని ప్రభుత్వం leave ఇచ్చే దానంగా చూడలేమని జమ్ము-కశ్మీర్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వారికి చెల్లించాల్సిన
ప్రసూతి సెలవుల వేతనాన్ని పనిచేయలేదనే ఉత్త
ర్వుల పేరుతో రద్దు చేయలేరని జస్టిస్ రజ్నేష్
ఒస్వాల్ స్పష్టం చేశారు. సెలవుల్లో ఉన్న మహిళా డాక్టర్లకు వేతనాన్ని నిరాకరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. వెంటనే వారికి పూర్తి జీతాలను విడుదల చేయాలని ఆదేశించింది.
ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ..
జమ్మూకశ్మీర్ ఆరోగ్యశాఖ 2025 అక్టోబర్ 24న కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం అప్పటికి ప్రసూతి సెలవుల్లో ఉన్న మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బందికి జీతాలను నియంత్రించాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు ఈ ఉత్తర్వు లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఉపాధ్యాయులకు అవసరమైన ముఖ్యమైన డిపార్ట్మెంట్ టెస్టులు – పూర్తి వివరాలు
📍ఉపాధ్యాయుల పదోన్నతులు, ఉన్నత వేతన శ్రేణులు (AAS/24 Years Scale), పరిపాలనా అర్హతల కోసం కొన్ని డిపార్ట్మెంట్ టెస్టులు తప్పనిసరిగా పరిగణించబడుతున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
━━━━━━━━━━━━━━━
✅ 1. Government Orientation Test (GOT)
📍కోడ్: 88 & 97
🔹 ఎవరికి అవసరం?
* SGT
* LP
* PET
* LPT
* School Assistants (SA)
🔹 ఎందుకు అవసరం?
✔️ SGT, LP, PETలకు 24 Years AAS Scale మంజూరుకు ఉపయోగపడుతుంది.
✔️ SAలకు Headmaster (GHM) పదోన్నతిలో అర్హతగా పరిగణిస్తారు.
🔹 పరీక్షలో వచ్చే అంశాలు:
📖 AP Educational Service Rules
📖 RTE Act – 2009
📖 Conduct Rules
📖 CCA Rules
📖 విద్యా పరిపాలన
📖 ప్రభుత్వ ఉత్తర్వులు (GOs)
📖 ఉపాధ్యాయ సేవా నియమాలు
🔹 ప్రత్యేకత:
👉 విద్యాశాఖ పరిపాలనా విధానాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది.
━━━━━━━━━━━━━━━
✅ 2. Executive Officers Test (EOT)
📍కోడ్: 141
🔹 ఎవరికి అవసరం?
* SGT
* LP
* PET
* School Assistants (SA)
🔹 ఎందుకు అవసరం?
✔️ 24 Years Scale కోసం ఉపయోగపడుతుంది.
✔️ SA నుండి Headmaster ప్రమోషన్కు అత్యంత ముఖ్యమైన అర్హత.
🔹 పరీక్షలో వచ్చే అంశాలు:
📖 భారత రాజ్యాంగం
📖 Financial Code
📖 Treasury Code
📖 Budget Rules
📖 Pension Rules
📖 Office Procedures
📖 Accounts & Audit అంశాలు
🔹 ప్రత్యేకత:
👉 ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, పరిపాలన, ఖజానా నియమాలపై అవగాహన కలిగిస్తుంది.
━━━━━━━━━━━━━━━
✅ 3. Headmaster Account Test
🔹 ఎవరికి ఉపయోగపడుతుంది?
✔️ ప్రధానంగా Headmaster స్థాయి పరిపాలనకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులకు.
🔹 పరీక్షలో వచ్చే అంశాలు:
📖 AER (Annual Establishment Review)
📖 Leave Rules
📖 TA Rules
📖 LTC Rules
📖 School Accounts నిర్వహణ
📖 Cash Book నిర్వహణ
📖 Stock Registers
📖 Grants Utilization
🔹 ప్రత్యేకత:
👉 పాఠశాల పరిపాలన, ఖాతాల నిర్వహణలో ఉపయోగపడే ప్రాక్టికల్ అవగాహన పెరుగుతుంది.
━━━━━━━━━━━━━━━
✅ 4. Professional Advancement Test (PAT)
🔹 ఎవరికి అవసరం?
✔️ కొన్ని కేటగిరీల ఉపాధ్యాయులకు ఉన్నత వేతన శ్రేణి (Professional Advancement) కోసం అవసరం.
🔹 పరీక్షలో వచ్చే అంశాలు:
📖 బోధనా విధానాలు
📖 విద్యా మానసిక శాస్త్రం
📖 పాఠ్య ప్రణాళిక
📖 విద్యార్థుల మూల్యాంకనం
📖 ఆధునిక బోధనా పద్ధతులు
🔹 ప్రత్యేకత:
👉 ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యం.
━━━━━━━━━━━━━━━
✅ 5. SPL Language Test
📍Paper Code: 37
🔹 ఎవరికి అవసరం?
✔️ ఇంటర్మీడియట్లో తెలుగు ద్వితీయ భాషగా లేని SGT, LP, PETలకు.
✔️ School Assistants కు GHM ప్రమోషన్ కోసం అవసరం.
🔹 ఎందుకు అవసరం?
✔️ AAS 24 Years Scale మంజూరుకు అవసరం.
✔️ GHM ప్రమోషన్కు అర్హతలో భాగం.
🔹 పరీక్షలో వచ్చే అంశాలు:
📖 తెలుగు వ్యాకరణం
📖 పదసంపద
📖 రచనా నైపుణ్యాలు
📖 భాషా అవగాహన
🔹 ప్రత్యేకత:
👉 తెలుగు భాషపై కనీస ప్రావీణ్యం నిర్ధారించడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.
━━━━━━━━━━━━━━━
📍ముఖ్య గమనిక:
✅ ఈ డిపార్ట్మెంట్ టెస్టులు సాధారణంగా APPSC ద్వారా నిర్వహించబడతాయి.
✅ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు.
✅ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ / OMR విధానంలో నిర్వహించే అవకాశం ఉంటుంది.
✅ టెస్టులు పాస్ అయితే భవిష్యత్తులో ప్రమోషన్లు, వేతన శ్రేణులలో ఉపయోగపడతాయి.
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు (Teachers in Service) ముఖ్యమైన అంశాలు
ఈ తీర్పు ద్వారా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
TET అర్హత తప్పనిసరి (TET is Mandatory):
విద్యా హక్కు చట్టం (RTE Act, 2009) ప్రకారం, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలన్నా మరియు భవిష్యత్తులో ప్రమోషన్లు పొందాలన్నా తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) లో ఉత్తీర్ణత సాధించాలి.
గడువు పెంపు (Extension of Deadline):
గతంలో ఇచ్చిన తీర్పులో TET సాధించడానికి 2 సంవత్సరాల గడువు (31 ఆగస్టు 2027 వరకు) ఇవ్వబడింది. అయితే ఉపాధ్యాయుల పరిస్థితిని, ఆచరణాత్మక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, తన విశేషాధికారం (ఆర్టికల్ 142) ఉపయోగించి ఈ గడువును 3 సంవత్సరాలకు పెంచింది.
కొత్త గడువు తేదీ (New Deadline Date): ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు
31 ఆగస్టు 2028 లోపు తప్పనిసరిగా TET అర్హతను సాధించాలి.
పాత నియామకాలకు మినహాయింపు లేదు (No Retrospective Exemption): RTE చట్టం రాకముందు నియమితులైన తమకు ఈ నిబంధన వర్తించదని ఉపాధ్యాయులు చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. సెక్షన్ 23(2) లోని నిబంధనల ప్రకారం, చట్టం అమలులోకి వచ్చే సమయానికి అప్పటికే విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా నిర్ణీత గడువులోగా అర్హతలు సాధించాలన్నదే చట్టం యొక్క ఉద్దేశ్యమని కోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు (Directions to States): ఉపాధ్యాయులకు తగిన అవకాశాలు కల్పించేందుకు వీలుగా, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంబంధిత అధికారులు ప్రతి సంవత్సరం కనీసం రెండు సార్లు (ఆరు నెలల వ్యవధితో) క్రమం తప్పకుండా TET పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
ఇదే చివరి అవకాశం (No Further Extensions): గడువు పెంపు కోసం భవిష్యత్తులో ఎటువంటి అభ్యర్థనలను అంగీకరించబోమని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తేల్చిచెప్పింది. కాబట్టి ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి.
కోర్టు వారి ముఖ్యమైన పరిశీలనలు (Court's Key Observations)
పిల్లల విద్యా హక్కుకు పెద్దపీట: కోర్టు ఉపాధ్యాయుల పట్ల సానుభూతి వ్యక్తం చేసినప్పటికీ, ఆర్టికల్ 21A ప్రకారం పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం రాజ్యాంగపరమైన ఆవశ్యకత అని పునరుద్ఘాటించింది. RTE అనేది పిల్లల కేంద్రీకృత చట్టం అని, ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం భవిష్యత్తు తరాల పిల్లల విద్యా ప్రయోజనాలను పణంగా పెట్టలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఉప-చట్టాలు మాతృక చట్టాన్ని అధిగమించలేవు: NCTE జారీ చేసిన 2010 నాటి నోటిఫికేషన్ ద్వారా తమకు మినహాయింపు ఉందని ఉపాధ్యాయులు చేసిన వాదనకు బదులిస్తూ, ఉప-చట్టాలు (Subordinate legislation) ఎప్పుడూ కూడా పార్లమెంటు చేసిన ప్రధాన చట్టాన్ని (Parent statute) అధిగమించలేవని కోర్టు స్పష్టం చేసింది.
రివ్యూ పరిధి పరిమితం: ఒకసారి ఇచ్చిన తీర్పును కేవలం అసంతృప్తి కారణంగా మళ్ళీ విచారించలేమని (Review is not an appeal in disguise), రికార్డులో స్పష్టమైన తప్పు ఉంటేనే రివ్యూ చేస్తామని కోర్టు స్పష్టం చేస్తూ ప్రధాన రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది.
ముగింపు:
సారాంశంలో, RTE చట్టం కంటే ముందు ఉద్యోగంలో చేరిన వారైనా సరే, 31 ఆగస్టు 2028 లోపు TET ఉత్తీర్ణత సాధించడం ఇప్పుడు న్యాయపరంగా తప్పనిసరి. ఈ గడువును ఇక పొడిగించే అవకాశం లేనందున, ఉపాధ్యాయులు రాబోయే TET పరీక్షలకు సన్నద్ధం కావడం ఒక్కటే వాస్తవిక పరిష్కారం.
కేజీబీవీల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఈ నెల (27.05.2026) నుంచి దరఖాస్తులు స్వీకరణ
సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా
సిబ్బంది పోస్టులను ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి
ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, I.A.S. గారు
ఒక ప్రకటనలో తెలిపారు.
తూర్పు గోదావరి, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు
మినహాయించి మిగతా జిల్లాల్లో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక
ప్రాతిపదికన 2026-27 విద్యాసంవత్సరానికి గాను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 16 ప్రిన్సిపాల్
పోస్టులు, 98 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ), 133 కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (సీఆర్టీ) 52 ఫిజికల్
ఎడ్యుకేషన్ టీచర్స్ (పీఈటీ) PETS) పోస్టులు ఉన్నాయని తెలిపారు. జీతం, వయో పరిమితి, విద్యార్హతలు
తదితర వివరాలకు http://kgbvrecruitment.apcfss.in వెబ్ సైట్ సందర్శించగలరు. అర్హత, ఆసక్తి గల
అభ్యర్థులు 27.05.2026 నుండి 05.06.2026 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి 70750 39990, 79933 29115 నంబర్లను
సంప్రదించగలరు.
ఈ నెల 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ వివరాలు
వెల్లడించిన సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా సిబ్బంది ఉద్యోగాలకు సమగ్రశిక్ష నోటిఫికేషన్ వెల్లడించింది. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన
మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్షస్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి, డా.. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరుజిల్లాలుమినహా మిగతా జిల్లాల్లో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు 2026-27 విద్యాసంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టనున్నారు. 16 ప్రిన్సిపాళ్లు, 98 పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీటీ), 133 కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ (సీఆర్టీ) 52 ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈటీ) పోస్టులు ఉన్నాయి. జీతం, వయో పరిమితి, విద్యార్హతలు తదితర వివరాలు http:/kgbvrecruitment.apcfs.in వెబ్ సైట్లో
పొందుపరిచారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 27 నుంచి జూన్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి 70750 39990, 79933 29115 నంబర్లను సంప్రదించాలని సమగ్రశిక్ష ఎస్పీడీ
శ్రీనివాసరావు సూచించారు.
ఏపీ మెగా డీఎస్సీ లో భారీ స్కాం? | జగన్ పై లోకేష్ ఫైర్ | పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన | AP DSC 2026
మెగా డిఎస్సినా? దగా డిఎస్సినా?
పేపర్లు లీక్.. డేటా డిలీట్..
మెరిట్ లిస్టు మాయం •
వైసిపి అధినేత వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డిఎస్సినా? దగా డిఎస్సినా? పేపర్లు లీకు, డేటా
డిలీట్ అయ్యాయని, మెరిట్ లిస్టు మాయమైందని, దీనిపై ముఖ్యమంత్రి ఏమి సమాధానం చెబుతారు? అని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ సోమవారం స్పందించారు. వైసిపి హయాంలో ఇచ్చిన డిఎస్ సిని రద్దుచేసి, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పబ్లిసిటీకి వాడుకున్నారని తెలిపారు. తీరా పరీక్షల్లో చేసిన నిర్వాకాలు, స్కామ్ |
లతో ఉద్యోగార్థులకు ద్రోహం జరిగిందని పేర్కొన్నారు. విద్యాశాఖలో లీకులతో సాగిన 'డార్క్ ఆపరేషన్'ను ఎందుకు దాచిపెడుతున్నారని
ప్రశ్నించారు. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఆర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను
ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు
తొలగించారో బయటపెట్టాలన్నారు. ఎంపికైన వారికి మాత్రమే నేరుగా మెసేజ్ లు ఎందుకు
పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. రూ.15 లక్షలకు 'స్పోర్ట్స్ కోటా పోస్టుల బేరసారాలాడారని, ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగుపెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఇంటికే
పిలిచి ఒప్పందాలు కుదిర్చారని, రిక్రూట్ మెంటు వేలం పాటలా మార్చేశారని వివరించారు. ఇలా జరిగితే ప్రతిభ ఉన్నవారి
మాటేమిటో సమాధానం చెప్పాలని కోరారు. టెట్ కన్వీనర్ ఉన్న అధికారే డిఎస్సి పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీనరు తొలగించి విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ను డిఎస్ కన్వీనర్ పెట్టడం వెనుకు మతలబు ఏమిటన్నారు. దీనికి సంబంధిత శాఖ
మంత్రి బాధ్యత వహించాలని, సిబిఐ దర్యాప్తును కోరాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో
చిత్తశుద్ధి ఉంటే ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.
16 వేల మంది టీచర్లకు
జగన్ క్షమాపణ చెప్పాలి
త్వరలో మరో డీఎస్సీ..
ఏడవడానికి సిద్ధంగా ఉండండి
ఎక్స్ జగన్ మంత్రి నారా లోకేష్ ఫైర్
వైసీపీ అధినేత జగన్ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను జగన్ రెడ్డి గారు! మీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మేం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. మీరు టె స్త్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరమని లోకేష్ వ్యాఖ్యానించారు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో, నిద్రాహారాలు మాని, చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికై
న టీచర్లు అందరికీ జగన్ లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్న మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరని మంత్రి నారా లోకేష్ అన్నారు.
KGBV కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల
AP KGBV లలో ప్రిన్సిపాల్, PGTs, CRTs, PETs మొత్తం 299 టీచింగ్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, అర్హతలు, షెడ్యూల్ , నోటిఫికేషన్ పూర్తి వివరాలు
APSS – KGBVs – Filling up of 299 vacant Teaching posts in all
KGBVs – Certain instructions & guidelines – Issued.
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల
▪️మొత్తం పోస్టుల సంఖ్య: 299
పోస్టులు:
▪️ప్రిన్సిపాల్-16
▪️పీజీటీ-98
▪️సీఆర్టీ-133
▪️పీఈటీ–52.
▪️ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ : 27.05.2026 నుండి 05.06.2026 వరకు.
All the District Educational Officers & Ex-officio P.C., SS and Additional
Project Coordinators, SS except East Godavari, Dr. B. R. Ambedkar Konaseema,
West Godavari, Krishna and Guntur in the State are informed that in the ref. 1st
cited, Government has accorded permission for filling up of vacant teaching posts
in all 352 KGBVs on contract basis for the academic year 2026 -27 with view to
provide quality education to girl students studying in the KGBVs to make them as
21st century global citizens.
In this connection a paper notification has been issued from state office on
27-04-2026 for calling Online applications through
http://kgbvrecruitment.apcfss.in
from the eligible woman candidates for filling
up of 299 vacant posts of teaching staff in all the Kasturba Gandhi Balika Vidyalas
(KGBVs) located across the State of AP purely on contract basis for the academic
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్లి జిబిలిటీ టెస్ట్ జూన్ 2026 (యుజిసి నెట్) దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటల వరకు పొడిగించారు. ఈ నెల 20వ తేదీ
రాత్రి 11.50 గంటలకు దరఖాస్తు గడువు ముగియగా, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ఎ) ప్రకటించింది. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్ అవార్డు, విశ్వ విద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు, పిహెచ్డి
ప్రవేశాలకు యుజిసి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జూన్ 22 నుంచి 30 వరకు యుజిసి నెట్ పరీక్షలు జరుగనున్నాయి.
UGC NET 2026 జూన్ సెషన్ పరీక్షలు జూన్ 22 నుండి జూన్ 30, 2026 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో జరుగుతాయి.
పరీక్ష ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు గడువు: మే 23, 2026 (ఉదయం 10:00 వరకు)
ఫీజు చెల్లింపు చివరి తేదీ: మే 23, 2026 (రాత్రి 11:50 వరకు)
కరెక్షన్ విండో: మే 22 నుండి మే 24, 2026
పరీక్ష నగరాల కేటాయింపు ప్రకటన: జూన్ 10, 2026
అడ్మిట్ కార్డుల డౌన్లోడ్: జూన్ 15, 2026 నుంచి అందుబాటులో ఉంటాయి
పరీక్ష తేదీలు: జూన్ 22 నుండి జూన్ 30, 2026
అర్హతలు (Eligibility)
విద్యా అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుండి మాస్టర్స్ డిగ్రీ (తెలుగు లేదా తత్సమాన సబ్జెక్టు) పూర్తి చేసి ఉండాలి.
మార్కులు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 55% మార్కులు, SC/ST/OBC/PWD అభ్యర్థులు 50% మార్కులు సాధించి ఉండాలి.
పరీక్ష విధానం (Exam Pattern)
ఈ పరీక్ష మొత్తం 3 గంటల వ్యవధిలో ఎలాంటి బ్రేక్ లేకుండా ఆన్లైన్లో (CBT) జరుగుతుంది.
పేపర్ - I: 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు (100 మార్కులు). ఇది టీచింగ్ మరియు రీసెర్చ్ ఆప్టిట్యూడ్ (రీజనింగ్, జనరల్ అవేర్నెస్) ఆధారంగా ఉంటుంది.
పేపర్ - II: 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు (200 మార్కులు). ఇది అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ (ఉదాహరణకు తెలుగు) మీద ఉంటుంది.
కేంద్రీయ మాధ్యమిక విద్యా మండలి (CBSE) నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 10, 2026 లోపు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 6, 2026 న ఈ పరీక్ష జరగనుంది.
CTET 2026 పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: మే 11, 2026
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 10, 2026
పరీక్ష తేది: సెప్టెంబర్ 6, 2026
దరఖాస్తు రుసుము (Application Fee):
జనరల్/ఓబీసీ (General/OBC) అభ్యర్థులు: ఒక పేపర్కు రూ. 1000, రెండు పేపర్లకు రూ. 1200.
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు (SC/ST/PwD): ఒక పేపర్కు రూ. 500, రెండు పేపర్లకు రూ. 600.
పరీక్ష సమయాలు:
పేపర్-II: ఉదయం 9.30 AM నుండి మధ్యాహ్నం 12.00 PM వరకు.
పేపర్-I: మధ్యాహ్నం 2.30 PM నుండి సాయంత్రం 5.00 PM వరకు.
దరఖాస్తు చేసుకునే విధానం:
అధికారిక వెబ్సైట్ CTET ను సందర్శించండి.
'Apply for CTET Sep-2026' లింక్పై క్లిక్ చేయండి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అవసరమైన వివరాలను నమోదు చేయండి.
నిర్ణీత పరీక్ష ఫీజును ఆన్లైన్ విధానంలో చెల్లించి, ఫారమ్ను సబ్మిట్ చేయండి.
CTET–SEPTEMBER, 2026
IMPORTANT NOTES:
Candidates can apply for CTET–SEPTEMBER, 2026 “ONLINE” through CTET website
https://ctet.nic.in or CBSE website https://www.cbse.gov.in w.e.f. 11.05.2026 to 10.06.2026 (Before
11:59 PM)
1. The candidate applying for CTET is required:-
i) To go through the Information Bulletin carefully with the entire requirement therein.
ii) To satisfy eligibility to appear in the examination.
iii) To submit online application by giving full particulars by accessing the CTET official website
https://ctet.nic.in or the CBSE official website https://www.cbse.gov.in.
iv) To write complete mailing address with Postal PIN Code at the time of applying.
v) Before submission of application form, decide the mode of payment of fee.
vi) To keep the Confirmation Page along.
vii) If a candidate submits online more than one application, his/her candidature shall be
liable to be cancelled and the candidate may also be debarred for future examination(s).
No communication will be sent in this regard.
Method of Submission of Online Application Form:
STEP 1: Log on to CTET official web site https://ctet.nic.in or CBSE website
https://www.cbse.gov.in
STEP 2: Go to the link “Apply Online” and open the same.
STEP 3: Fill in the Online Application Form and note down Registration No./Application No.
STEP 4: Upload latest Scanned Photograph and Signature
STEP 5: Pay Examination Fee by debit/credit card and net banking.
STEP 6: Print Confirmation page for record and future reference.
2. Registration Procedure:
(a) Authentication Form: Fill details like State, Identification type (select any Identity as
applicable), Candidate’s Name, Date of Birth and Gender.
(b) Fill Online Application Form: Fill complete online Application Form and choose password.
After submission, a Registration Number/Application Number gets generated. Note down the
Registration No./Application No. For subsequent login, system generated Registration No.
/Application No. and chosen Password will be used.
Password Policy will be as follows:
1. Password must be 8 to13 characters long.
2. Password must have at least one Upper case, one lower case alphabet and one numeric
value and at least one special characters!@#$%^&*-
3. Candidate can change the passwords after login, if desired. New Password cannot be
identical to any of the previous three passwords.
Candidate is advised not to disclose or share the password with anybody. Neither CTET nor
NIC will be responsible for violation or misuse of the password of a candidate.
Candidate should log out at the end of their session so that the contents of the application
cannot be tampered by unauthorized persons.
Machilipatnam | మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మచిలీపట్నంలోని ప్రభుత్వ బోధనా సాధారణ ఆసుపత్రి (GTGH), కృష్ణా జిల్లాలోని 15 పడకల డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు మే 22వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మచిలీపట్నంలోని ప్రభుత్వ బోధనా సాధారణ ఆసుపత్రి (GTGH), కృష్ణా జిల్లపోస్టు పేరు - ఖాళీలు
1. డాక్టర్ (ఫుల్ టైమ్) - 01
2. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ - 01